Home Search
అరెస్టు - search results
If you're not happy with the results, please do another search
నల్లగా ఉన్నావని అన్నందుకు భర్తను నరికి చంపింది….
రాయ్ పూర్: నల్లగా ఉన్నావని భార్యను పలుమార్లు భర్త హేళన చేయడంతో సహనం కోల్పోయిన ఆమె భర్తను గొడ్డలితో నరికి చంపిన సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో జరిగింది. పోలీసులు...
సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసిందని… భార్య గొంతు నులిమి…
పాట్నా: సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తుందని భార్యను భర్త హత్య చేసిన సంఘటన బీహార్ లోని భోజ్ పూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పది సంవత్సరాల క్రితం...
విముక్తి జాతుల విమోచన ఎప్పుడు?
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా నేటికీ అనేక కోట్ల మంది ప్రజలు అనేక కులాలు, జాతులకు చెందినవారు సమాజానికి దూరంగా నివసిస్తున్నారు అని పలు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో...
పిఎఫ్ఐపై ఎన్ఐఎ దాడులు ఉద్ధృతం
పిఎఫ్ఐపై ఎన్ఐఎ దాడులు ఉద్ధృతం
7రాష్ట్రాల్లో 150మంది నిర్బంధం
రంగంలోకి యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్, స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు
దాడులు జరిగిన ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలు
ఉత్తరప్రదేశ్, రాష్ట్రాలో సోదాలు
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న...
మమతా బెనర్జీపై మీమ్స్ పోస్టు చేసిన యూట్యూబర్లపై కేసులు
కోల్కతా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై మీమ్స్ పోస్ట్ చేసిన ఏడుగురు యూట్యూబర్లపై కోల్కతా పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరిని ఇప్పటికే అరెస్టు చేశారు. మమతా బెనర్జీ ప్రసంగాల ఆధారంగా...
ఖైరతాబాద్ లో విగ్రహాలను ధ్వంసం చేసిన మహిళలు
హైదరాబాద్: సైఫాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో మాత విగ్రహాలను, పలు ఆలయాలలో, చర్చిల్లో విగ్రహాలను ఇద్దరు మహిళలు ధ్వంసం చేశారు. ఇద్దరు అనుమానిత మహిళలను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పూజచేస్తున్న భక్తుడు వెంకటేష్...
ఇరాన్లో ఇంతుల తిరుగుబాటు
ఇరాన్ మహిళలు అక్కడి మత నైతిక రాజ్య సంకెళ్ళను విరిచి పోగు లుపెడుతున్నారు, ప్రాణాలకు తెగిస్తున్నారు. అమెరికా ఆంక్షల వల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోయి దేశ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోయి జన...
మంత్రాలు చేస్తున్నారని మలం తినిపించారు…
డెహ్రాడూన్: మంత్రాలు చేస్తున్నారనే నేపంతో నలుగురికి బలవంతంగా మలం తినిపించి అనంతరం వేడి ఇనుప రాడ్ తో వాతలు పెట్టిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం దుమ్కా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
తెలంగాణ పథకాలు మాకూ కావాలి
బెంగళూరులో అన్నదాతల మహాధర్నా
అసెంబ్లీ ముట్టడికి యత్నం, రైతు నాయకుల అరెస్టు, తరలింపు
సంఘీభావం తెలపడానికి వెళ్లిన దక్షిణ భారత రైతు సమాఖ్య నాయకుల నిర్బంధం
బెంగళూరులో అన్నదాతులు కదం తొక్కారు. తెలంగాణ వ్యవసాయ పథకాలు...
పిఎఫ్ఐపై వేటుకు కేంద్రం సంసిద్ధం
న్యూఢిల్లీ: ఈ నెల 22న 15 రాష్ట్రాలలో పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్ఐ)కు చెందిన కార్యకర్లలు, నాయకుల ఇళ్లపై దాడులు నిర్వహించిన నేపథ్యంలో యుఎపిఎ చట్టం కింద ఆ పార్టీని నిషేధించడానికి కేంద్ర...
