Thursday, April 25, 2024
Home Search

ఎంఐఎం - search results

If you're not happy with the results, please do another search
Congress MLA wife phone snatched

ఎంఎల్‌ఎ భార్య ఫోన్‌ కొట్టేశాడు… దొరికిపోయాడు

సూరత్: పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ భార్య ఫోన్‌ను దొంగ ఎత్తుకెళ్లిన సంఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. పోలీసులు దొంగను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల...
Sanjay Routh nomination for Rajya Sabha

బిఆర్‌ఎస్ ప్రభావం మహారాష్ట్రలో ఉండదు: సంజయ్ రౌత్

న్యూస్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు బిజెపి బి టీమ్‌లా వ్యహరిస్తున్నారని, మహారాష్ట్రకు బిఆర్‌ఎస్‌ను విస్తరించాలన్న ఆయన ప్రయత్నాలు రాష్ట్ర రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపబోవని శివసేన(ఉద్ధవ్...
Asaduddin owaisi comments on BRS

బిఆర్‌ఎస్‌పై అసదుద్దీన్ ఒవైసి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామని ఒవైసి అసదుద్దీన్ తెలిపారు. బోధన్‌లో ఎంఐఎం పోటీ చేస్తుందన్నారు. బిఆర్‌ఎస్...

షకీల్‌పై హత్యాయత్నం కేసు… నిందితులు పోలీస్ కస్టడీకి

నిజామాబాద్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ షకీల్‌పై హత్యాయత్నం కేసులో విచారణను వేగవంతం చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రెంజల్ బేస్ కాలనీలో వారం రోజుల క్రితం అభివృద్ధి పనులకు...

రాబోయే ఎన్నికలకు ఈవీఎంలను సిద్ధం చేయాలి

కరీంనగర్: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎంలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. గురువారం ఈవీఎం గోడౌన్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ఫస్ట్‌లెవల్ చెకింగ్ (ఎఫ్‌ఎల్‌సీ)...
GHMC Council Pay Tribute Martyrs

తెలంగాణ అమరవీరులకు జిహెచ్‌ఎంసి కౌన్సిల్ ఘన నివాళి

నాటి తెలంగాణ ఉద్యమానికి జీవం పోసిన జలదృశ్యంలో అమరుల స్మారక చిహ్నం ఏర్పాటు ద్వారా అమరుల త్యాగాలకు సిఎం కేసీఆర్ ఇస్తున్న నిజమైన నివాళి అని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు....

ఎన్నికల బరిలో అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్ ?

న్యూస్ డెస్క్: రానున్న తెంటాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కమారుడు డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంద్రాయాణగుట్ట...

రానున్న ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం

నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణంలోని మంజూలాపూర్ శక్తి కేంద్రం పోలింగ్ బూత్ అధ్యక్షులు సమావేశం ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు పెద్దపల్లి జిల్లా ఇంచార్జీ రావుల...

వార్డు కార్యాలయాలతో ప్రజలకు సత్వర పౌరసేవలు

గోషామహల్: నగర ప్రజలకు త్వరితగతిన పౌర సేవలను అందించాలన్న ఉద్దేశంతో సిఎం కెసిఆర్ ఆలోచనల మేరకు వా ర్డు కార్యా లయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ...

బిఆర్‌ఎస్‌ను మళ్లీ ప్రజలు ఆదరిస్తారనే బండికి భయం

కరీంనగర్:బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మల్లీ ప్రజలు ఆదరిస్తారనే భయం, అభద్రతా బావంతో ఎంపీ బండి సంజయ్ వ్యవహరస్తున్నారని.. అందుకే స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల పై అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కరీంనగర్ నగర...
Ban Uttarakhand mahapanchayat: Asaduddin

ఉత్తరాఖండ్‌లో 15న తలపెట్టిన మహాపంచాయత్‌ను నిషేధించాలి

వలస వెళ్ళిన వారిని తిరిగి రప్పించాలి : అసదుద్దీన్ ఓవైసి హైదరాబాద్ : రైట్‌వింగ్ గ్రూపులు ఈ నెల 15న ఉత్తరాఖండ్‌లో తలపెట్టిన మహాపంచాయత్‌ను నిషేధించాలని ఎంఐఎం అధినేత హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్...
KTR Interview after foreign tour

మా సిఎం కెసిఆర్.. మీ అభ్యర్థి ఎవరు?

చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దు రాబందులు కావాలో.. రైతు‘బంధు’ కావాలో తేల్చుకోవాలి తెలంగాణ కన్నా ఉత్తమ పాలన ఏ రాష్ట్రంలో ఉందో ప్రతిపక్షాలు చెప్పాలి వచ్చే ఎన్నికల్లో బిజెపికి...

బిఆర్‌ఎస్ స్టీరింగ్ మా చేతిలో లేదు

ముస్లింలు తాకితే జగ్గారెడ్డికి కరోన వస్తదట ఎంపి అసదుద్దీన్ ఓవైసి సదాశివపేట: తెలంగాణలో బిజెపి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కేంద్రహోం మంత్రి అమిత్‌షాకు ఒక వ్యాపార వేత్త ఇల్లుకట్టించాడని, అక్కడే ఉండి తెలంగాణాలో...
Asaduddin Owaisi

తెలంగాణ ఎన్నికలు: పాత బస్తీ దాటి మజ్లీస్ పార్టీ పోటీ చేస్తుందా?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ దాటి పోటీ చేయాలని ఆల్ ఇండియా మజ్లీస్‌ఈఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) పరిశీలిస్తోంది. తమ పొత్తుదారులతో సంప్రదించాకే తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ సీట్లకు...
Parliament and Rs 75 coin

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం నాడు రూ. 75 నాణెం ఆవిష్కరణ

న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రూ. 75 నాణెమును ఆవిష్కరించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. భారత స్వాతంత్య్రం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త...
BJP laxman press meet on lok sabha elections

303 పైచిలుకు ఎంపి స్థానాలు మావే : డాక్టర్ కె.లక్ష్మణ్

హైదరాబాద్ : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 303 పై చిలుకు స్థానాల్లో బిజెపి విజయం సాధిస్తుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో...
Kishan reddy comments on separate state of Telangana

బండిని మార్చే ప్రసక్తే లేదు : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ నేతలను కలవడం సహజమన్నారు. ఢిల్లీ...
Asaduddin Owaisi asks five questions to PM Modi

ఐదు వందల నోట్లు కూడా రద్దు చేస్తారా..?: అసదుద్దీన్

హైదరాబాద్ : రెండు వేల రూపాయల నోట్లను రద్దుచేస్తూ మోడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి స్పందించారు. త్వరలోనే ఐదు వందల రూపయాల నోట్లు కూడా...
EC Remove symbols similar to TRS Car

కారును పోలిన గుర్తులకు కత్తెర

కారును పోలిన గుర్తులు తొలగింపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే మినహాయింపు: ఎన్నికల సంఘం మనతెలంగాణ/ హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ గుర్తు కారుతో పోలి ఉన్న ఆటో రిక్షా, ట్రక్, టోపీ, ఇస్త్రీ పెట్టె గుర్తులను ఎన్నికల...

యూపి నగరపాలక సంస్థల ఎన్నికలు… 813 కార్పొరేటర్ల సీట్లలో బిజెపి విజయం

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని 75 జిల్లాలకు చెందిన మొత్తం 760 నగరపాలక సంస్థలక జరిగిన ఎన్నికల్లో మొత్తం 1420 కార్పొరేటర్ల స్థానాల్లో 813 స్థానాలను అధికార బీజేపీ కైవశం చేసుకోగలిగింది. ప్రతిపక్ష సమాజ్...

Latest News