Friday, March 29, 2024
Home Search

ఆంధ్రప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Gajendra Singh Shekhawat's statement on distribution of Krishna water

న్యాయశాఖ నివేదిక వచ్చాకే ట్రిబ్యునల్‌పై నిర్ణయం

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పంపిణీపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటన రెండు రాష్ట్రాలు కోరితే గెజిట్ అమలు వాయిదాకు సిద్ధమని వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీజలాల పంపంణీలో తెలుగు రాష్ట్రాల మధ్య...
20 percent duty on non-basmati rice exports

కేంద్రం బియ్యం డ్రామా

నిల్వలు పేరుకుపోతున్నా ఎగుమతులపై దృష్టిపెట్టకుండా మొద్దునిద్ర తీస్తోన్న సర్కార్ అంతర్జాతీయ మార్కెట్‌కు పంపించకుండా దేశీయంగా కొనుగోళ్లకు ప్రోత్సహించకుండా రైతులను నట్టేట ముంచుతున్న కేంద్రప్రభుత్వం ధాన్యం అవసరం అయినప్పుడు ఒక మాదిరిగా లేనప్పుడు మరొక...
Tamil nadu rains latest news

సముద్రమైన చెన్నై

వీడని కుండపోత వానలు 14 మంది దుర్మరణం పలు వీధులు చెరువులు తీరం దాటిన వాయుగుండం ఎపిలో భారీ వర్షాల కలకలం చెన్నై : కుండపోత వానలు, దట్టమైన చీకట్ల మబ్బు పట్టిన వాతావరణంతో...

ఎపిలో 348 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 41,244 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 348 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో...
Koneru Ramakrishna Rao

ప్రముఖ విద్యావేత్త రామకృష్ణా రావు ఇకలేరు!

విశాఖపట్నం: ప్రముఖ విద్యావేత్త, మనస్తత్వశాస్త్రవేత్త ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణా రావు (89) వయస్సు పైబడిన వ్యాధులతో మంగళవారం కన్నుమూశారని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయన 2011లో పద్మశ్రీ అందుకున్నారు. ఆంధ్రయూనివర్శిటీకి ఆయన...
Heavy Rain Forecast to Andhra Pradesh

బంగాళాఖాతంలో అల్పపీడనం..

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. దీని...
Demand to buy grain in the state of Telangana

రాష్ట్ర వరి విస్తీర్ణంతో కేంద్రానికి అజీర్ణం

61.75లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో వానాకాలం వరిసాగైందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక కేంద్రం అవాకులు చెవాకులు, కాకి లెక్కలతో నిందారోపణలు శాస్త్రీయంగా రూపొందే సాగు నివేదికలను తప్పు పడుతున్న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల...
India Reports 2503 new corona Cases in 24 hrs

ఎపిలో కొత్తగా 231 కరోనా కేసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 30,831 శాంపిల్స్‌ను పరీక్షించగా 231 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య...
felicitation to Kishan in Srikalahasti

శ్రీకాళహస్తిలో ముప్కాల్‌వాసులకు ఘనసత్కారం

మన తెలంగాణ/ ధర్పల్ల్లి : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో ముప్కాల్‌కు చెందిన ప్రొఫెసర్ మగ్గిడి కిషన్‌కు సోమవారం ఘనంగా సన్మానించారు. ప్రతి ఏడు కార్తీక మాసంలో నిర్వహించే కార్తీక మాస ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయనకు...
Reservation for SC ST Goud in Wine shop lottery

మద్యం దుకాణాలు… గౌడ్ లకు 15 శాతం… ఎస్సిలకు 10 శాతం…

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గౌడ, ఎస్సి, ఎస్టిలు ఆర్ధికంగా పరిపుష్టి సాధించేందుకు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర...
Work as bridge of faith for common man Says PM Modi

వారసత్వ పాలనకు దూరం

 సేవ, సమిష్టితనంతోనే ఆదరణ  బిజెపి కార్యకర్తలకు ప్రధానమంత్రి మోడీ పిలుపు  జాతీయ కార్యవర్గ సమావేశంలో హుజూరాబాద్ విజయంపై ప్రస్తావన బిజెపి ఓ కుటుంబం చుట్టూ తిరిగే పార్టీ కాదు న్యూఢిల్లీ : ప్రజలతో సరైన రీతిలో...

కేంద్రమా… వ్యాట్ దించేది లేదు

పత్రికల ప్రకటనతో జగన్ సర్కారు షాక్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వపు ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించేది లేదని స్పష్టం చేసింది. పెట్రోలు డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాల తగ్గింపు అనుగుణంగా...
pawan kalyan

విఎస్‌పి ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ ట్వీట్

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని(విఎస్‌పి)ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన 1966లో ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ...
Woman rapped by friend in Hyd's Bachupalli

స్నేహితురాలిపై యువకుడు అత్యాచారం….

అమరావతి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన స్నేహితురాలిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
Amit Shah to meet CMs from southern states at Tirupati

అమిత్ అధ్యక్షతన 14న తిరుపతిలో దక్షిణాది సిఎంల భేటీ

14న తిరుపతిలో దక్షిణాది సిఎంల భేటీ మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించనుంది. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన తిరుపతిలో జరిగే ఈ...

ఎపిలో 215 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 30,831 శాంపిల్స్‌ను పరీక్షించగా 215 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అలాగే తాజాగా ఒక్కరు మృతి...
Petrol And Diesel Price Drop in many states

పలు రాష్ట్రాల్లోనూ తగ్గిన పెట్రో ధరలు

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించిన 22 బిజెపి పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇంకా దొరకని ఊరట న్యూఢిల్లీ: దేశంలో ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు...

ఎపిలో 150 మందికి కరోనా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 23,824 కరోనా పరీక్షలు నిర్వహించగా, 150 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 24, తూర్పు...

ఎపిలో 326 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 326 కరోనా కేసులు నమోదు చేసుకోగా, కరోనాతో చికిత్సపొందుతూ నాలుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 37,985 మందికి...

జిఎస్టీ పరిహారం కింద రూ.17వేలకోట్లు విడుదల చేసిన కేంద్రం

తెలంగాణకు రూ.279కోట్లు ఆ 5రాష్ట్రాలకే సింహభాగం నిధులు హైదరాబాద్: వస్తు సేవా పన్నుల పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రూ.17వేలకోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధవారం నాడు రాష్ట్రాలకు ,కేంద్ర...

Latest News