Thursday, March 28, 2024
Home Search

ఆంధ్రప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Young women missing in chittoor

పరీక్ష రాయడానికి వెళ్లిన అమ్మాయి తిరిగిరాలేదు….

అమరావతి: ఎగ్జామ్స్ రాయడానికి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిత్తూరు జిల్లా కేంద్రంలోని కన్నయ్యనాయుడు కాలనీలో నవ్య (21) అనే టెకీ...
1445 News Corona Cases Reported in AP

ఎపిలో కొత్తగా 1,578 కరోనా కేసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24గంటల్లో 66,657 శాంపిల్స్‌ పరీక్షించగా.. కొత్తగా 1,578 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 27మంది ప్రాణాలు...
Chicken prices are rising massively

మండుతున్న చికెన్ ధరలు.. కిలో రూ.260

వారం రోజుల్లోనే రూ30 పెరుగుదల మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో చికెన్ ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు వీటి ధరలు సామాన్యుడికి అందనంత వేగంగా పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేసి నప్పటినుంచి కోడి మాంసం ధరలకు రెక్కలు మొలిచాయి....
Vegetable prices are rising in Hyderabad

కూరగాయలపై ఇంధన భారం

పెట్రోల్ @ రూ.105 ... డీజిల్ రూ. 98... ఆందోళన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు హైదరాబాద్: గత కొద్ది రోజులుగా వరుసగా పెరగుత్నున పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుని వంటింటి బడ్జెట్ తారుమారవుతోంది....
1628 New Corona Cases Reported in AP

ఎపిలో కొత్తగా 2,665 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24గంటల్లో 91,677 శాంపిల్స్‌ పరీక్షించగా.. కొత్తగా 2,665 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 16మంది ప్రాణాలు...
Telangana govt is focused on building better roads

మెరుగైన రోడ్ల నిర్మాణంపై దృష్టి

పలు జాతీయ రహదారుల కోసం కేంద్రానికి విజ్ఞప్తులు మొత్తం 5,677 కిలోమీటర్ల జాతీయ రహదారులకు నెట్‌వర్క్ హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడిన తరువాత మెరుగైన రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధాన రహదారులను జాతీయ...
Husband dead over drinking in Andhra Pradesh

పప్పు కూర వండలేదని…. భర్త కత్తిపీట మీద పడి…

అమరావతి: పప్పుకూర వండలేదని గొడవ పడుతూ కతిపీట మీద పడి భర్త మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆర్ శ్రీను- రూపావతి...
Centre orders to Krishna board for water dispute report

కృష్ణబోర్డు నివేదిక కోసం కేంద్రం ఆదేశం!

జల జగడంపై క్షేత్రస్థాయి నివేదిక పంపాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించినట్టు సమాచారం కేంద్రం వైఖరిపై విమర్శల నేపథ్యంలో ఎపి బిజెపి శాఖ సమావేశం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌కు వివరాలు వెల్లడి మన...
Controversy over Anandayya drug

ఆనందయ్యకు ఎంఎల్‌సి పదవి ఇవ్వండి: ఎపి గవర్నర్‌కు వినతి

  మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు ఎంఎల్‌సి పదవి ఇవ్వాలంటూ వెన్నెల ఫౌండేషన్ అనే సంస్థ ఎపి గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. కరోనా రోగులకు ఆయుర్వేద వైద్యంతో...
Two women thieves arrested in Warangal

వరంగల్ లో ఇద్దరు కిలాడీ లేడీల అరెస్ట్

  వరంగల్ క్రైం : రద్దీగా ఉన్న బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తూ ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా చేసుకొని మహిళల పర్సుల్లో బంగారు ఆభరణాలకు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కిలాడీ మహిళలను సిసిఎస్, లింగాలఘన్‌పూర్...
Power generation stops at Nagarjuna sagar

నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత 11 రోజుల్లో నాగార్జునసాగర్‌లో 30 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ జెన్‌కో నాగార్జునసాగర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో నిల్ అవడంతో నాగార్జున...

కరోనాను జయించే దిశగా పంచ సూత్ర ప్రణాళిక: ఉపరాష్ట్రపతి

  హైదరాబాద్ : కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతి ఒక్కరూ పంచ సూత్ర ప్రణాళికను అనుసరించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ప్రణాళికతో భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సైతం సమర్థవంతంగా...
1445 News Corona Cases Reported in AP

ఎపిలో కొత్తగా 3,040 కరోనా కేసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 1,00,103 శాంపిల్స్‌ పరీక్షించగా.. కొత్తగా 3,040 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది....
Krishna River Board Meeting postponed

కృష్ణా రివర్ బోర్డు సమావేశం వాయిదా

కృష్ణారివర్ బోర్డు త్రిసభ్య కమిటి సమావేశం వాయిదా తదుపరి తేదిని తర్వలో తెలియపరుస్తాం: బోర్డు చైర్మన్ ఎంపి సింగ్ మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జలవివాదాలను చర్చించేందుకు శుక్రవారం నిర్వహించ తలపెట్టిన త్రిసభ్య కమిటి...
CM Jagan comments on Krishna water issue

నీటి రాజకీయాలు తగదు

పక్క రాష్ట్రాలతో సఖ్యత కోరుకుంటున్నాం మనోసారి కేంద్ర జలశక్తి శాఖకు లేఖ ఎపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని ఎపి సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని...

రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు వానలు

హైదరాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర...
TS Govt to issues TET lifetime validity certificates soon

టెట్ అర్హత సర్టిఫికెట్లకే శాశ్వత వ్యాలిడిటీగా గుర్తింపు!

మనతెలంగాణ/హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లో ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలం చెల్లుతుందని ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో టెట్‌లో అర్హత సాధించిన...
2982 new covid-19 cases reported in AP

ఎపిలో మరో 2,982 మందికి కరోనా

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 91,070 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో...
1627 New Corona Cases Reported in AP

ఎపిలో తగ్గుతున్న కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 3,166 మందికి కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 21 మందిని కరోనా కబలించింది. అదే సమయంలో...
Three Members dead in Lorry roll over incident

లారీ బోల్తా: ముగ్గురు మృతి

  అమరావతి: లారీ బోల్తాపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి-సావరగూడెం చౌరస్తాలో బుధవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... చెన్నై-కోల్ కతా జాతీయ రహదారిపై బియ్యం...

Latest News