Home Search
అరవింద్ కేజ్రీవాల్ - search results
If you're not happy with the results, please do another search
కోటిన్నర పరీక్షల కంటి వెలుగు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ఇటీవల మరొక మైలు రాయిని దాటింది. కంటి వెలుగు కార్యక్రమం దేశానికే...
నీ సిఎం కుర్చీ సిద్ధూ ఇచ్చిన బహుమతి: నవ్జ్యోత్ కౌర్
చండీగఢ్: కాంగ్రెస్ నేత నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సిద్ధూ భార్య నవ్జ్యోత్ కౌర్ సంచలన విషయాలు బయటపెట్టారు. పంజాబ్కు...
ఒకే వేదిక పైకి కాంగ్రెస్, ఎస్పి, టిఎంసి నేతలు
న్యూఢిల్లీ : చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రతిపక్ష నేతల భేటీ ఈ నెల 23 న పాట్నాలో జరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు ఈ వేదికపై ఒకచోట కలువనున్నారు. ఈ నెల 12న ముందుగా...
కనీసం 450 లోక్ సభ స్థానాల్లో బిజెపితో విపక్షాల నువ్వా, నేనా పోటీ!
న్యూఢిల్లీ: 2024లో లోక్సభ మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ(బిజెపి)ని ఓడించాలంటే ద్విముఖ పోరుకు దిగాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. లోక్సభ 450 స్థానాలకు ఈ ద్విముఖ వ్యూహాన్ని...
నీతి ఆయోగ్ నిరర్థకత
గత శనివారం నాడు న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా భారత దేశాన్ని మంచి మార్పు దిశగా నడిపించే జాతీయ సంస్థ) ఎనిమిదవ పాలక మండలి సమావేశాన్ని...
ఢిల్లీలో బాలిక కిరాతక హత్య
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం రాత్రి అంతా చూస్తూ ఉండగానే ఓ 16 ఏండ్ల బాలికను ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. దాడికి దిగిన యువకుడు కత్తితో...
అరాచక ఆర్డినెన్స్ను అడ్డుకుంటాం
మన ఆర్డినెన్స్ తెచ్చి కేం ద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశా రు. కేంద్రంలోని...
కెసిఆర్తో భేటీ కానున్న ఢిల్లీ సిఎం.. ఆయనతో పాటు మరో ముఖ్యమంత్రి…
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయంకు కేజ్రీవాల్ చేరుకోనున్నారు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సిఎం భగవంత్ సింగ్...
నేడు హైదరాబాద్కు ఢిల్లీ సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్పై ఢిల్లీ సి ఎం కేజ్రీవాల్ విపక్షాల మద్దతు...
నీతి ‘అయోగ్యం’
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో అత్యున్నతమైన వ్యవస్థ అయిన నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి వెళ్లకూడదని, ఈ సమావేశాన్ని బహిష్కరించి తన నిరసనను తెలియజేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించుకొన్నట్లు తెలిసింది. ప్రధాన...
జైలులో కుప్పకూలిన సత్యేందర్ జైన్
న్యూఢిల్లీ : పూర్తిగా నిస్సత్తువతో , గుర్తు పట్టలేకుండా బలహీనం అయిన ఆప్ నేత , ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలులో కుప్పకూలారు. దీనితో ఆయనను హుటాహుటిన ఇక్కడి...
ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేసింది: ఆప్, టిఎంసి
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాధికారుల బదిలీల విషయంలో తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. ‘నేషనల్ కెపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ’ని ఏర్పాటు చేసే ఆర్డినెన్స్....
కేంద్రం పెత్తనంపై విపక్ష సంఘటిత ప్రతిఘటన
కోల్కతా : దొడ్డిదారి ఆర్డినెన్స్ల ద్వారా రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి, ఢిల్లీ సిఎం , ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర నిరసన వ్యక్తం...
రెప్పవాల్చిన రెండు వేల నోటు
రూ. 2000 నోటు సెప్టెంబర్ 30 తర్వాత పనికే రాదు అన్నట్లుగా ప్రచారమవుతున్న వేళ గమనించవలసిన కీలక అంశం ఏమిటంటే రిజర్వు బ్యాంకు రెండు వేల నోటును ఉపసంహరించుకుంది తప్ప రద్దు చేయలేదు....
విపక్ష కూటమి సమస్య రాహుల్
కర్ణాటకలో అనూహ్యంగా విజయం లభించగానే రేపు దేశం అంతటా కూడా ఇటువంటి విజయాలే సాధిస్తుంటామని పలువురు కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు. సిద్దరామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపడుతున్న సమయంలో 2024 ఎన్నికల...
ఢిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే: సుప్రీంకోర్టు
ఢిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే
ప్రభుత్వ నిర్ణయాలకు ఎల్జి కట్టుబడి ఉండాల్సిందే
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు
గత తీర్పును పక్కన పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణాధికారం ఎవరిది...
ఢిల్లీ లిక్కర్ స్కాం బూటకం
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు బూటకం అని, కేవలం నిజాయితీగల ఆప్ను అప్రతిష్టపాలుచేసే బిజెపి యత్నం అని పార్టీ నేత, సిఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు...
ఎక్సైజ్ పాలసీ కేసు: ఇద్దరు నిందితులకు బెయిలు
క్షమాపణలు చెప్పాలని బిజెపిని డిమాండ్ చేసిన ఆప్
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు బెయిలు మంజూరుచేసిన నేపథ్యంలో తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు బిజెపి క్షమాపణలు చెప్పాలని ఆప్...
సుప్రీం ఆదేశాల మేరకు రెజ్లర్లకు పోలీస్ భద్రత
న్యూఢిల్లీ: డబ్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్భూషన్ శరణ్ సింగ్పై లైంగిక ఆరోపణలు చేసిన ఏడుగురు మహిళా రెజ్లర్లకు పోలీసులు భద్రత కల్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు జంతర్మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు...
ఢిల్లీ కోర్టులో మహిళపై కాల్పులు….. ఆసుపత్రికి తరలింపు
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని సాకేత్ కోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఉదయం ఒక వ్యక్తి కాల్పులు జరపగా ఒక మహిళ గాయపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తన న్యాయవాదితో కలసి ఆమె ఉండగా...