Home Search
ఘర్షణలు - search results
If you're not happy with the results, please do another search
ఘర్షణలకు జడిసి ఉగ్రవాది విడుదల
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ఓ కరడుగట్టిన ఇస్లామిక్ తీవ్రవాద నేత సాద్ హుస్సేన్ రిజ్విని అధికారులు జైలు నుంచి విడుదల చేశారు. రిజ్వి పాకిస్థాన్లోని సున్ని మిలిటెంట్ గ్రూప్ తెహరీక్ ఎ లాబయిక్...
హర్యానా జడ్జితో లఖీంపూర్ దర్యాప్తు ..
న్యూఢిల్లీ: ఘర్షణల రక్తసిక్త లఖీంపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలను సుప్రీంకోర్టు బుధవారం విశ్రాంత న్యాయమూర్తి రాకేష్ కుమార్ జైన్కు అప్పగించింది. పంజాబ్ హర్యా నా హైకోర్టు మాజీ జడ్జి అయిన...
ఈక్వెడార్ జైలులో ఘర్షణ : 68 మంది మృతి
క్విటో (ఈక్వెడార్ ) : ఈక్వెడార్ లోని గ్వాయాక్విల్ నగరం లోని లిటోరల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తి 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు....
హు’జోరు’ పోరు
86% పైగా పోలింగ్ నమోదు
ప్రశాంతంగా ముగిసిన హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్, 2న ఓట్ల లెక్కింపు
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ హుషారుగా పాల్గొన్న ఓటర్లు
ఉదయం 7నుంచి రాత్రి 9వరకు సాగిన పోలింగ్
చెదురుమదురుగా...
మరింత ఆకలి!
ప్రాణాలు నిలుపుకోడానికి ఏదో ఒకటి తిని కడుపు నింపుకునే అవకాశం అందరికీ ఉండొచ్చు, కాని పోషకాహార లభ్యత లోపించిన కొద్దీ దేశ జన సంపద నిర్వీర్యమైపోయి, జాతి జవసత్వాలు అడుగంటిపోతాయి. యువతరం అత్యధికంగా...
ఇరాక్ కొత్త పార్లమెంటుకు ఓటింగ్
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్, దక్షిణ ప్రాంతంలో 2019 చివర్లో జనాగ్రహం పెరగడంతో వచ్చే ఏడాది జరగాల్సిన పార్లమెంటు ఎన్నికలను ముందుకు తెచ్చారు. దాంతో ఇరాక్ ఓటర్లు ఆదివారం ఓటింగ్లో పాల్గొన్నారు. ఓ...
బుద్ధి మార్చుకోని చైనా
200 మంది సైనికులతో చొరబాటుకు యత్నం
దీటుగా నిలువరించిన భారత జవాన్లు
అరుణాచల్ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో కొద్ది సేపు ఉద్రిక్తత
న్యూఢిల్లీ: విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న పొరుగు దేశం చైనా భారత్కు తలనొప్పిగా మారుతోంది. తన వక్రబుద్ధితో...
ప్రభుత్వంపై ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: లడఖ్, ఉత్తరాఖండ్లో చైనా చొరబాటుకు ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. 2014 లోక్సభ ఎన్నిక ప్రచార ర్యాలీల్లో ప్రధాని మోడీ తన 56 అంగుళాల ఛాతీ గురించి డబ్బా...
ఈక్వెడార్ జైలులో ఖైదీ ముఠాల ఘర్షణ
30మంది మృతి, 47మందికి గాయాలు
క్విటో: ఈక్వెడార్లోని ఓ జైలులో రెండు ఖైదీ ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో 30మంది చనిపోగా, 47మంది గాయపడ్డారు. మంగళవారం ఈ హింసాత్మక ఘటన గ్వాయాక్విల్ రాష్ట్రంలోని...
భవానీపూర్ ఎన్నికల ప్రచారంలో ఘర్షణ… బిజెపి నేత ఘోష్కు భంగపాటు
తుపాకులతో బెదిరించిన భద్రతా సిబ్బంది
కోల్కతా: పశ్చిమబెంగాల్ లోని భవానీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో సోమవారం బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడైన దిలీప్ఘోష్కు భంగపాటు జరిగింది. టిఎంసి మద్దతుదారులు కొందరు ఘోష్ను వెనక్కు...
