Saturday, April 27, 2024
Home Search

మమతా బెనర్జీ - search results

If you're not happy with the results, please do another search
CBI ED

దర్యాప్తు సంస్థలు దారికి వచ్చేనా?

కాంగ్రెస్ పాలించిన 2004-14 మధ్య కాలంలో 72 మంది రాజకీయ నేతలపై సిబిఐ విచారణ చేపడితే అందులో 43 మంది విపక్షాలకు చెందినవారు కాగా, 2014 నుండి బిజెపి పాలనలో సిబిఐ దాడులు...
Parliament security breach

లేఖాస్త్రం

భారతీయ జనతా పార్టీ దేశాధికారాన్ని చేపట్టి తొమ్మిదేళ్ళు పూర్తి కావస్తున్నది. మొదటి నుంచి దానిది నిరంకుశ పోకడేనని చెప్పడానికి లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. అటు సామాజికంగా మెజారిటీ మతస్థుల్లో పరమత ద్వేషాన్ని ఉన్మాద స్థాయికి...

ప్రజాస్వామ్యంపై నిరంకుశపు నీడలు

హైదరాబాద్: ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం దిశ గా దేశం పయనిస్తోందని, దేశంలోని తొమ్మిది విపక్ష పార్టీల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విపక్షాలను లక్ష్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వ ఏ...
Opposition leaders

సిసోడియా అరెస్టును ఖండిస్తూ మోడీకి ఎనిమిది ప్రతిపక్షాల లేఖ!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సహా తొమ్మిది ప్రతిపక్షాల నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలపై ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. లేఖపై సంతకాలు...

త్రిసభ్య కమిటీ

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషన్ నియామకాలను ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సిజెఐ సభ్యులుగా ఉండే కమిటీయే చేపట్టాలని ఆదేశించింది. ఈ త్రిసభ్య కమిటీ...
Congress Party Ready for Elections in Telangana

కాంగ్రెస్‌కు మూడు అసెంబ్లీ స్థానాలు..

కాంగ్రెస్‌కు మూడు అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికల్లో బిజెపి, టిఎంసిలకు షాక్ ఈరోడ్‌లో ఇలంగోవన్ ఘనవిజయం న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా అయిదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా...
KTR Retweet of Prashant Bhushan Tweet

బిజెపి తీర్థం పుచ్చుకుంటే… భారా ఖూన్ మాఫ్!

చీల్చడం, కూల్చడం బిజెపి నైజం మోడీ సర్కార్ అరాచకాలకు నిదర్శనాలు ఇవిగో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ రీ ట్వీట్ చేసిన మంత్రి కెటిఆర్ న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రజలు...
Cow hug day

రద్దయిన ‘కౌ హగ్గింగ్ డే’

విద్య అసలు లక్షం సమాధానాలను అందించడం కాదు, మరిన్ని ప్రశ్నలు సంధించడం ఎలాగో నేర్పించడం! హెలెన్ కెల్లర్ అమెరికన్ రచయిత్రి, ఉపాధ్యాయురాలు. ఈ దేశంలో ముప్పయి అయిదు స్మృతులున్నాయి. అందులో లభించినవి ఇరవై...
Mamata banerjee comments on budget 2023

పేదలకు ఒరిగేదేమీ లేదు: కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 202324 శవార్షిక బడ్జెట్‌పై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పెదవి విరిచారు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్‌గా పశ్చిమ బెంగాల్...
Conspiracy of the Center to interfere in the functioning of courts

కోర్టుల పనితీరులో జోక్యం చేసుకునేందుకు కేంద్రం కుట్ర

కోల్‌కతా: ఉన్నతన్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసే కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ నామినీలను చేర్చాలని కేంద్రం చేసిన ప్రతిపాదనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు....
lalu prasad yadav mulayam singh yadav

బహుజన యోధుడు

ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...
Governor politics

గవర్నర్ల వ్యవస్థ దిగజారుడు

తమిళనాడు రాష్ర్ట ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాఠం నుంచి ఆ రాష్ర్ట గవర్నర్ ఆర్.ఎన్.రవి కొన్ని భాగాలను తొలగించి, ఈ నెల 9వ తేదీన శాసన సభనుద్దేశించి చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది....
Asaduddin Owaisi

మోడీని ఓడించాలంటే… : ఓవైసి

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా పెడితే అది బిజెపికి, ప్రధాని మోడీకి అనుకూలంగా మారుతుందని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసి అన్నారు. బిజెపిని ఓడించాలంటే...
Prashant-Kishore

వారు పెద్దోళ్లు: ప్రశాంత్ కిశోర్

మోతిహారి: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’పై  రాజకీయవేత్తగా మారిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం వ్యంగ్యంతో కూడిన ప్రశంసలు గుప్పించారు. ప్రస్తుతం కిశోర్ కూడా తన స్వంత...
PM Modi works for billionaire Adani:Congress

కాంగ్రెస్‌ను కాంగ్రెస్ వాళ్ళు బతకనిస్తారా?

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్ వచ్చారు. కాంగ్రెస్ సీనియర్‌లు, అధ్యక్షుని మధ్య పోరులో ఇంచార్జ్ వికెట్ పడిపోయింది. మాణిక్యం ఠాకూర్ స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు ఠాక్రే వచ్చారు. పేరులో కూడా...
Attack on Vandebharat express in Bengal

బెంగాల్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి

కోల్‌కత: ప్రారంభోత్సవం జరుపుకున్న కొద్ది రోజులకే హౌరా జల్పాయ్‌గురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో సోమవారం సాయంత్రం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల...
India development

ప్రగల్భాలు తప్ప ప్రగతి ఎక్కడ?

2022 సంవత్సరానికి వీడ్కోలు, 2023కి స్వాగతం పలుకుతున్నాం. 2022లో మనం ఏం సాధిం చాం? ఎందులో వెనుకబడి ఉన్నాం? అని పరిశీలన చేసుకుంటే పురోగతి మాట ఎలా ఉన్నా ప్రగల్భాలు ప్రచారం చేసుకోవడమే...
Subrat saha

బెంగాల్ క్యాబినెట్ మంత్రి సుబ్రతా సహ మృతి

కోల్‌కతా: బెంగాల్ క్యాబినెట్ మంత్రి సుబ్రతా సహ (69) గురువారం ఉదయం 10.40 గంటలకు ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్‌లో కన్నుమూశారు. బుధవారం రాత్రి హఠాత్తుగా అస్వస్థతకు గురికావడంతో బెర్హంపూర్‌లోని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్‌లో...

సకాలంలో బిఆర్‌ఎస్ శంఖారావం

జాతీయ రాజకీయాలు అద్భుతమైన మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి సారథ్యంలో భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ అవతరించి రానున్న ఎన్నికల్లో వివిధ పార్టీలకు మేల్కొలుపుగా శంఖారావాన్ని పూరించింది. మతోన్మాదంతో, నియంతృత్వ...
BRS is only alternative to BJP

బిఆర్‌ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయం

నిన్నటి గుజరాత్ ఫలితాలు చూస్తే ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు, పార్టీలపై మరోసారి చర్చ జరుగక తప్పదు. గుజరాత్‌లో బిజెపి హవా కొనసాగినా, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ గెలిచినా, హిమాచల్‌లో...

Latest News

100% కుదరదు