Home Search
అరవింద్ కేజ్రీవాల్ - search results
If you're not happy with the results, please do another search
జంతర్మంతర్ వద్ద ‘మోడీ హఠావో, దేశ్ బచావో’ ర్యాలీ
న్యూఢిల్లీ: 2024లో లోక్సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘మోడీ హఠావో, దేశ్ బచావో’ ర్యాలీని గురువారం చేపట్టింది. అంతేకాక పోస్టర్లను కూడా...
తెలంగాణ కంటి వెలుగు అద్భుతం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశం సించారు. ఢిల్లీ అసెంబ్లీలో నిర్వహించిన విలేకరుల సమావే శంలో కంటి వెలుగు, సాగునీటిరంగ అద్భుత...
ఢిల్లీలో ఎమ్మెల్యేల జీతాల పెంపు
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఎమ్మెల్యేల పంటపండింది. లెజిస్లేటర్ల వేతనాలు, భత్యాలలో మొత్తం మీద 66 శాతానికి పైగా పెరిగాయి. సంబంధిత ప్రతిపాదనను ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పంపించగా దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ...
చిన్నప్పుడు నా తండ్రే నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు: స్వాతి మలివాల్
న్యూఢిల్లీ: బాల్యంలో తన తండ్రి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఢిల్లీ మహిళా కమిషన్(డిసిడబ్ల్యు) చైర్పర్సన్ స్వాతి మలివాల్ శనివారం వెల్లడించారు. డిసిడబ్ల్యు వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె మాట్లాడుతూ తన...
రాయ్పూర్ డిక్లరేషన్ ఫలిస్తుందా?
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా...
అతిషికి విద్య, భరద్వాజ్కు ఆరోగ్య శాఖల కేటాయింపు..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిషికి విద్య, సౌరభ్ భరద్వాజ్ చేత కొత్త మంత్రులుగా ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా గురువారం ప్రమాణ...
ఇడి నోటీసులు..
హైదరాబాద్ : ఎక్కడో ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ తెలుగ రాష్ట్రాల్లో పెను ప్రకంపనం సృష్టిస్తోంది. ఇప్పటికే సిబిఐ విచారణకు హాజరైన కవితకు ఇప్పుడు ఇడి కూడా నోటీసులు ఇవ్వడంతో ఏం...
సిసోడియాను సిబిఐ చిత్రహింసలకు గురిచేస్తోంది: ఆప్
న్యూఢిల్లీ: పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియాను సిబిఐ చిత్రహింసలకు గురిచేస్తోందని, తప్పుడు ఆరోపణలతో కూడిన పత్రాలపై సంతకం చేయాలని ఒత్తిడి తెస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్...
ఢిల్లీ క్యాబినెట్ నుంచి వైదొలిగిన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్
న్యూఢిల్లీ: అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకులు మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ నేడు ఢిల్లీ క్యాబినెట్కు గుడ్బై చెప్పారు. వారు సమర్పించిన రాజీనామాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. దీని...
విజేత ఆప్
దేశంలో ప్రజాస్వామిక విధి విధానాలు నియమబద్ధంగా సాగిపోతే సుప్రీంకోర్టు పదే పదే జోక్యం చేసుకోవలసిన అవసరం తలెత్తదు. గత కాంగ్రెస్ పాలకులకు మించిపోయి కేంద్రంలోని బిజెపి సారథులు రాజకీయ పాచికలాట ఆడుతున్నారు. మితిమించిన...
కొత్త చిక్కుల్లో మనీష్ సిసోడియా: ప్రాసిక్యూట్కు సిబిఐకి అనుమతి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కొత్త చిక్కుల్లో పడ్డారు. ఫీడ్ బ్యాక్ యూనిట్(ఎఫ్బియు) గూఢచర్యం కేసులో అవినీతి నిరోధక చట్టం కింద సిసోడియాను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర హోం శాఖ...
కమలానికి ఝలక్!
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) మేయర్ ఎ న్నికల్లో నామినేటెడ్ సభ్యులు ఓటేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ పరిణామం ఎంసిడిలో ఎ క్కువ స్థానాలతో ఉన్న ఆమ్ ఆద్మీపార్టీకి...
లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సిఎం
హై-దరాబాద్: ఢిల్లీ లిక్కర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు కు సంబంధించి తాజాగా ఇడి దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ లో పలువురి పేర్లను ప్ర స్తావించింది. ఇందులో ఢిల్లీ...
నేపాల్లో భారీ భూకంపం.. లక్నోలో భవనం కూలి ముగ్గురు మృతి
నేపాల్లో భూకంపం..
ఒక్కరి మృతి..పలువురికి గాయాలు
ఉత్తర భారతంలో ప్రకంపనలు
హిందూకుష్ జోన్తో పరిణామాలు
పగుళ్ల ఉత్తరాఖండ్ దగ్గర్లోనే ప్రధాన కేంద్రం
బద్రీనాథ్ సమీపంలో ప్రకంపనల తీవ్రత
మరింత వణికిన జోషిమఠ్ సమీప ప్రాంతాలు
ఖాట్మండూ/నేపాల్: రెక్టర్...
భారత వాస్తవ ప్రగతి!
సంపాదకీయం: 202324 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ తీరు తెన్నులను తెలుసుకోడం అవసరం. వచ్చే...
మానుకోగలమా?
చైనా సేనలు మన భూభాగంలోకి మరింతగా చొచ్చుకు వస్తున్నకొద్దీ కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి దిగుమతులను పెంచుకొంటూ పోతున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన విమర్శను ఒక ప్రతిపక్ష...
ఢిల్లీలో ఇక 450 వైద్య పరీక్షలు ఉచితం
న్యూఢిల్లీ: జనవరి1 నుంచి ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో, ఆరోగ్య కేంద్రాల్లో 450 రకాల వైద్య పరీక్షలను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉచితంగా అందించబోతున్నది. ఇది ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం చేయించుకోలేని...
ఢిల్లీ బిజెపి చీఫ్ ఆదేశ్ గుప్తా రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవలి ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చేతిలో బిజెపి...
గుజరాత్లో బిజెపికి హెచ్చరికలు
గుజరాత్లో ఇప్పటి వరకు ఎవ్వరు, ఎప్పుడు సాధించని ఘన విజయం సాధించడంతో దేశంలో ఇక ప్రధాని నరేంద్ర మోడీ తిరుగులేని నాయకుడని మరోసారి స్పష్టం చేసిందని, 2024 ఎన్నికలలో సహితం పాత రికార్డులు...
బిఆర్ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయం
నిన్నటి గుజరాత్ ఫలితాలు చూస్తే ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు, పార్టీలపై మరోసారి చర్చ జరుగక తప్పదు. గుజరాత్లో బిజెపి హవా కొనసాగినా, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ గెలిచినా, హిమాచల్లో...