Home Search
అరెస్టు - search results
If you're not happy with the results, please do another search
మళ్లీ రైతు ఆందోళన!
రైతు మళ్ళీ రోడ్డెక్కాడు. నిరుద్యోగ సమస్యపైనా ఇంకా ఆచరణకు నోచుకోని తమ గత ఉద్యమ డిమాండ్లపైనా రైతులు ఢిల్లీలో సోమవారం నాడు ఆందోళన చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన...
రాజాసింగ్కు ‘షాక్’
పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బిజెపి ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫలితం
పార్టీ నియామావళికి ఇది విరుద్ధమని స్పష్టీకరణ పార్టీ బాధ్యతల నుంచి
తొలగింపు సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్...
‘బండి’కి బ్రేక్
ప్రజా సంగ్రామ
యాత్రను నిలిపివేసిన
పోలీసులు
కరీంనగర్కు తరలింపు,
గృహ నిర్బంధం
యాత్రను ఆపను :
బండి సంజయ్
పోలీసుల చర్యపై
హైకోర్టులో పిటిషన్
దాఖలు
మన తెలంగాణ/జఫర్గడ్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడవ...
స్కాట్లాండ్లో రోడ్డు ప్రమాదం… ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి
ప్రమాదానికి కారణాలపై పోలీస్ల దర్యాప్తు
లండన్ : స్కాట్లాండ్లో కేసిల్ స్టాల్కర్ సమీపాన గత శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్ధులు మృతి చెందగా, మరో భారతీయ విద్యార్థి పరిస్థితి...
బండి సంజయ్ అరెస్ట్..
జనగామ: కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ పాత్రపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది....
పిఎంఎల్ఎ తీర్పుపై సమీక్షకు సుప్రీం అంగీకారం
న్యూఢిల్లీ: ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం(పిఎంఎల్ఎ) చట్టం కింద అరెస్టు, ఆస్తుల జప్తు, సోదాలు, స్వాధీనానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారాలను సమర్థిస్తూ తాము జారీచేసిన ఉత్తర్వులను సమీక్షించాలని అర్థిస్తూ దాఖలైన...
నవనీత్, రవి రాణా బెయిల్ ను రద్దు చేయాలన్న పోలీసుల వినతిని తిరస్కరించిన కోర్టు
ముంబై: బెయిల్ షరతులను ఉల్లంఘించారంటూ ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాకు మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ముంబై పోలీసులు దాఖలు చేసిన దరఖాస్తును ముంబైలోని ప్రత్యేక...
పగదాడులు
బిజెపి తన నీడను చూసి తానే భయపడుతున్నదా, ఆ నీడలో నిరంతరం దానికి ప్రజల్లో బాగా పలుకుబడి గల ప్రతిపక్ష పార్టీలు, వాటి నేతలే కనిపిస్తున్నారా? కెసిఆర్, మమత బెనర్జీ, కేజ్రీవాల్ వంటి...
బిజెపికి ప్రధాన ప్రత్యర్థి ఆప్
మోడీకి పోటీ కేజ్రివాలే.. అందుకే సిబిఐ దాడులు
సిసోడియా వ్యాఖ్య
లిక్కర్ స్కాం అసలు సూత్రధారి కే్రజ్రివాల్
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ రోపణ
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి, ఆమ్ఆద్మీ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని...
నగరంలో నకిలీ వస్తువులు
దాడులు చేస్తున్న పోలీసులు
నకిలీ అల్లం, టీ పౌడర్, నెయ్యి
సులభంగా సంపాదించేందుకు అడ్డదారులు
హైదరాబాద్: నకిలీ వస్తువులు తయారు చేస్తు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పలువురు వ్యాపారులు సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో వినియోగదారులు ప్రతి...
