Home Search
అరెస్టు - search results
If you're not happy with the results, please do another search
వాక్ స్వాతంత్య్రానికి భరోసా
కేరళ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్కు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం నాడు సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్య్రానికి ఇచ్చిన భరోసా మండు వేసవిలో వీచిన మలయ మారుతాన్ని తలపించింది. రాజ్యాంగం 19వ అధికరణ ఈ...
‘మహా’లో ఆత్మరక్షణలో బిజెపి!
బిజెపికి ‘ద్రోహం’ చేసిన ఉద్ధవ్ థాకరేకి ‘గుణపాఠం’ చెప్పాలని గత వారం ముంబై పర్యటన సందర్భంగా హోం మంత్రి అమిత్ షా బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేయడం గమనిస్తే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు...
జీడిమెట్లలో రూ.10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల మండలం షాపూర్ నగర్ మార్కెట్ లో గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విజయ అనే వ్యక్తి నుంచి దాదాపు...
రైలులో వైద్యురాలిని లైంగికంగా వేధించినందుకు వ్యక్తి అరెస్ట్
ముంబై: నడుస్తున్న రైలులో 26 ఏళ్ల మహిళా డాక్టరును లైంగికంగా వేధించినందుకుగాను రైల్వే పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితురాలు దాదర్ ప్రభుత్వ రైల్వే పోలీసుల(జిఆర్పి) వద్ద ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. రైలు...
కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్కు సుప్రీంకోర్టు బెయిల్
న్యూఢిల్లీ: 2020లో దళిత మహిళ సామూహిక అత్యాచారం, హత్యకు గురైన హత్రాస్ ప్రాంతానికి వెళ్తుండగా అరెస్టయిన కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా మూడు రోజుల్లో సంబంధిత...
ప్రేమ పేరుతో వేధించాడు.. పెళ్లి చేసుకోలేదని గుట్టల్లోకి తీసుకెళ్లి
వనపర్తి: ప్రేమించాలని వేధించాడు... పెళ్లి చేసుకోవాలని బలవంతం పెట్టాడు... నిరాకరించడంతో ఆమెను హత్య చేసిన సంఘటన వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మానాజీపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తి జిల్లాకు...
భార్యను చంపాడని భర్త జైళ్లో… 6 నెలల తరువాత కనిపించడంతో
పాట్నా: భార్యను చంపేశాడని ఆరు నెలలు భర్తను జైళ్లో పెట్టిన తరువాత ఆమె కనిపించిన సంఘటన బిహార్ రాష్ట్రం సీతామఢీ జిల్లా చోరౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
ప్రజా ఉద్యమకారుడు కాళన్న
అన్యాయం ఎక్కడ జరిగినా.. దానికి వ్యతిరేకంగా గళమెత్తే గొంతుల్లో నుంచి కాళోజీ గొంతు గర్జనగా వినిపించింది. అసమానతలకు, దోపిడీకి, నిరాదరణకు గురవుతున్న వారిలో కాళోజీ కలం చైతన్యాన్ని నింపింది. ప్రశ్నించేతనాన్ని తట్టి లేపింది....
మమత గర్జన
కోల్కతా: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర భుత్వానికి వ్యతిరేకంగా బిజెపియేతర పక్షా ల గొంతుకలన్నీ ఏకమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బిజె పి ముక్త్ భారత్కు పిలుపునిచ్చారు. ఆయన బాటలోనే ఇటీవల...
పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష
తీర్పు చెప్పిన కోర్టు
హైదరాబాద్: బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. అబిడ్స్కు చెందిన మహ్మద్ చోటు నగరంలో భిక్షమెత్తుకుంటూ...
మిషన్ 2024… నితీశ్ ఫార్ములాకు మమత మద్దతు
న్యూఢిల్లీ : కేంద్రం నుంచి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్షంతో విపక్షాలు ఐక్యం కావాలన్న జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునకు...
యజమాని కుటుంబాన్ని అంతం చేసిన వంట మనిషి
రాంచీ: భోజనం విషయంలో గొడవ జరగడంతో యజమాని కుటుంబంలో ఇద్దరిని వంట మనిషి గొడ్డలితో నరికి చంపిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో గుమ్లా జిల్లాలో చోటుచేసనుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు...
సినిమా చూసి… నానమ్మను ముక్కలు ముక్కలుగా నరికి
ముంబయి: సినిమాలో చూసి నానమ్మ ఆస్తి కోసం ఆమెను అతి కిరాతకంగా తన తండ్రితో కలిసి మనవడు చంపిన సంఘటన మహారాష్ట్రలోని కేశవ్నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉషా విఠల్...
దేవుళ్ల పేరిట రాజకీయాలా?
నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశాం ఎవరో చెప్పిన మాటలు నమ్మి గందరగోళానికి గురికావొద్దు : మంత్రి
తలసాని. హుస్సేన్ సాగర్ చుట్టూ మేయర్ విజయలక్ష్మితో ఓపెన్ టాప్ జీపులో తిరుగుతూ ఏర్పాట్ల పరిశీలన
మన...
మావోయిస్టు అగ్రనేత భార్య రజిత అరెస్ట్
మనతెలంగాణ/హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీ అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ భార్య రజితతో పాటు మరో ముగ్గురు దళ సభ్యులను భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల లోతట్టు ప్రాంతంలో బుధవారం ఉదయం పోలీసులు...
ఎంజెమార్కెట్ కూడలి లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళన…
హైదరాబాద్: గణేష్ నిమజ్జన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళన చేపట్టింది. ఎంజె మార్కెట్ కూడలి లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిరసన తెలిపారు....
రాష్ట్రంలో బిజెపి విద్వేష రాజకీయాలు
హిందూ పునరుద్ధరణ కోసం ఏర్పడిన సంస్థలేవీ తెలంగాణలో ఆదరణ పొందలేదు. ఆర్యసమాజ్కి తెలంగాణలో తొలిదశలో స్వల్పపాత్ర ఉండేది; ముస్లింలుగా మారిన హిందువులను వారు శుద్ధి చేసి తిరిగి హిందూ మతంలోకి తెస్తుండేవారు. వారు...
పాక్లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం… హత్య
పంజాబ్ అసెంబ్లీ బయట బాధితురాలి కుటుంబీకుల ఆందోళన
తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి పర్వేజ్ ఎలాహి
నిందితులు ఇద్దరి అరెస్టు
లాహోర్ : పాకిస్థాన్ లోని లాహోర్ నగరంలో స్విమ్మింగ్పూల్కు వెళ్లిన 10 ఏళ్ల మైనర్ బాలికను స్విమ్మింగ్పూల్...
యూపి సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసు..
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా బెయిల్ పిటిషన్కు సంబంధించి సుప్రీంకోర్టు యూపి ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. లఖింపుర్ ఖేరీ హింసాత్మక సంఘటనల్లో 8మంది ప్రాణాలు కోల్పోయారు....
ఢిల్లీలో రూ.1,200 కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. 1200 కోట్ల విలువైన డ్రగ్స్ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఇద్దరు...