Home Search
ప్రపంచం - search results
If you're not happy with the results, please do another search
తియ్యటి మాటలు నమ్మి మోసపోవద్దు
సైబర్ నేరస్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి
కామన్ సెన్స్ను ఉపయోగించాలి
రెయిన్బో విస్టాలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
సైబరాబాద్ సిపి విసి సజ్జనార్
హైదరాబాద్: సైబర్ నేరస్థులు మాట్లాడే తియ్యటి మాటలు నమ్మి మోసపోవద్దని సైబరాబాద్ పోలీస్...
మంత్రి కెటిఆర్ తో సింగపూర్ హైకమిషనర్ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని భారతదేశంలో సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు. మంగళవారం...
సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ దూసుకెళ్తోంది: హరీశ్ రావు
సిఎం నేతృత్వంలో తెలంగాణ దూసుకెళ్తోంది
పెట్టుబడులకు హైదరాబాద్ అనువైనప్రాంతం
సింగపూర్ హైకమిషనర్తో మంత్రి హరీశ్ రావ్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రత్యేక రాష్ట ఉద్యమంతో ఎర్పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ముందుకు దూసుకెళ్తోందని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్...
ఆర్ద్ర హృదయానుభూతుల గవాయి
కవిత్వమనేది భావతరంగాల పరంపర. మనిషి లోలోపలి తత్త్వాన్ని తట్టి లేపుతుంది. హృదయాలను సుతిమెత్తగా స్పృశిస్తూ, రసార్ద్రతను పంచుతుంది. కవిత్వమంటే కవి అనుభవపూర్వకంలోని భావాలు మాత్రమే కాదు. సమకాలీన సమాజంలో నిత్యం జరిగే కాలానుగుణ...
టీమిండియాకు కఠిన సవాల్!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. ఇప్పటికే న్యూజిలాండ్తో జరిగిన డబ్లూటిసి ఫైనల్ సమరంలో ఓటమి పాలైన విరాట్ కోహ్లి సేనకు...
‘పల్లెకు పట్టాభిషేకం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
గ్రామీణ ప్రజల సాధికారత, స్వావలంబన, సుపరిపాలనే తన ఆకాంక్ష
సేంద్రియ పద్ధతులపై, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి జరగాలి
వ్యవసాయ ఎగుమతులు ఈ ఏడాది 18 శాతం మేర పెరగడం అభినందనీయం
నీటి ఎద్దడిని తట్టుకునే...
కరోనాను జయించే దిశగా పంచ సూత్ర ప్రణాళిక: ఉపరాష్ట్రపతి
హైదరాబాద్ : కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతి ఒక్కరూ పంచ సూత్ర ప్రణాళికను అనుసరించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ప్రణాళికతో భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సైతం సమర్థవంతంగా...
చైనాకు దీటుగా ఎదగాలి
ప్రపంచంలో రెండవ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా తనను ఎవరూ ఏమీ చేయలేరని, చేయదలిస్తే తన ఉక్కు గోడకు తల గుద్దుకోవలసి వస్తుందని ఇటీవల పాలక కమ్యూనిస్టు పార్టీ వందవ జయంతి...
డెల్టా కంటే కరోనా లాంబ్డా వేరియంట్ మరీ డేంజర్
న్యూఢిల్లీ : డెల్టా రకం కరోనా వేరియంట్ కంటే లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని మలేషియా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రపంచం లోని 30 దేశాల్లో లాంబ్డా వేరియంట్ను గుర్తించారు. బ్రిటన్ లోనూ...
చైనా బలగర్వం!
‘సాయుధ ప్రతిఘాత శక్తులపై సాయుధ విప్లవ పోరాటం చేశాం, సామ్రాజ్య వాదం, ఫ్యూడలిజం, అధికార వర్గ పెట్టుదారీ విధానం అనే మూడు కొండలను కూల్చాం. ప్రజా రిపబ్లిక్ చైనాను నెలకొల్పి ప్రజలనే దేశ...
