Home Search
గంజాయి - search results
If you're not happy with the results, please do another search
ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన చేసిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో భేషజాలకు వెళ్లమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది కాంగ్రెస్సేనని కొనియాడారు. కాంగ్రెస్ దూరదృష్టి నిర్ణయాలతోనే హైదరాబాద్ అభివృద్ది చెందిందని స్పష్టం...
మార్పు చూసి తీర్పు ఇవ్వండి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు నెలలను పరిపాలనను అంచనా చేసి భవిష్యత్లో తీర్పు ఇవ్వాలని, రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా, తమ పరిపాలన మీద, తమ నిర్ణయాల మీద, తాము చేస్తున్న...
స్నానం చేస్తూ వీడియోలు పంపండి… విద్యార్థినులకు లెక్చరర్ వేధింపులు
అమరావతి: తప్పుడు దారిని పోయే విద్యార్థులను దండించి మంచి విషయాలు బోధించాల్సిన గురువు చెడుమార్గంలో ప్రయాణించాడు. ఓ లెక్చరర్ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలోని ఓ ప్రైవేటు...
రాడిసన్… డ్రగ్స్ డెన్
మన తెలంగాణ/సిటీబ్యూరో : డ్రగ్స్ పార్టీ నిర్వహించిన రాడిసన్ హోటల్లో మాదాపూర్ ఎస్ఓటి, గచ్చిబౌలి పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆరుగురు పరారీలో ఉన్నారు....
రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ
సిటీబ్యూరో: డ్రగ్స్ పార్టీ నిర్వహించిన రాడిసన్ హోటల్లో మాదాపూర్ ఎస్ఓటి, గచ్చిబౌలి పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆరుగురు పరారీలో ఉన్నారు. ఇందులో ఇద్దరు...
డిప్రెషన్ తో బాధపడుతున్నా.. : బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్
మన తెలంగాణ/హైదరాబాద్ : గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. తన పరిస్థితి ఏమీ బాలేదని, తాను కొంతకాలంగా డిప్రెషన్...
బయట పడుతున్న షణ్ముఖ్ సోదరుడి ఆగడాలు
హైదరాబాద్: యూట్యూబ్ నటుడు షణ్ముఖ్ సోదరుడి ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ వద్ద గంజాయి దొరకడంతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో షణ్ముఖ్తో పాటు అతడి సోదరుడు...
‘గాంజా శంకర్’ కు నోటీసులు
చట్టపరమైన చర్యలు తప్పవంటూ నార్కొటిక్ బ్యూరో వార్నింగ్
మన తెలంగాణ / హైదరాబాద్ : మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్’ వివాదాస్పదమవుతోంది. ఈ మూవీ టైటిల్పై తెలంగాణ రాష్ట్ర...
సాయిధరమ్ తేజ్ కు షాక్.. నోటీసులు ఇచ్చిన పోలీసులు
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కు తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో షాకిచ్చింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం గాంజా శంకర్ టైటిల్ పై నార్కోటిక్ పోలీసులు అభ్యంతరం...
పదేళ్లు నేనే సిఎం..
రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది
బిఆర్ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగింది
నిరుద్యోగులు అధైర్యపడొద్దు.. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తాం
కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సిఎం రేవంత్...
ఇక ప్రతి ఏటా డీఎస్సీ
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆదివారం ఆయన...
డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా..
గచ్చిబౌలి: డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలు మాదాపూర్ జోన్ డిసిపి వినీత్ గురువారం వెల్లడించారు. కొండాపూర్లో నివాసం...
డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
సిటిబ్యూరోః డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను మాదాపూర్ ఎస్ఓటి, మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 21.788 గ్రాముల ఎండిఎంఏ, 874.316 గ్రాముల...
విశాఖలో జగన్ రూ.40 వేల కోట్లు దోచుకున్నారు: చంద్రబాబు
అమరావతి: తాను విశాఖపట్నానికి తెచ్చిన కంపెనీలను సిఎం జగన్ తరిమేశారని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. లూలూ కంపెనీని తరిమికొట్టి ఆ భూమిని మింగేశారని, విశాఖ ఉక్కుపై జగన్...
రైల్వేల రాష్ట్ర స్థాయి భద్రతా కమిటీ పనితీరును సమీక్షించిన డిజిపి రవి గుప్తా
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని రైల్వే ప్రాంతాల భద్రత పరిస్థితులపై డిజిపి రవి గుప్తా సమీక్షించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఎడిజి మహేష్ ఎం భగవత్ ఆధ్వర్యంలో...
రాబరీ చేస్తున్న ముగ్గురి అరెస్టు
హైదరాబాద్: ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని దోచుకుంటున్న ముగ్గురు నిందితులను బహదుర్పుర పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కత్తి, రూ.1,000లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం...బహదుర్పుర, కిషన్బాగ్,...
వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు… 8 కిలోల చాక్లెట్లను స్వాధీనం చేేసుకున్న పోలీసులు
రంగారెడ్డి: చాక్లెట్లు తిని విద్యార్థులు వింత ప్రవర్తించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాక్లెట్లపై మత్తు చల్లి అమ్ముతున్న పాన్షాప్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తూరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పోలీసులు...
డిచ్పల్లిలో కొకైన్ కలకలం
ఢిల్లీ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టివేత, ఇద్దరు అరెస్టు
మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో : హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోనే చలామణి అయ్యే డ్రగ్స్ నిజామాబాద్ జిల్లాలో పట్టుబడడం కలక లం రేపింది. ఢిల్లీ నుంచి...
డ్రగ్స్ కలకలం
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పటిష్ట నిఘా
మన తెలంగాణ/హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేపాయి. జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు ఆదివారం అరెస్ట్...
కల్తీ కల్లులో నిషేధిత ఆల్ఫ్రాజోలం డ్రగ్ వినియోగం..నలుగురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్ : మత్తు పదార్థాల విక్రయం, రవాణా చేస్తున్న నిందితులపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఝుళిపిస్తోంది. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అనే మాట విన బడడానికి వీల్లేదని, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలన్న...