Home Search
కేరళ రాష్ట్రం - search results
If you're not happy with the results, please do another search
కమలానికి కర్ణాటక పరీక్ష!
2023లో తొమ్మిది రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికలకు కీలకం కావడంతో వాటన్నింటిలో గెలుపు సాధించాలని తాజాగా ఢిల్లీలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలలో పార్టీ నేతలు పిలుపిచ్చారు....
దక్షిణాదిపై వివక్ష ఎందుకు?
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నా.. మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు భిన్నత్వాన్ని అణచివేస్తూ, ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం,...
మోడీ.. ఇదేం తొండి
కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ)లు కూ డబలుక్కొని మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశా యి.తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా, చట్ట ప్రకారం రుణాల రూపంలో నిధుల ను సమీకరించుకునే...
రిమోట్ ఓటింగ్ సాధ్యాసాధ్యాలు
2014 నాటి రాజకీయ స్థితిని అధికార, ప్రతి, ప్రత్యామ్నాయ పక్షాలు సరిగా విశ్లేషించుకో లేదు. భవిష్యత్తు రాజకీయ స్థితిని అంచనా వేయలేదు. 2014 ఎన్నికల తర్వాత ఓటేయని వారి గురించి ఆలోచించసాగాయి. ఓటు...
కెసిఆర్ పిలిచినా హాజరు కాలేక పోయేవాడిని: బిహార్ సిఎం
కెసిఆర్ పిలిచినా హాజరు కాలేక పోయే వాడిని
రాష్ట్రంలో కార్యక్రమాలతో బిజీగా ఉన్నా
ఖమ్మం బిఆర్ఎస్ సభకు వెళ్లక పోవడంపై నితీశ్ కుమార్ వ్యాఖ్య
ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపై వెళ్లాలన్నదే నా డ్రీమ్
పాట్నా: ఖమ్మంలో బుధవారం జరిగిన...
మునుపెన్నడూ లేనివిధంగా శబరిమలకు రూ. 320 కోట్ల ఆదాయం
కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం శబరిమల. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని...
మోడి ఆడిస్తున్నారు..గవర్నర్లు రాజకీయం చేయిస్తున్నారు : కేజ్రీవాల్
ఖమ్మం : కేంద్రంలోని మోడి ప్రభుత్వం నియమించిన గవర్నర్లు విపక్ష పాలిత రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నారని, విపక్ష సిఎంలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు....
మార్పుకు నాంది
మన తెలంగాణ/ఖమ్మం : హస్తినలో సత్తా చాటి ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ ఖమ్మం అడ్డా నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) బుధవారం (నేడు) సమరశంఖం...
తమిళనాడు గవర్నర్ అతిక్రమణ
సోమవారం నాడు తమిళనాడు శాసన సభ సమావేశాల తొలి రోజున గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహరించిన తీరును గమనించే వారికి ఆయన తాను రాజ్యాంగ నియమ బద్ధమైన గవర్నర్ను కానని, ఆ రాష్ట్రానికి...
5లక్షల మందితో ‘అదిరిపోవాలి’
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో తన ప్రస్థానం మొదలు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఇందుకు ఖమ్మం జిల్లా వేదిక కాబోతున్నది. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో సుమారు ఐదు...
పిటిసిపై అదానీ గ్రూప్ కన్ను
న్యూఢిల్లీ: పవర్ ట్రేడింగ్ కంపెనీ (పిటిసి) ఇండియాలో వాటా కొనుగోలుకు ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ కుబేరుల జాబితాలో మూడోస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఆసక్తి చూపుతున్నారని బ్లూమ్బర్గ్ నివేదించింది. అయితే అదానీతోపాటు...
వివాదాల సుడిలో చేపల వేట
భారీ పర్స్ వలతో రెండు పెద్ద బోట్లు కలిసి చేపలను వేటాడే ప్రక్రియపై అనేక రాష్ట్రాలు నిషేధం విధించడంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యా లు దాఖలవుతున్నా యి. ఈ విధంగా నిషేధం విధించడం న్యాయ...
నిష్క అగర్వాల్ ను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి నిష్క అగర్వాల్ ను రాష్ట్ర క్రీడలు, పర్యాటక సాంస్కృతిక శాక మంత్రి డాక్టర్ . వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఇటీవల కేరళ రాజధాని తిరువనంతపురం లోని...
గల్ఫ్ వలసలు ఎలా ఆపగలం?
బతుకు భారమై జీవనోపాధి కొరకు గల్ఫ్ దేశాలకు కార్మికులు వలసపోతున్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే గల్ఫ్ దేశాలకు కార్మికుల వలస ఎక్కువగా వుందని వలస నిపుణుడు ‘ఇంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్...
రూ.7676 కోట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయకుటుంబాలలో కేసిఆర్ సర్కారు రెండు రోజుల ముందుగానే నూతన సంవత్సర సంబరాలు నింపుతోంది. రైతుబంధు పథకం ద్వారా 70.54లక్షల రైతుల ఇంట సంక్రాంతి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తొంది. యాసంగి...
నెహ్రూ విధానాలపై హెచ్చరించిన రాజాజీ
1913లో రాజగోపాలాచారి గాంధీజీ జైలు అనుభవాన్ని తన స్వంత ఖర్చుతో కరపత్రంగా ముద్రించారు. 1919లో రాజగోపాలాచారి గాంధీని తొలిసారిగా మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) కలిశారు. గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 1920లో వేలూరులో...
సాగు భూములను కాపాడుకోవాలి
ఒకప్పుడు కేవలం నగరానికే పరిమితమైన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు జిల్లాకు, మండలాలకు, గ్రామాలకు, పల్లెలకు కూడా వెళ్లడంతో రాష్ట్రంలో వేల సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు తయారవుతున్నాయి. లక్షల ఎకరాల వ్యవసాయ...
కేంద్రానిది డబుల్ దోపిడీ
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం సెస్, సర్చార్జీల పేరుతో లక్షల కోట్ల రూపాయలను వసూలు చేస్తున్న వైనం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు జి.ఎస్.టి. రూపంలో నెలకు సగటున 1.50...
తలసరి ఆదాయంలో దక్షిణాదిలోనే రంగారెడ్డి టాప్
హైదరాబాద్: ఆదాయాన్ని సముపార్జించుకోవడంలో దక్షిణభారత రా ష్ట్రా ల్లో రంగారెడ్డి జిల్లా ప్రజలు అగ్రస్థానంలో నిలిచారు. దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అగ్రస్థానంలో నిలిచిన 18...
సోలార్ సొమ్ములు గుజరాత్ కేనా !!
కేంద్ర నిధుల్లో ఒక్క గుజరాత్కే 55 శాతం నిధులు
ఇతర రాష్ట్రాలను పట్టించుకోని మోడీ సర్కార్
దేశంలో నాలుగేళ్లుగా 3479 కోట్ల నిధులను విడుదల చేస్తే
ఇందులో రూ. 1923 కోట్లు ప్రధాని స్వరాష్ట్రానికే
హైదరాబాద్ :...