పెంచే వారినే కాటేసే ఉగ్రవాదం
నాడు రైల్వేస్టేషన్లో చాయ్ అమ్మాను
ఇప్పుడు మీ ఎదుట నిలిచి ప్రసంగిస్తున్నాను
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 76వ సభలో ప్రధాని మోడీ
కొన్ని దేశాలు ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నాయి
వాటి తిరోగమన...
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
అక్టోబర్ 1 వరకు కొనసాగే అవకాశం
ఆదర్శవంతంగా అసెంబ్లీ సమావేశాలు
కరోనా సంక్షోభం తలెత్తినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది
అధికారులు అందుబాటులో ఉండాలి
ప్రశాంత వాతావరణంలో గత సమావేశాలు
అసెంబ్లీ స్పీకర్ పోచారం...
పక్క రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా, ఆదర్శంగా అసెంబ్లీ సమావేశాలు
కరోనా సంక్షోభం తలెత్తినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది
అధికారులు అందుబాటులో ఉండాలి
ప్రశాంత వాతావరణంలో గత సమావేశాలు
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డిలు
మనతెలంగాణ/హైదరాబాద్: ...
‘క్వాడ్’తో జాగ్రత్త!
ఆరు మాసాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ విదేశీ యాత్ర చేపట్టారు. ఏడేళ్ల హయాంలో బహుశా ఆయన తిరగని దేశం లేదని చెప్పొచ్చు. కరోనా కారణంగా ఆయన విదేశీ యాత్రల జోరుకి...
దళిత-బ్రాహ్మణ ఐక్యతతో యుపిలో మళ్లీ అధికారం
ప్రజలకు మాయావతి పిలుపు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పి)ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి దళితులు, బ్రాహ్మణులు ఐక్యం కావాలని బిఎస్పి అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అగ్రవర్ణ బ్రాహ్మణులకు పార్టీని చేరువ...
అఫ్ఘన్లో శాంతికి తాలిబన్ల మంత్రాంగం
మాజీ నేతలతో చర్చలు
సవ్యమైన సర్కారు దిశలో
ఇప్పటికీ దక్కని విదేశీ గుర్తింపు
జలాలాబాద్లో ఘర్షణలు
మహిళలపై నిషేధానికి బ్రేక్?
కాబూల్లో ఇళ్లలోపలే జనం
కాబూల్: కల్లోల పరిస్థితులు కొనసాగుతూ ఉండగా, అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శల నేపథ్యంలో తాలిబన్ల నాయకత్వం అగ్రస్థాయి...
భారత్పై అమెరికా ప్రయాణ ఆంక్షల సడలింపు
వాషింగ్టన్ : భారతదేశానికి ప్రయాణాల ఆంక్షలను అమెరికా సడలించింది. భారత్లో కొవిడ్ పరిస్థితి గణనీయంగా మెరుగుపడడంతో భారత్ను సుక్షిత దేశంగా పరిగణిస్తూ గతంలో లెవల్ 4లో ఉన్న ట్రావెల్ అడ్వయిజరీని లెవల్ 2...
కాబూల్కు కూతవేటుదూరంలో తాలిబన్లు
ఛార్ అస్యబ్ స్వాధీనం... మజర్ ఎ షరీఫ్పై దాడి
కాబూల్: అదును చూసుకుని ఆధిపత్య దిశలో సాగుతోన్న తాలిబన్లు శనివారం దేశ రాజధాని కాబూల్కు అతి సమీపంలోని దక్షిణాది ప్రాంతాన్ని కైవసం చేసుకున్నారు....
మరో ఉపసంహరణ!
తూర్పు లడఖ్లో పాంగాంగ్ సో సరస్సు ఉత్తర దక్షిణ తీరాల నుంచి భారత, చైనా సేనలు గత ఫిబ్రవరిలో ఉపసంహరించుకున్న తర్వాత ఈ నెల ఐదారు తేదీల్లో గోగ్రా అనే చోటు నుంచి...
జార్ఖండ్ జడ్జి హత్య!
అన్ని స్థాయిల్లోని న్యాయమూర్తులకు స్వేచ్ఛ లభించినప్పుడే న్యాయ వ్యవస్థ స్వేచ్ఛగా మనగలుగుతుందని, రాజకీయ ఒత్తిళ్ల నుంచి జడ్జిలకు రక్షణ కల్పించడం అత్యంత అవసరమని న్యాయమూర్తులు డి.వై చంద్రచూడ్, ఎంఆర్ షా లతో కూడిన...