Home Search
పైలట్ - search results
If you're not happy with the results, please do another search
అమెరికాలోనే.. వీసా రెన్యూవల్ స్టాంపింగ్
వాషింగ్టన్: ఆర్థిక మాంద్యం దెబ్బకు చేస్తున్న ఉద్యోగం ఎన్నాళ్లుటుందో గ్యారంటీ లేకుండా పోయింది. దీంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న భారతీయులకు ముఖ్యంగా ఐటి ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘ దేశీయ...
సిబిడిసి సిస్టంలోకి మరి ఐదు బ్యాంకులు, తొమ్మిది నగరాలు
న్యూఢిల్లీ: రిటైల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సిబిడిసి)లోకి మరి ఐదు బ్యాంకులు, తొమ్మిది నగరాలను చేర్చబోతున్నట్లు ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ టి. రబి శంకర్ ఫిబ్రవరి 8న ద్రవ్య విధాన కమిటీ(ఎంపిసి) విలేకరుల...
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్జెండర్ జంట
కోజికోడ్ : ఇటీవలే గర్భం దాల్చినట్టు ప్రకటించిన కేరళకు చెందిన లింగమార్పిడి ( ట్రాన్స్జెండర్ )జంట బుధవారం ఉదయం 9.30 గంటలకు ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ...
108లో ఉద్యోగ నియామకాలు
మన తెలంగాణ/ఇల్లందు టౌన్: ఆసక్తి గల అభ్యర్ధులకు 108లో ఉద్యోగ నియామకాలకు అవకాశం కల్పించడం జరుగుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రోగాం అధికారి భూమా నాగేందర్ తెలిపారు. ఇఎమ్ఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్...
ఎంఎల్ఏల ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు!
హైదరాబాద్: ఎంఎల్ఏల ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. సిబిఐకి అప్పగించొద్దంటూ రాష్ట్రప్రభుత్వం, బిఆర్ఎస్ ఎంఎల్ఏ పైలట్ రోహిత్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. సిబిఐకి గతంలో కేసును అప్పగించిన...
ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
న్యూఢిల్లీ: నుంచి శుక్రవారం తెల్లవారుజామున భారత్కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కాలికట్కు చెందిన ఎయిర్ విమానం టేకాఫ్ అవుతుండగా మంటలు రావడంతో ఇంజిన్ ఫెయిలైంది. దీంతో...
గగనతలంలోనే యుద్ధ విమానాలు ఢీ?
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్ విమానాలు శనివారం కూలిపోయాయి. యుద్ద విమానాలు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అటు రాజస్థాన్లో ఓ యుద్ధ విమాన...
దళిత బంధు ఓ మహాయజ్ఞం
ఒకప్పుడు వెలి బతుకులు.. ఊరికి దూరం గా బిక్కుబిక్కుమంటూ దీనంగా కాలం గడిపిన గడ్డు రోజులు.. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా వలపోతలే మా తలరాతలని బతుకులీడ్చిన వెతల గాథలు.. కలతలు...
ఎయిర్ హోస్టెస్పై అనుచిత ప్రవర్తన: ప్రయాణికుడి అరెస్టు
న్యూస్డెస్క్: ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లే స్పైస్ జెట్ విమానంలో ఒక ఎయిర్ హోస్టెస్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఒక వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎయిర్ హోస్టెస్తో అమర్యాదకరంగా వ్యవహరించిన...
ఎయిర్ ఇండియాకు డిజిసిఎ రూ. 30లక్షల జరిమానా
న్యూఢిల్లీ: న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున ఎయిర్ ఇండియా విమానంలో ఒక హహిళా ప్రయాణికురాలిపై తాగిన మైకంలో మరో ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన సంఘటనపై ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా...
రాచబిడ్డ ‘బహుముఖాలు’.. అన్నీ బయటపెట్టిన ప్రిన్స్ హ్యారీ ఆత్మకథ
లండన్: తల్లిని కోల్పోయిన తనయుడు, టీనేజ్ తప్పిదాలు, వార్టైమ్ సైనికుడు, అసంతృప్తి నిండిన రాజకుటుంబ సభ్యుడు.. ఇలా బ్రిటీష్ రాజు చార్లెస్3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ జీవితంలోని అనేక కోణాలను త్వరలో...
ఒకనాటి కాంగ్రెస్ ఎంఎల్ఏలపై పోలీసులకు ఫిర్యాదు!?
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క , మల్లు రవి, సంపత్ తదితరులు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొయినాబద్ పోలీస్ స్టేషన్కు...
తాగిన మైకంలో ప్రయాణికురాలి దుప్పటిపై మూత్రవిసర్జన
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మత్తులో ఒక ప్రయాణికుడు సహ ప్రయాణికురాలైన ఒక 70 ఏళ్ల మహిళపై మూత్ర విసర్జన చేసిన సంఘటన నవంబర్ 26న జరుగగా పది రోజులకే ఇలాంటిదే...
అన్ని పోలీస్స్టేషన్లకు ఆదర్శంగా సిద్దిపేట పోలీస్స్టేషన్ నిలవాలి : మంత్రి హరీష్ రావు
హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లాలోని వన్టౌన్ పోలీస్స్టేషన్ ఆవరణలో స్నేహిత మహిళా సహకార కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు, రాజకీయం,జర్నలిస్టులు పండుగ సెలవులు...
15 రోజుల్లోగా లబ్దిదారులకు గొర్రెలు కొనివ్వాలి: మంత్రి తలసాని
హైదరాబాద్: గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్ట్ క్రింద చేపట్టిన నగదు బదిలీ పథకంలో లబ్దిదారులకు 15 రోజుల్లోగా గొర్రెలను కొనుగోలు చేసి ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు....
ప్రసూతి సేవలు భేష్..
హైదరాబాద్ : మాతా, శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ ప్రశంసలు కురిపించింది....
ఫామ్ హౌస్ కేసులో రేపోమాపో సిబిఐ విచారణ
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) ఎంఎల్ఏల ఎర కేసులో కేంద్ర నేర పరిశోధన సంస్థ(సిబిఐ) ఒకటి రెండు రోజుల్లో దర్యాప్తు ఆరంభించనుంది. ఎంఎల్ఏ ఎర కేసును తెలంగాణ హైకోర్టు ఇటీవల సిబిఐకి అప్పగించింది....
సిబిఐకి ఎర కేసు
మన ఎంఎల్ఎల కొనుగోలు కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన...
నందకుమార్తో నాపై కుట్ర
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి పన్నిన కుట్రలను భగ్నం చేసినందుకే తనకు ఇడి నోటీసులు జారీ చేసిందని బిఆర్ఎస్ శాసనసభ్యుడు పైలట్ రోహిత్రెడ్డి ఆరోపించారు. ఎంఎల్ఎల కొనుగోలులో నిందితుడిగా ఉన్న...
బిజెపి జాతీయ నేతల బండారం బయటపడింది: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
బిజెపి జాతీయ నేతల బండారం బయటపడిందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. "ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో ఎక్కడా మనీలాండరింగ్ జరగలేదు....