Home Search
అంతర్జాతీయ - search results
If you're not happy with the results, please do another search
వంటనూనెల మంటకు ఉపశమనం
ముడిసరుకుపై కస్టమ్స్ డ్యూటీ మాఫీ
పండుగల వేళ కేంద్రం తాలింపు
అగ్రిసెస్ రేటు గణనీయంగా తగ్గింపు
పల్లీ, సోయా రైతులకు గడ్డు పరిస్థితి?
న్యూఢిల్లీ : దేశంలో పండగల కాలంలో నిత్యావసర వంటనూనెల ధరల...
కొవాగ్జిన్, కొవిషీల్డ్ బూస్టర్ డోసుగా కార్బివాక్స్
ప్రయోగాలకు అనుమతి కోరిన బయోలాజికల్
న్యూఢిల్లీ : కరోనా వేరియంట్లు కొత్తగా పుట్టుకొస్తున్నందున టీకా మూడోడోసు అవసరమని అంతర్జాతీయ నిపుణులతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచిస్తుండడంతో హైదరాబాద్కు చెందిన ఫార్మాసంస్థ బయోలాజికల్ ఇ...
దేశానికి పేరు ప్రఖ్యాతలు తెస్తున్నారు: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం లో క్రీడల అభివృద్దికి పెద్ద పీట వేస్తున్నామని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్...
ఈ ఏడాది డబుల్ డిజిట్ కు దగ్గర్లో వృద్ధి రేటు: నిర్మలా సీతారామన్
బోస్టన్: ఈ ఏడాది భారత్ డబుల్ డిజిట్కు దగ్గరలో వృద్ధి సాధించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. వచ్చే భారత్...
సునీల్ ఛెత్రి అరుదైన రికార్డు
న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి తన ఖాతాలో మరో అరుదైన రికార్డును జత చేసుకున్నాడు. దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్లో భాగంగా నేపాల్తో జరిగిన మ్యాచ్లో గోల్ సాధించడం ద్వారా...
బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై పిఎంఓ సమీక్ష
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత, విద్యుద్ సమస్యలపై మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం( పిఎంఓ) సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా దేశంలో బొగ్గు నిల్వలు, విద్యుత్ ఉత్పత్తిపై కేంద్ర విద్యుత్ కార్యదర్శి అలోక్ కుమార్,...
బొగ్గు సరఫరాలను పెంచుతున్నాం
కోల్ ఇండియా వద్ద 22 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు
ఆందోళన అవసరం లేదు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ
న్యూఢిల్లీ: దేశంలోని పలు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడిందంటూ వార్తలు రావడంతో...
ఉగ్రవాదంపై సమష్టి పోరు సాగించాలి
అంతర్జాతీయ సమాజానికి భారత్ వినతి
నూర్ సుల్తాన్ : వాతావారణ మార్పులను, కరోనా మహమ్మారిని ఏ విధంగా తీవ్రంగా పరిగణించి సమష్టిగా పోరు సాగించాలని సన్నధ్ధమౌతున్నామో అదే విధంగా ఖండాంతర ఉగ్రవాదాన్ని తీవ్రమైన...
వివాహ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లుపై గగ్గోలు
జైపూర్: సెప్టెంబర్ నెలలో అసెంబ్లీలో ఆమోదించిన తప్పనిసరి వివాహ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును తిప్పి పంపమని రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కోరతానని సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు....
ఉచితంగా కరోనా టీకా ఇవ్వడమే ఇంధన ధరలు పెరగడానికి కారణం
కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుతుండడానికి కారణంపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఉచితంగా కరోనా...
దసరా నుంచి బాటసింగారంలో పండ్ల మార్కెట్
విక్టోరియాహోం అనుకూలం కాదని తెల్చిన మంత్రుల బృందం
మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ను దసరా నుంచి బాటసింగారంలో ప్రారంభించ నున్నట్టు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్ రెడ్డి...
అమెరికాలో పర్యటించనున్న ఆర్థికమంత్రి నిర్మల
న్యూఢిల్లీ: ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) వార్షిక సమావేశాలు, జి20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల (ఎఫ్ఎంసిబిజి)సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారంపాటు అమెరికా పర్యటించనున్నారు. ఈ అధికారిక...
పెట్రోల్పై 31 పైసలు, డీజిల్పై 38 పైసలు పెంపు..
న్యూఢిల్లీ: దేశంలో వరసగా ఏడో రోజు పెట్రో ధరలు పెరిగాయి. తాజాగా లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు వడ్డించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర...
విజేతకు రూ.12 కోట్లు
హైదరాబాద్ :యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్కప్ 2021 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీకి సంబంధించిన ప్రైజ్ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ...
వంటనూనెల ధరలకు కళ్లెం
వచ్చే ఏడాది మార్చి 31వరకూ నిల్వలపై ఆంక్షలు
హైదరాబాద్ : దేశంలో వంటనూనె ధరల మంటలను చల్లార్చేందకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంటనూనెల ధరలను తగ్గంచేందు కు తీసుకుంటున్న చర్యల్లో...
పిల్లల మలేరియా వ్యాక్సిన్కు డబ్లుహెచ్ఒ సిఫార్సు
ఈ వ్యాక్సిన్ తయారీ గొప్ప విజయంగా ప్రపంచ ఆరోగ్య నిపుణుని ప్రశంస
బాల్టిమోర్ (అమెరికా): పిల్లలకు మొదటి మలేరియా వ్యాక్సిన్ వినియోగించడానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ అక్టోబర్ 6 న సిఫార్సు చేసింది. చారిత్రక...
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
న్యూఢిల్లీ: దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ డీజిల్పై 35 పైసలు, పెట్రోల్పై 30...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. శనివారం మధ్యహ్నం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద...
సర్ఫరాజ్, ఫకర్ జమాన్లకు చోటు
వరల్డ్కప్ కోసం పాక్ జట్టు ఎంపిక
కరాచీ: యుఎఇ వేదికగా జరిగే ట్వంటీ20 ప్రపంచకప్లో పాల్గొనే పాకిస్థాన్ క్రికెట్ తుది జట్టును ప్రకటించారు. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, యువ ఆటగాడు ఫకర్ జమాన్,...
శతాబ్ది జరుపుకుంటున్న ‘సిటీ కాలేజ్’
హైదరాబాద్: నగరంలోని సిటీ కాలేజ్ శతాబ్ది జరుపుకుంటోంది. దీనిని ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ 1865లో ఏర్పాటు చేశారు. సిటీ కాలేజ్ భవనాన్ని బ్రిటిష్ వాస్తుశిల్పి విన్సెంట్ జెరోమ్ ఏషే...