Home Search
శస్త్ర చికిత్స - search results
If you're not happy with the results, please do another search
థైరాయిడ్ గ్రంధి నుంచి ”కొబ్బరికాయ” సైజు కణితి తొలగింపు
న్యూఢిల్లీ: బీహార్కు చెందిన ఒక 72 సంవత్సరాల రైతు థైరాయిడ్ గ్రంధి(గ్లాండ్)లో కొబ్బరికాయంత పరిమాణంలో ఏర్పడిన కణితిని ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. బీహార్లోని బెగుసరాయ్...
బైక్పై నుంచి పడి వైసిపి ఎమ్మెల్యేకు గాయాలు
అనకాపల్లి: మూడు రాజధానులకు మద్దతుగా నర్సీపట్నం వైఎస్సార్సిపి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ చేపట్టిన ర్యాలీలో బైక్పై నుంచి కిందపడి గాయాలయ్యాయి. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్రవాహనదారుడు ఢీకొట్టడంతో కాలికి...
రోగికి సర్జరీ కోసం 3 కిలోమీటర్లు డాక్టర్ పరుగు
బెంగళూరు : ట్రాఫిక్ కీకారణ్యపు బెంగళూరులో ఓ డాక్టరు తన విద్యుక్త ధర్మం నిర్వహించేందుకు 3 కిలోమీటర్లు పరుగు తీశారు. తాను చేయాల్సిన సర్జరీని సకాలంలో చేయడంతో రోగి ఆరోగ్యంగా డిశ్చార్జి అయ్యారు....
కృష్ణం రాజు మృతికి కారణాలు వెల్లడించిన వైద్యులు
తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల కృష్ణంరాజు మృతి
పోస్టు కొవిడ్ సమస్యతో గత నెల 5న ఎఐజి ఆసుపత్రిలో చేరిక
చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున
3.25 గంటలకు తుదిశ్వాస విడిచిన రెబల్స్టార్
వెల్లడించిన ఎఐసి ఆసుపత్రి...
కు.ని ఆపరేషన్లు నిలిపివేత
ఇబ్రహీంపట్నం ఘటనపై నివేదిక వచ్చే వరకు డిపిఎల్ ఆపరేషన్లు బంద్
ఇతర విధానాల్లో యథావిధిగా కొనసాగనున్న సర్జరీలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల క్యాంపులను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల రంగారెడ్డి జిల్లా...
వికటించిన కు.ని ఆపరేషన్లు.. దర్యాప్తునకు నిపుణుల కమిటీ
నాలుగుకు పెరిగిన మృతుల సంఖ్య
మృతుల కుటుంబాలకు
రూ.5 లక్షలు పరిహారం
డబుల్ బెడ్రూం ఇల్లు, పిల్లల
చదువు బాధ్యత ప్రభుత్వానిదే
శస్త్రచికిత్స చేసిన వైద్యుడి
లైసెన్స్ తాత్కాలికంగా రద్దు
ఆసుపత్రి సూపరింటెండెంట్ను
సస్పెండ్ చేశాం
రాష్ట్ర...
రోబోగైన్ ఇండియా 2022ను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: భారతదేశంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ గైనకాలజికల్ సర్జరీపై నిర్వహిస్తోన్న జాతీయ సదస్సు రోబోగైన్ ఇండియా 2022ను నేడు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ ప్రారంభించారు. రోబోటిక్ గైనకాలజికల్ సర్జరీలను...
వెంటిలేటర్పై ఉన్న సల్మాన్ రష్దీ ఓ కన్ను కోల్పోవచ్చు
లండన్: బ్రిటీష్ రచయిత సల్మాన్ రష్దీ ఇరాన్ నుంచి చంపివేత బెదిరింపులు ఎదుర్కొన్నారు. న్యూయార్క్ లో శుక్రవారం జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో పదేపదే కత్తిపోటుకు గురైన తరువాత ఆయన ప్రస్తుతం వెంటిలేటర్...
సాధారణ ప్రసవాలకు వైద్యసిబ్బందికి ప్రోత్సాహకాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో సాధారణ ప్రసవాలను ప్రోత్సాహించేందుకు వైద్యసిబ్బందికి ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసవాల్లో శస్త్రచికిత్సలను తగ్గించేందుకు...
ఎన్డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ?
న్యూఢిల్లీ : అధికార పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరు తాజాగా వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగాఅమరీందర్ను నిలబెట్టే అవకాశం ఉందని మాజీ సీఎం...