శివసేన నేతపై కాల్పులు… నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: శివసేన నేతపై కాల్పులకు పాల్పడి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు పిస్టల్, ఆరు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర అమరావతి వైస్ ప్రెసిడెంట్...
ఎయిర్ఫోర్స్ క్యాడెట్ ఆత్మహత్య.. ఆరుగురు అధికారులపై కేసు
బెంగళూరు: ఎయిర్ఫోర్స్ క్యాడెట్ ఆత్మహత్య సంఘటనకు సంబంధించి మృతుడి సోదరుడు అమన్ ఝా ఫిర్యాదుతో ఆరుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. బెంగళూరు జలహళ్లి లోని ఎయిర్ఫోర్స్...
ఉప్పల్ క్రికెట్ స్టేడియం… బ్లాక్ టిక్కెట్లు అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియం సమీపంలో బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గుగులోత్ వెంకటేష్, ఇస్లవత్ దయాకర్, గుగులోత్ అరుణ్ అనే ముగ్గురు వ్యక్తులు బ్లాక్...
చైనాలో సైనిక తిరుగుబాటు ?
జిన్పింగ్ గృహనిర్బంధం ?
కమ్యూనిస్టుపార్టీ కీలక చర్య
కొత్త నేతగా సైనిక జనరల్
నిర్థారణకాని వార్తలతో కలకలం
ఉజ్బెకిస్థాన్ నుంచి రాగానే బందీ
బీజింగ్ సమీపంలో దళాల కదలిక
ఉన్నట్లుండి విమానాల నిలిపివేత
బీజింగ్ :...
మహిళలు సురక్షితంగా ఉంటేనే దేశ ప్రగతి సాధ్యం : రాహుల్
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్, ఉత్తరాఖండ్ లోని పౌరిలో చోటుచేసుకున్న ఘటనలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం నాడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు సురక్షితంగా ఉన్నప్పుడే దేశ ప్రగతి...
ప్రభుత్వంపై కక్షతో ఉగ్రవాద చర్యలు
పిఎఫ్ఐపై నియా రిమాండ్రిపోర్టు
అగ్రనేతలపై దాడులకు వ్యూహం
లష్కరే ఐసిస్ల్లో చేరేందుకు ఒత్తిడి
కొచ్చి : ఉగ్రవాదం, నిధుల చేరవేత అభియోగాల ముద్రపడ్డ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ...
బీహార్లో మహిళ రెండు కిడ్నీలు మాయం!
బీహార్లో మహిళ రెండు కిడ్నీలు మాయం!
ప్రైవేట్ నర్సింగ్ హోంలో దారుణం
నిందితుల కోసం పోలీసుల గాలింపు
పాట్నా: ముజఫర్పూర్ జిల్లాలో ఒక మహిళకు చెందిన రెండు కిడ్నీలను తొలగించారన్న ఆరోపణపై ఒక ప్రైవేట్ నర్సింగ్ హోం...
ఎన్ఎస్ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐ కస్టడీకి మాజీ పోలీస్ చీఫ్ సంజయ్ పాండే
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) ఫోన్ ట్యాపింగ్ కేసులో ముంబై మాజీ పోలీసు కమిషనర్ సంజయ్ పాండేని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శనివారం కస్టడీలోకి తీసుకుంది. గతంలో ఇడి...
ఉత్తరాఖండ్ రిసార్ట్ రిసెప్షనిస్ట్ హత్య
రిషికేశ్: బిజెపి నాయకుడి కుమారుడు తన రిసార్ట్ లోని 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకితా భండారీని హత్య చేసినట్లు ఆరోపణలు. ఆమె మృతదేహాన్ని ఉత్తరాఖండ్లోని రిషికేశ్లోని చిల్లా కాలువ నుండి స్వాధీనం చేసుకున్న...
రిసార్ట్ ఉద్యోగిని అదృశ్యం, హత్య కేసులో
ఉత్తరాఖండ్ బిజెపి నేత కొడుకు అరెస్టు
హరిద్వార్ : ఉత్తరాఖండ్లో ఓ ఉద్యోగిని దారుణ హత్యకు సంబంధించి సీనియర్ బిజెపి నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్యను పోలీసులు అరెస్టు చేశారు....