గర్భిణులకూ కొవిడ్ టీకాలు
కేంద్రం కీలక అనుమతి
న్యూఢిల్లీ: దేశంలో ఇకపై గర్భవతులు కూడా కొవిడ్ టీకాలు పొందవచ్చు. రోగనిరోధకశక్తి సంబంధిత సాంకేతిక జాతీయ సలహా బృందం (ఎన్టిఎజిఐ) ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు శుక్రవారం కేంద్ర...
వైట్ హౌస్ ఫెలోషిప్నకు భారత రాయబారి సంధూకు ఆహ్వానం
వాషింగ్టన్: అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ జింగ్ సంధు గురువారం వైట్ హౌస్ ఫెలోషిప్లో పాల్గొని వివిధ రంగాలకు చెందిన యువ నాయకులతో భేటీ అయ్యారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన, పెద్ద ప్రజాస్వామిక...
నేల తల్లికి వృక్ష కవచం
హరితహారాన్ని మించిన ఉదాత్త కార్యక్రమం మరోటి లేదు
భవిష్యత్ కోసం పుడమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
మొక్కలను నాటడంలో ప్రపంచంలోనే రాష్ట్రంలో అతిపెద్ద మూడవ మానవప్రయత్నం కొనసాగుతోంది.
ఇందుకోసం 220 మొక్కలను నాటేందుకు రాష్ట్ర...
ఇంత గొప్పగా ఏ ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వలేదు: తలసాని
హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ ఇళ్లు కట్టిస్తున్నాడని, ఆడబిడ్డల పెళ్లిళ్లు కూడా చేయిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్నగర్లోని జివై రెడ్డి కాంపౌండ్లో 180 డబుల్...
ఖేల్ రత్న కోసం అశ్విన్, మిథాలీ పేర్లు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే ప్రతిష్టాత్మకమైన క్రీడా పురస్కారాల కోసం ఆయా క్రీడా సంఘాలు తమ తమ క్రీడాకారులు పేర్లను సిఫార్సు చేస్తున్నాయి. ఈసారి రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం...
జులైలోనే ఐపిఎల్ కొత్త జట్ల ఎంపిక?
ముంబై: ప్రపంచం క్రికెట్లోనే అత్యంత జనాదారణ కలిగిన లీగ్గా పేరు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర లీగ్ విస్తరణ కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఇందులో భాగంగా జులైలోనే...
కొ-విన్ యాప్పై 50కి పైగా దేశాల ఆసక్తి
ఉచితంగా సాఫ్ట్వేర్ అందించడానికి భారత్ సంసిద్ధత
వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ వెల్లడి
న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ డ్రైవ్లో టీకాల లబ్ధిదార్ల పేర్ల నమోదుకు భారత్ రూపొందించిన కొవిన్ యాప్...
చైనాలో భారీ జలవిద్యుత్ కేంద్రం రెండు యూనిట్లు ప్రారంభం
బీజింగ్: చైనా నైరుతి ప్రాంతంలో 34 బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న ప్రపంచం లోనే అత్యంత భారీ జలవిద్యుత్ కేంద్రం రెండు యూనిట్లను సోమవారం చైనా ప్రారంభించింది. బైహెటన్ పేరు గల ఈ జల...
ప్రపంచకప్ షూటింగ్లో భారత జోడీకి రజతం
ఒస్జెక్(క్రొయేషియా): ఇక్కడ జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్కు మిక్స్డ్ టీమ్ విభాగంలో రజతం లభించింది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనుబాకర్,...
తేలిపోయిన టీమిండియా
వెంటాడిన బ్యాటింగ్ వైఫల్యం, నిరాశ పరిచిన బౌలర్లు, కివీస్ దెబ్బకు కోహ్లి సేన విలవిల
మన తెలంగాణ/క్రీడా విభాగం: సొంత గడ్డపై ఎంతటి పెద్ద జట్టునైనా చిత్తు చిత్తుగా ఓడించే టీమిండియా బౌన్స్కు సహకరించే...