వేధింపులను ప్రతిఘటించిన మహిళపై దాడి… ముఖంపై 118 కుట్లు
భోపాల్: లైంగిక వేధింపులను ప్రతిఘటించిన మహిళపై నిందితులు పేపర్ కట్టర్తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి, చివరకు బాధితురాలి ముఖంపై శస్త్రచికిత్సలో 118 కుట్లు వేయించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. భోపాల్ లోని టిటి...
సోనూ ఔదార్యంతో చిన్నారికి కొత్త జీవితం
ముంబై : కరోనా మహమ్మారి వేళ ఆపన్న హస్తం చాచి గొప్ప మనసు చాటుకున్నారు ప్రముఖ నటుడు సోనూ సూద్. ఇప్పుడు కరోనా పరిస్థితులు కుదుటపడినప్పటికీ తన సహాయ కార్యక్రమాలను మాత్రం కొనసాగిస్తున్నారు....
ఒడిశా స్పీకర్ ఎస్ఎన్ పాత్రో రాజీనామా
భువనేశ్వర్: నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ప్రభుత్వంలోని కొత్త మంత్రివర్గం సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఒడిశా అసెంబ్లీ స్పీకర్ ఎస్ ఎన్ పాత్రో తన పదవికి రాజీనామా చేసినట్లు అధికారి ఒకరు...
పొగత్రాగడం మానే దమ్ముందా?
దశాబ్దాల క్రితం పొగాకు ఎండబెట్టి శుభ్రపరచి దానిని పాయలుగా విడదీసి మోదుగ ఆకుల్లో చుట్టి రెండు రాళ్ల రాపిడితో నిప్పు రవ్వలు పుట్టించి ... గ్రామీణ ప్రాంతాలలోని వారు పొగను పీల్చే దశ...
కార్పొరేట్ ఆస్పత్రులతో సర్కారు దవాఖానాల పోటీ
గాంధీలో రూ.30 కోట్లతో స్టేట్ ట్రాన్స్ప్లాంట్
సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం
త్వరలో రూ. 2.50 కోట్లతో సంతాన సాఫల్య కేంద్రం
కరోనా సమయంలో గాంధీ ఎంతో మంది
ప్రాణాలు కాపాడి ప్రభుత్వ ఆసుపత్రుల సత్తా చాటింది
ప్రభుత్వాసుపత్రుల్లో మోకాలుమార్పిడి వంటి...
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్రమంత్రులు తన్నీరు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం పర్యటిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లల ఐసియూను మంత్రి హరీశ్ ప్రారంభించారు. 150 పడకల ఆస్పత్రి విస్తరణ వార్డుకు...
గుండెలో 12 స్టెంట్లు…. బీటింగ్ హార్ట్ సర్జరీ
కేర్ హాస్పిటల్లో గుండెలో 12 స్టెంట్లు ఉన్న వ్యక్తికి
విజయవంతంగా అరుదైన బీటింగ్ హార్ట్ సర్జరీ
మనతెలంగాణ/హైదరాబాద్ : స్టెంట్లను కలిగి ఉన్న 55 ఏళ్ల డయాబెటిక్ రోగికి కేర్ హాస్పిటల్ వైద్యులు బీటింగ్ హార్ట్...
శ్రీలంకలో కరోనా కంటే ఈ సంక్షోభంలోనే అధిక మరణాలు
అధ్యక్షుడికి జాతీయ మెడికల్ అసోసియేషన్ లేఖ
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమౌతోంది. నిత్యావసరాలు, ఇంధనధరలు, ఔషధాల కొరత తీవ్రంగా వేధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఔషధాల కొరత ఇలాగే కొనసాగితే కరోనా...
వ్యాయామం లేకపోవడంతో కొత్త శారీరక సమస్యలు
హైదరాబాద్: ఆధునిక ప్రపంచం వ్యాయామం, చురుకైన జీవనశైలి లేకపోవడంతో అనేక కొత్త శారీరక సమస్యలకు గురైతున్నారని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఏజిఐ ఆసుపత్రి ఫౌండర్ డా. డి. నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు....
బాల్యంలోనే ఎక్కువమంది వినికిడి కోల్పోతున్నారు…
హైదరాబాద్ : దేశంలో పుట్టిన ప్రతి వెయ్యిమంది పిల్లలో ఇద్దరు, ముగ్గురికి తీవ్రమైన వినికిడి లోపం ఉంటోంది. శిశువులుగా ఉన్నప్పుడు, బాల్యంలో ఇంకా ఎక్కువమంది వినికిడి కోల్పోతారు. జీవితంలో మొదటి మూడేళ్లలో మాట్లాడటం...