Home Search
పెట్రో ధరల - search results
If you're not happy with the results, please do another search
ఇమ్రాన్ కు జైలు
పాకిస్తాన్లో ‘పడగనీడ ప్రజాస్వామ్యం’ నడుస్తున్న సంగతి ప్రపంచానికి తెలిసిందే. అక్కడ ప్రజలెన్నుకొన్న ఏ ప్రభుత్వమైనా సైన్యం సంతృప్తి మేరకే పని చేయవలసి వుంటుంది గాని, స్వతంత్రంగా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం బొత్తిగా...
చమురు కంపెనీలకు భారీ లాభాలు.. సామాన్యుడికేదీ ఊరట?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1లక్ష కోట్ల ప్రాఫిట్
గ్లోబల్ మార్కెట్లో తగ్గిన క్రూడ్ ధరలతో ప్రయోజనం
పెరిగిన పెట్రో ధరలనే కొనసాగిస్తూ సామాన్యుడిపైనే భారం
న్యూఢిల్లీ : దేశీయ ప్రభుత్వరంగ చమురు కంపెనీలు జూ న్ త్రైమాసిక...
రూ. 1.5 కోట్ల ల్యాండ్ రోవర్లో బాబా రాందేవ్ షికార్లు(వైరల్ వీడియో)
న్యూస్ డెస్క్: యోగా గురు బాబా రాందేవ్ రూ. 1.50 కోట్ల ఖరీదైన సరికొత్త ల్యాండ్ రోవర్ దిఫెండర్ 130 కారులో ఇటీవల ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో డ్రైవింగ్ సీటులో కూర్చుని షికారు చేశారు....
పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన నాయకుడు ప్రకాశం శర్మ
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాలరాజు
మన తెలంగాణ/మోత్కూరు: కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మి పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన నాయకుడు మోత్కూరు ప్రకాశం శర్మ అని, ప్రకాశం శర్మ స్ఫూర్తితో యువత ప్రభుత్వ...
పేద, మధ్యతరగతి జీవితాలను దుర్భరంగా మార్చేస్తున్న మోడీ ప్రభుత్వం
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ
హైదరాబాద్ : అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక ధరలు కట్టడి చేయడంలో ఫుర్తిగా విఫలమై మోడీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి...
ఎనిమిదేళ్ల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : జూన్ నెలలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్లుపిఐ) మైనస్ -4.12 శాతానికి తగ్గింది. డబ్ల్యుపిఐ వరుసగా మూడో నెల క్షీణతను నమోదు చేసింది. 8 సంవత్సరాలలో ఇదే కనిష్ట స్థాయి...
ఎంత పని చేశావ్ టమాటా… కూర వండిన భర్త… భార్య కనిపించడం లేదు
భోపాల్: టమాటాల ధరలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. కిలో టమాటాల ధర రూ.120 నుంచి రూ.150 మధ్య ధర పలుకుతోంది. టమాటాల కొనడానికి పేద, మధ్య తరగతి ప్రజలు వణుకుతున్నారు. టమాటాలు అనే...
మోడీ పాలన వైఫల్యాల పుట్ట!
గత 9 ఏళ్ళలో మోడీ పరిపాలనా తీరుపై నిష్పాక్షిక పరిశీలన జరిపితే అంతటా వైఫల్యాలే కనిపిస్తున్నాయి. నిజానికి భారత ప్రజలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనా తీరుతో విసిగివేసారి ఉన్న సమయంలో బిజెపి ఆశాకిరణంలా...
దేశంలో ఇవిల వినియోగం
ఈ కంప్యూటర్ యుగంలో సమాచారాన్ని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి పంపించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. కాని భౌతికంగా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి చేరుకోడానికి అయ్యే వ్యయం...
ప్రతి జిల్లాలకు 10 విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు
కసరత్తు చేస్తున్న రెడ్కో అధికారులు
హైదరాబాద్: పర్యావరణ హితమైన విద్యుత్ వాహనాలు మరింత ప్రోత్సహించేందుకు రెడ్కో(తెలంగాణ పునరుద్దరణ ఇంధన వనరుల వనరుల సంస్థ) అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యుత్ చార్జింగ్...
గ్రామాల్లో పార్టీని బలోపేతం చేద్దాం… కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొద్దాం
టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
ఫరూఖ్నగర్: గ్రామాల్లో పార్టీని అన్ని రంగాల్లో బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు....
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
కామరెడ్డి : కామారెడ్డి పట్టణంలోని 25 వ వార్డు నుండి 25 కుటుంబాలకు చెందిన వంద మంది బుధవారం మాజి మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్...
కేంద్రంలోని బిజెపి పాలనలో ఎస్సి,ఎస్టిలపై అఘాయిత్యాలు 50 శాతం పెరిగాయి
హైదరాబాద్ : బిజెపి కేంద్ర ప్రభుత్వ పాలనలో షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల ప్రజలపై 50 శాతం అఘాయిత్యాల సంఘటనలు పెరిగాయని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాలనరసింహ ఆరోపించారు. నేషనల్...
నాలుగు రెక్కల కవిత్వం
ఇటీవల ఏ పత్రికలో చూసినా సాంబమూర్తి లండ కవిత్వమే. మామూలు వాక్యానికి కూడా కవిత్వం అత్తరు అద్దే కళ అతని దగ్గర ఉంది. ఉద్దానం విషాదంపైనైనా,ఢిల్లీలో రైతుల పోరాటాలపైనైనా, స్త్రీల సమస్యలపైనైనా,కార్పొరేట్ సంస్కృతి...
సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో రైలు
ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రయాణికుల చేరవేత
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రయాణికులను మెట్రోరైలు గమ్యస్థానాలకు చేరవేసింది. 2017 నవంబర్...
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 62% తగ్గాయి
న్యూఢిల్లీ : కేంద్రం సబ్సిడీలను తగ్గించిన తర్వాత జూన్ మొదటి పక్షం రోజుల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాల తగ్గుముఖం పట్టాయి. జూన్ 15 నాటికి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (ఇ2డబ్లు) సగటు...
తొలి అడుగు
భారతీయ జనతా పార్టీని దేశాధికారం నుంచి తొలగించాలనే దీక్షతో 15 ప్రతిపక్షాలు కలిసికట్టుగా పాట్నా వేదిక మీదికి రావడం విశేష పరిణామమే. చివరికి ఏమి జరగనున్నప్పటికీ ప్రస్తుతానికైతే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్...
బాల్కొండ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు
బాల్కొండ : మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు,భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పలుఅభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం మండల కేంద్రంలో 50లక్షల వ్యయంతో నిర్మించిన కళ్యాణ మండపానికి, నూతనంగా...
తెలంగాణపై మళ్ళీ అదే వివక్ష!
రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ, తదితర రాష్ట్రాల పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది. కేంద్రం మూడొంతుల ఆదాయాన్ని తీసుకుంటూ, ఖర్చుల భారాన్ని మాత్రం రాష్ట్రాల మీదే...
తుస్సుమన్న జి-20 వ్యవసాయ సదస్సు !
మొక్కుబడిగా చర్చలు ..ఊకదంపుడు ప్రసంగాలు
ప్రధాని ప్రసంగంపై రైతుల పెదవి విరుపులు
హైదరాబాద్: పంటల సాగులో పెరిగిన పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునే సూచనలేవి కనిపించలేదు. ఆధునిక శాస్త్ర సాంకేతక రంగం ఆకాశమే హద్దుగా దూసుకుపొంతుంటే దేశ...