Home Search
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
సర్దు‘పాట్లు..
ఉత్కంఠభరితమైన సాధారణ ఎన్నికల ఘట్టానికి జాతీయ ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ సమాయత్తమవుతున్నది. దశాబ్దం క్రితం వరకు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొని వెళుతున్న ‘ఇండియా’ అంతర్గత వైరుధ్యాలను పరిష్కరించుకొని నిలదొక్కుకోడం...
మణిపూర్లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు శ్రీకారం
ఇంఫాల్ బదులు తౌబల్ జిల్లాలో యాత్ర ప్రారంభం: కాంగ్రెస్ ప్రకటన
ఇంఫాల్ : పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆదివారం (14న) రాఫ్ట్ర రాజధాని ఇంఫాల్...
17 స్థానాల్లో గెలుపే లక్ష్యం
మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి ఢిల్లీ వేదికగా వీరం తా...
నితీశ్ అడుగులు ఎటువైపు?
కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలపై జెడియులో ఆగ్రహం
న్యూఢిల్లీ: జనతాదళ్(యు) అధికార ప్రతినిధి కెసి త్యాగి ఈనెల 8న చేసిన ప్రకటనతో ప్రతిపక్ష ఇండియా కూటమిలో అంతర్గతంగా తీవ్ర అభిప్రాయభేదాలు ఉన్నాయని, బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు)...
దారి తప్పుతున్న ప్రజాస్వామ్యం!
ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గత 75 ఏళ్లుగా వికసిస్తూ వస్తున్నది. శాంతియుతంగా అధికార మార్పిడి జరగడం, కీలకమైన జాతీయ అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి స్వరంతో స్పందిస్తూ...
సగం స్థానాల్లో పోటీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం సన్నాహాలను సైతం ప్రారంభించిం ది. గురువారం న్యూఢిల్లీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కీల క సమావేశంలో ఎ న్నికల...
నాన్న అడుగుజాడల్లో నడుస్తున్నా…
రాహుల్ను ప్రధానిగా చూడాలి
పార్టీ విలీనం సందర్భంగా వైఎస్ షర్మిల
కాంగ్రెస్ కండువాను తిరస్కరించిన అనిల్
వైఎస్ఆర్టిపిని కాంగ్రెస్లో విలీనం చేసిన అనంతరం వై.ఎస్ షర్మిల
మనతెలంగాణ/న్యూఢిల్లీ: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్...
మోడీ సర్కార్పై ఖర్గే ధ్వజం
న్యూఢిల్లీ: కేంద్రంలో 10 సంవత్సరాల తన పాలనలోని వైఫల్యాలను కపిపుచ్చుకునేందుకు బిజెపి భావోద్వేగ అంశాలను తెరపైకి తెస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికలలో విజయం సాధించేందుకు పార్టీ...
ఆరు గ్యారెంటీలను ఆలస్యం చేయడానికే అభయహస్తం దరఖాస్తులు
కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా పథకాలకు ఏవిధంగా జత చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విరుచుకపడ్డ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలును ఆలస్యం చేయడానికే ప్రజాపాలన -...
దేశవ్యాప్తంగా రెండో రోజూ ట్రక్కు డ్రైవర్ల నిరసన
దేశవ్యాప్తంగా రెండో రోజూ ట్రక్కు డ్రైవర్ల నిరసన
మూతపడిన 2 వేలకు పైగా పెట్రోలు బంకులు
ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రంగా ఉన్న సమ్మె ప్రభావం
పెట్రోలు బంకులకు క్యూ కట్టిన వాహనదారులు
నిత్యావసర సరకులు, కూరగాయల సరఫరాకూ అంతరాయం
పలు...
దళిత నేత ప్రధాని కాగలరా?
విపక్ష ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వంపై చెలరేగిన చిచ్చు కొత్తమలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పిఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని కూటమిలోని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా, ఆ అవసరం లేదని ఎన్సిపి తదితర...
అమిత్ షా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కోటి పైమాటే
న్యూఢిల్లీ: ఇన్స్టాగ్రామ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫాలోవర్ల సంఖ్య కోటిని దాటిపోయింది. క్రిమినల్ కోడ్, చట్టాలను ప్రక్షాళన చేస్తూ తీసుకువచ్చిన మూడు బిల్లులతో పాటుగా కొన్ని చరిత్రాత్మక బిల్లులకు పార్లమెంటు ఇటీవల...
అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం
నాగపూర్: దేశంలో అనేక రంగాలలో ఓబిసిలు, దళితులు, గిరిజనులకు తగిన ప్రాతినిధ్యం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారిలోకి వస్తే...
ప్రధాని యూట్యూబ్ చానల్కు 2 కోట్ల సబ్స్ర్కైబర్లు
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ కొత్త ట్రెండ్ను క్రియేట్ చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత యూ ట్యూబ్ చానల్లో సబ్స్ర్కైబర్ల సంఖ్య రెండు కోట్లను దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతల్లో అత్యధికులు మోడీకి యూ ట్యూబ్...
60 శాతం భారతీయుల గొంతు నొక్కిన కేంద్రం
పార్లమెంట్ నుంచి బిజెపి ఎంపీలు పరుగులు తీశారు
ఇండియా కూటమి నిరసనలో రాహుల్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమికి...
‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఖర్గే!
ప్రతిపాదించిన మమత, మద్దతు పలికిన కేజ్రీవాల్, సున్నితంగా తోసిపుచ్చిన ఖర్గే, ముందు మనం గెలవాలి.. ఆ తర్వాతే నిర్ణయమని స్పష్టీకరణ, రాష్ట్రస్థాయిలోనే సీట్ల సర్దుబాటు , జనవరి రెండో వారానికల్లా సీట్ల పంపిణీ...
నేడు ప్రధానితో రేవంత్ భేటీ?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. సిఎం మంగళవారం ఉదయమే బయల్దేరి ఢిల్లీ వెళ్లారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో...
ఎన్నికల సన్నద్ధతపై గుజరాత్ నేతలతో ఖర్గే భేటీ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధతకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనాయకత్వం శనివారం నాడిక్కడ సమావేశమై చర్చలు జరిపింది. పార్టీని బలోపేతం చేసేందుకు తాము సానుకూల...
రాజ్యసభకు ప్రొ. కోదండరామ్ ?
కాంగ్రెస్ పార్టీ యోచన
త్వరలో రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు స్థానాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన...
ప్రభుత్వం కీలక దస్త్రాలపై సమ్రగ విచారణ చేపట్టాలి
కాంగ్రెస్ ఎంపీ దీరజ్ సాహు దగ్గర నగదు ఎక్కడిదో రాహుల్ చెప్పాలి: కేంద్ర మంతి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత పలు శాఖలకు చెందిన కీలక ఫైళ్లు మాయమయ్యాయని,...