ఇంటి ఓనర్ను చంపి.. సెల్ఫీ తీసుకుని పరారీ
ఢిల్లీలో దారుణం
న్యూఢిల్లీ: ఇంటి యజమానితో ఘర్షణపడిన ఒక కిరాయిదారుడు అతడిని చంపి, శవం పక్కన నిలబడ సెల్ఫీ తీసుకుని పరారయ్యాడు. ఈ దారుణ సంఘటన వాయువ్య ఢిల్లీలోని మంగోల్పురి ప్రాంతంలో సంభవించింది. బీహార్లోని...
చంపుతామని సిద్ధరామయ్యకు బెదిరింపులు.. 16 మంది అరెస్ట్
బెంగళూరు : కర్టాటక మాజీ సీఎం, కాంగెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్యను చంపుతామని బెదిరించిన కేసులో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా కొడగు జిల్లాకు చెందిన వారు కాగా,...
అంతర్జాతీయ నకిలీ పాస్పోర్టు రాకెట్ గుట్టు రట్టు
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ పాస్ పోర్ట్ ముఠా గుట్టు రట్టైంది. ఐదుగురు వ్యక్తుల అరెస్టుతో అతిపెద్ద అంతర్జాతీయ నకిలీ పాస్పోర్ట్, వీసా రాకెట్ను ఛేదించినట్లు ఢిల్లీ పోలీసు ఐజిఐ (ఇందిరా...
ఫెడ్ బ్యాంకు దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్
చెన్నై : స్థానిక అరుంబాక్కం లోని ఫెడ్ బ్యాంక్ దోపిటీ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు లోకి వచ్చింది.ఈ దోపిడీలో ఒక పోలీస్ పాత్ర కూడా ఉందని తెలిసి కేసు విచారణ చేసిన...
బిజెపి విషయంలో మెత్తబడుతున్న తృణమూల్ కాంగ్రెస్!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తుడిచిపెట్టుకుపోగా కేవలం తృణమూల్ కాంగ్రెస్, బిజెపి మాత్రం ప్రధాన పార్టీలుగా నిలిచాయి. ప్రతిపక్షాలు తమ అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు...
పిల్లలకు విషపు టీ ఇచ్చిన తల్లి
ముగ్గురు చిన్నారుల మృతి
ఘాజీపూర్: భర్తపై కోపంతో తన పిల్లలకు ఓ తల్లి విషపు టీ ఇవ్వడంతో ముగ్గురు చిన్నారులు మ్యత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ ప్రాంతంలో జరిగింది. సునీత యాదవ్...
అంతరాష్ట్ర డ్రగ్స్ విక్రేత అరెస్ట్
లక్ష విలువైన డ్రగ్స్ స్వాధీనం
నిందితుడికి 600మంది కస్టమర్లు ఉన్నారు
వివరాలు వెల్లడించిన ఈస్ట్జోన్ డిసిపి చక్రవర్తి గుమ్మి
హైదరాబాద్: నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న అంతరాష్ట్ర విక్రేతను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు...
గుజరాత్లో రూ. 1,125 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
అహ్మదాబాద్: గుజరాత్లోని వడోదర నగర సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక ఫ్యాక్టరీపై దాడి చేసి రూ.1,125 కోట్ల విలువచేసే 225 కిలోల మెఫెడ్రోన్ మాదకద్రవ్యం స్వాధీనం చేసుకున్న కేసులో ఆరుగురు వ్యక్తులను గుజరాత్...
ఆరుగురు జైలు అధికారులపై సిబిఐ ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: కేరళలోని త్రిసూర్ జైలులో రెండేళ్ల క్రితం జరిగిన ఒక విచారణ ఖైదీ మృతికి సంబంధించి ఆరుగురు జైలు అధికారులపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2020లో ఒక డ్రగ్స్ కేసులో షమీర్...
రూ.200 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితురాలే
ఛార్జిషీట్లో నటి పేరును చేర్చిన ఈడీ
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) ఉచ్చు బిగిస్తోంది. ఆర్థిక నేరగాడు...