Home Search
రాత పరీక్షలు - search results
If you're not happy with the results, please do another search
6-8 వారాల లాక్డౌన్
కరోనా పాజిటివిటీ 10% దాటిన ప్రాంతాల్లో అమలు చేయాలి
అప్పుడే అదుపులోకి కొవిడ్
కేసుల సంఖ్యను బట్టి తక్షణ చర్య
నేతల మితిమీరినతనమూ కారణం
ఐసిఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ్
న్యూఢిలీ: దేశంలో అత్యధిక ప్రాంతంలో మరో...
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు
తెలంగాణలో కరోనా ఉదృతి తగ్గడం పట్ల
సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి హర్షవర్దన్
వివిధ రాష్ట్రాలతో వీడియో కాన్పరెన్సు నిర్వహించిన కేంద్ర మంత్రి
ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి హరీష్రావు
తెలంగాణలో బెడ్లను...
దేశంలో 6 నుంచి 8 వారాల లాక్డౌన్ పెట్టాల్సిందే
దేశంలో 6 నుంచి 8 వారాల లాక్డౌన్ పెట్టాల్సిందే
ఐసిఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ్
కేసుల సంఖ్యను బట్టి తక్షణ చర్య
న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక ప్రాంతంలో మరో 6 నుంచి 8 వారాల పాటు...
సరిహద్దుల్లో అంబులెన్స్లు ఆపొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మంగళవారం నాడు అత్యవసర విచారణ చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్లను ఎందుకు అడ్డుకుంటున్నారని సర్కారును ప్రశ్నించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా...
ఆర్యులు వలసవాదులే!
ఆర్యులు ఈ దేశానికి వలస వచ్చిన వారే అనే వాదన ఓ వంద సంవత్సరాలుగా మన దేశంలో చర్చోపచర్చలకు దారి తీస్తూనే ఉంది. ఈ విషయంలో ఏదైనా శాస్త్రీయ వాదన బలంగా తెరపైకి...
తొలిసారి 4 వేలకుపైగా మరణాలు
4,01,078 కేసులు
4187 మరణాలు, డెత్రేట్ 1.09 శాతం
12 రాష్ట్రాల్లో 80 శాతంపైగా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో మొదటిసారి ఒక్క రోజులో 4 వేలకుపైగా మరణాలు సంభవించాయి. దేశంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత ఇంత సంఖ్యలో...
కొవిడ్ కట్టడిలో కాషాయ కక్షపాతం
దేశంలో కొవిడ్తో యుద్ధం జరుగుతోంది. రోజువారీ రోగుల సంఖ్య 4 లక్షలు, మరణాల సంఖ్య 4 వేలు, మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటాయి. విశ్వమారి సంక్రమణ, చావులు, కట్టడి రాజకీయం...
2 లక్షలు దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 3,293 మంది మహమ్మారికి బలి
3,60,960 కొత్త కేసులు నమోదు
పది రాష్ట్రాల్లోనే 78 శాతం కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన...
ఉప్పెనలో ఊరట
దేశంలో కాస్త తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
24గం.ల్లో 3.23లక్షల పాజిటివ్లు, 2771 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఆరో రోజున 3 లక్షలకుపైగా కేసులు, 2 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. అయితే, క్రితం రోజు(సోమవారం)తో...
కరోనాతో చికిత్స పొందుతూ నిందితుడు పరార్
అమరావతి: మర్డర్ కేసులు నిందితుడి ఉన్న వ్యక్తికి కరోనా సోకడంతో చికిత్స పొందుతూ ఆస్పత్రి నుంచి పారిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఒంగోలు...
దేశంలో గంటకు 10వేల కేసులు.. 60కి పైగా మరణాలు
గంటకు 10 వేల కేసులు, 60కి పైగా మరణాలు
రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ధాటికి యావత్ దేశం మరోసారి విలవిలలాడిపోతోంది. మునుపటికన్నా రెట్టింపు వేగంతో విరుచుకుపడి వణికిస్తోంది. గత ఆరు...
సమీరా రెడ్డికి కరోనా పాజిటివ్
హైదరాబాద్: ప్రముఖ సినీనటి సమీరారెడ్డికి కరోనా వైరస్ సోకింది. శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో ఆదివారం పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఇంట్లోనే...
టీకా ఉత్పత్తికి ప్రైవేటు సాయం
టీకా ఉత్పత్తికి ప్రైవేటు సాయం
కలిసికట్టుగా మరోసారి కరోనా కట్టడి
అధికారులతో సమీక్షలో ప్రధాని మోడీ
ట్రిపుల్ టి పటిష్ట అమలుపై దృష్టి
ఆక్సిజన్ నిల్వలు, రెమ్డెసివిర్పై ఆరా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా నియంత్రణకు...
యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ కు కరోనా
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆయన ట్వీట్ చేశారు. తన కార్యాలయంలోని కొందరు అధికారులు వైరస్ సోకడంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు....
దేశంలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే లక్షా 45వేల కేసులు
24గంటల్లో 1,45,384 కేసులు
10 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
5 రాష్ట్రాల్లో 72.23 శాతం
న్యూఢిల్లీ: దేశంలో శనివారం 8 గంటల వరకల్లా 24 గంటల్లో 1,45,384 కేసులు, 794 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
మైక్రో కంటైన్మెంట్లు
నైట్ కర్ఫూలు, పరిమిత లాక్డౌన్లు
11 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్
సెకండ్ వేవ్ పెద్ద సవాలే, పరీక్షలు, వ్యాక్సిన్లతో తిప్పికొడదాం
ట్రిపుల్ టితో పాజిటివ్ రేటును 5శాతానికి తగ్గించవచ్చు
రోజుకు 40లక్షల టీకాలు వేసే...
తీవ్రం..వేగం
రానున్న 4వారాలు అత్యంత కీలకం
కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి.. మార్గదర్శకాలు పాటించాలి
పరీక్షలు, వ్యాక్సినేషన్ను పెంచాలి: కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 వేగంగా విస్తరిస్తోందని, గతంలో కంటే తీవ్రత పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ...
24గంటల్లో 96,982 కేసులు
446 మరణాలు,డెత్రేట్ 1.30
న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం 8 గంటల వరకల్లా 24 గంటల్లో 96,982కేసులు, 446మరణాలు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 1,26,86,049 కాగా, మరణాల సంఖ్య 1,65,547కు చేరింది. మరణాల...
న్యాయవ్యవస్థలో లొసుగులు
భారతదేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువాడైన జస్టిస్ ఎన్వి రమణను ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్దే సిఫార్స్ చేశారు. సీనియారిటీ దృష్ట్యా చూస్తే జస్టిస్ రమణ తదుపరి ప్రధాన న్యాయమూర్తి కావడానికి...
ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు!
మన దేశంలోని ఉన్నతమైన జాతీయ విద్యా సంస్థలు 18 ఎఐఐఎంఎస్లు, 23 ఐఐటిలు, 29 ఎన్ఐటిలు, 25 ఐఐఐటిలు, 18 ఐఐఎంలు, 7 ఎన్ఐపిఇఆర్లు, 23 ఎన్ఎఎల్ఎస్ఎఆర్లు, 7 ఐఐఎస్ఇఆర్లు, 54 కేంద్ర...