Home Search
నరేంద్ర మోడీ - search results
If you're not happy with the results, please do another search
రేపటి నుంచి లక్నోలో డిజిపిల సమావేశం
న్యూఢిల్లీ: లక్నోలో శుక్రవారం ప్రారంభం కానున్న రాష్ట్రాల డిజిపిల వార్షిక సమావేశంలో ఉగ్రవాద నిరోధం, సైబర్ నేరాలు, మావోయిస్టుల హింస సహా పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ఈ నెల 20, 21...
హేమా మాలినికి ’ఇఫ్ఫీ‘ అవార్డు
ముంబయి: నటి హేమా మాలిని, యాడ్మ్యాన్ ప్రసూన్ జోషికి గోవాలో శనివారం జరుగనున్న ‘ది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫ్ఫీ) 2021’లో ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్’ అవార్డును...
పార్లమెంట్ చర్చల్లో ప్రధాని పాల్గొన్నారా?
మోడీపై చిదంబరం విసుర్లు
న్యూఢిల్లీ: నాణ్యమైన, ఆరోగ్యకరమైన చర్చల కోసం చట్టసభలలో ప్రత్యేక సమయాన్ని కేటాయించే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రతిపాదనపై రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి...
బిజెపికి చరమగీతం పాడితేనే దేశానికి విముక్తి: కెసిఆర్
హైదరాబాద్: వడ్లు కొంటదా కొనదా కేంద్రం చెప్పాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న...
ఎఫ్సిఐని గాడిలో పెట్టండి
రాష్ట్రం నుంచి మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేయించండి
పంజాబ్తో సమానంగా తెలంగాణ నుంచి కూడా
బియ్యాన్ని సేకరించాలి దేశ ప్రజలకు ఆహార భద్రత
కల్పించవలసిన బాధ్యత గల ఎఫ్సిఐ అసంబద్ధ విధానాలను...
7287 గ్రామాలకు మొబైల్ సేవలు
కేంద్రం అనుమతి... ఖర్చు రూ 6466 కోట్లు
న్యూఢిల్లీ : దేశంలో సరికొత్తగా అదనంగా 7287 గ్రామాలకు మొబైల్ ఫోన్ల సేవలను అందించనున్నారు. ఇప్పటివరకూ సెల్నెట్వర్క్ల పరిధిలోకి రాకుండా ఉన్న ఈ గ్రామాలకు సేవలను...
స్నేహితులను సంపన్నులను చేసింది చాలు…
కేంద్రానికి రాహుల్ చురకలు
న్యూఢిల్లీ: స్నేహితుల కోసం మరిన్ని ఆస్తులను సంపాదించిపెట్టవద్దని, ప్రజల కోసం సరైన విధానాలను రూపొందించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. సామాజిక వంటశాల పథకాన్ని...
90 శాతం వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని సిఎం కెసిఆర్ తెలిపారు. యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొనుగోలు చేస్తుందో ముందుగానే నిర్దారించాలని ప్రధాని...
రేపు మళ్ళీ తెరుచుకోనున్న కర్తార్పూర్ సాహిబ్ నడవ
న్యూఢిల్లీ: కర్తార్పూర్ నడవను 2019 నవంబర్లో తెరిచారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా ఆ కారిడార్ను 2020 మార్చిలో మూసేశారు. పంజాబ్లో వచ్చే ఏడాది ఎన్నికలున్నాయి. దాంతో ఆ కారిడార్ను తిరిగి తెరవడం...
భారతీయ పర్యాటకులకు సింగపూర్ ఆహ్వానం!
సింగపూర్: భారతీయ పర్యాటకులకు ఎలాంటి అడ్డంకులు పెట్టకుండా సింగపూర్ ఆహ్వానిస్తోంది. వ్యాక్సినేటెడ్ ట్రావెల్ లేన్(విటిఎల్) కింద నవంబర్ 29 నుంచి వ్యాక్సిన్ పూర్తిగా వేయించుకున్న భారతీయులను క్వారెంటైన్ అవసరం లేకుండా ప్రవేశాన్ని కల్పిస్తోంది....
రాత్రిపూట కూడా శవపరీక్షలు
ఆసుపత్రులకు కేంద్రం అనుమతి
న్యూఢిల్లీ : మౌలిక సాధనాసంపత్తి, తగు ఏర్పాట్లతో ఆసుపత్రులలో సూర్యాస్తమయం తరువాత కూడా అంటే రాత్రిపూట కూడా పోస్టుమార్టం నిర్వహించవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం అనుమతిని ఇచ్చింది....
క్రిప్టో కరెన్సీపై ఏం చేద్దాం?
ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి భేటీ
న్యూఢిల్లీ: నలువైపులనుంచి విమర్శలు వచ్చి పడుతున్నా మన దేశంలో క్రిప్టో కరెన్సీ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత క్రిప్టో కరెన్సీపై పెట్టుబడి పెడుతున్న...
మణిపూర్లో మిలిటెంట్ల దాడి
ఆర్మీ కల్నల్ కుటుంబం సహా ఏడుగురు మృతి
ప్రధాని, రాజ్నాథ్ దిగ్భ్రాంతి
గౌహతి: మణిపూర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. అస్సాం రైఫిల్స్ జవాన్ల కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కమాండింగ్...
ఇకపై ప్రభుత్వ బాండ్లను రిటైల్ ఇన్వెస్టర్లూ కొనొచ్చు
రిటైల్ డైరెక్ట్ స్కీమ్, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్
రెండు ఆర్బిఐ పథకాలను ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రెండు ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) పథకాలను ప్రారంభించారు. ఒకటి రిటైల్...
కాశీ ఆలయ కారిడార్ ప్రారంభించనున్న ప్రధాని
న్యూఢిల్లీ: కాశీ ఆలయ కారిడార్ను ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 13న ప్రారంభించనున్నారు. ఈ నడవ... ఆలయాన్ని గంగా ఘాట్లతో కలుపుతుందని, దీని కొలతలు 320 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు...
ఎంపి ల్యాడ్ ఫండ్స్ పునరుద్ధరణ
కేంద్ర మంత్రి మండలి నిర్ణయం
న్యూఢిల్లీ : కొవిడ్ నేపథ్యంలో నిలిచిపోయిన ఎంపి ల్యాడ్ ఫండ్స్ పథకాన్ని కేంద్రం పునరుద్ధరించింది. సంబంధిత అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన...
రేపు రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సమావేశం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో గురువారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 51వ సమావేశం జరగనున్నది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు(యుటి) చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతోపాటు...
పద్మ పురస్కారాల బహుకరణ..
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పద్మపురస్కారాలను బహుకరించారు. మొత్తం 73మంది విశిష్ట వ్యక్తులకు అవార్డులను అందచేశారు. వీరిలో కొందరు మరణానంతరం ఈ పురస్కారాలు అందుకున్నారు....
వారసత్వ పాలనకు దూరం
సేవ, సమిష్టితనంతోనే ఆదరణ
బిజెపి కార్యకర్తలకు ప్రధానమంత్రి మోడీ పిలుపు
జాతీయ కార్యవర్గ సమావేశంలో హుజూరాబాద్ విజయంపై ప్రస్తావన
బిజెపి ఓ కుటుంబం చుట్టూ తిరిగే పార్టీ కాదు
న్యూఢిల్లీ : ప్రజలతో సరైన రీతిలో...
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్ఎండిసి కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆరంభించారు. ఈ సమావేశంలో సంస్థాగత విషయాలను, ఐదు రాష్ట్రాలలో జరుగనున్న అసెంబ్లీ...