Home Search
కివీస్ - search results
If you're not happy with the results, please do another search
ఉత్తమ జట్టే విజేతగా నిలిచింది
కివీస్కు రవిశాస్త్రి అభినందనలు
సౌతాంప్టన్: తమతో పోల్చితే న్యూజిలాండ్ అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసిందని, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ విజేతగా నిలిచేందుకే కివీసే అర్హురాలని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. డబ్ల్యుటిసి...
తేరుకున్న టీమిండియా
చెలరేగిన షమి, ఇషాంత్, కివీస్ 249 ఆలౌట్, డబ్లూటిసి ఫైనల్ పోరు
సౌతాంప్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా తేరుకుంది. కివీస్ను తొలి ఇన్నింగ్స్లో 249 పరుగులకే పరిమితం చేయడంలో...
WTC ఫైనల్: న్యూజిలాండ్ 249 ఆలౌట్..
సౌథాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ 249 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కివీస్ బ్యాట్స్ మెన్లు డెవాన్ కెన్వే(54), కెప్టెన్ విలియమ్సన్(49) సౌథి(30)లు రాణించారు....
విలియమ్సన్ ఔట్.. న్యూజిలాండ్ 221/8
సౌథాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ త్రుటిలో అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో స్లిప్ లో...
వరుణిడిదే ‘పైచేయి’
నాలుగో రోజు ఆట రద్దు, డబ్యూటిసి ఫైనల్ను వీడని వర్షం
సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరానికి వర్షం బెడద తప్పడం లేదు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తుది పోరుకు...
జెమీసన్ ఉచ్చులో టీమిండియా
సౌతాంప్టన్: భారత్తో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరంలో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకే ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ మూడోరోజు ఆట...
రహానె, అశ్విన్ ఔట్.. 200 దాటిన భారత్ స్కోరు
సౌథాంప్టన్: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. వరుసగా వికెట్లు కోల్పోతున్న కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు కదిలించిన...
రెండో రోజూ కూడా నిరాశే..
సౌతాంప్టన్ : భారత్న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసిసి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరానికి శనివారం రెండో రోజు కూడా ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారింది. వెలుతురు సరిగ్గా లేని కారణంగా...
సమరానికి సర్వం సిద్ధం
ఆత్మవిశ్వాసంతో భారత్.. సమరోత్సాహంతో కివీస్
నేటి నుంచే డబ్యూటిసి ఫైనల్ పోరు
సౌతాంప్టన్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ ప్రేమీకులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్...
మళ్లీ నంబర్వన్గా స్టీవ్ స్మిత్
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్.. మళ్లీ నంబర్వన్గా స్టీవ్ స్మిత్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ తిరిగి నంబర్వన్...
ఫైనల్ పోరుకు వర్ష గండం!
సౌతాంప్టన్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరానికి శుక్రవారం తెరలేవనున్న విషయం తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్భారత్ జట్ల...
టీమిండియాకు హెచ్చరికలాంటిదే..
ముంబై : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు ముం దు ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో న్యూజిలాండ్ విజయం సాధించడం టీమిండియాకు హెచ్చరికలాంటిదేనని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ గెలుపు...
ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలి వీరేంద్ర సెహ్వాగ్
న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడమే మంచిదని భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. తాజాగా పిటిఐ సంస్థతో మాట్లాడిన సెహ్వాగ్...
మయాంక్ను ఓపెనర్గా దించాలి: మైక్ హెసన్
లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఎలా ఆడాలనే దానిపై ప్రత్యర్థి న్యూజిలాండ్ కోచ్ మైక్ హెసన్ టీమిండియాకు పలు సూచనలు చేశాడు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో ఫైనల్ సమరం...
రాబిన్సన్పై వేటు
లండన్: జాతి వివక్ష వ్యాఖ్యలకు పాల్పడిన ఆల్రౌండర్ ఒలీ రాబిన్సన్పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రాబిన్సన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. 2012-13లో...
టీమిండియా సాధన షురూ..
సౌతాంప్టన్: న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కోసం టీమిండియా ఆదివారం సాధన ప్రారంభించింది. మూడు రోజుల కఠిన క్వారంటైన్ అనంతరం భారత క్రికెటర్లు మైదానంలో దిగారు. ఈ నెల 18...
వారిద్దరి మధ్య ఎలాంటి పోటీ ఉండదు
స్కోర్ : విరాట్ కోహ్లీ, విలియమ్సన్ ఉత్తమ క్రికెటర్లని వివిఎస్ లక్ష్మణ్ తెలిపారు. వీరి మధ్య ఎలాంటి పోటీ ఉండదని, వారిరువురు పరస్పరం గౌరవించుకుంటారని, జట్ల కోసమే కష్టపడతారని వెల్లడించారు. వారిద్దరు ప్రపంచ...
టీమిండియాకు కొత్త జెర్సీ
ముంబై: న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 18 నుంచి భారత్కివీస్ జట్ల మధ్య డబ్లూటిసి కప్ ఫైనల్ జరుగనున్న...
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్: రెండో స్థానంలోనే కోహ్లీ
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన టాప్...
భారత్తో సమరం సవాల్ వంటిదే..
లండన్ : టీమిండియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరం తమకు సవాల్ వంటిదేనని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రపం చ క్రికెట్లోనే టీమిండియా చాలా బలమైన జట్టుగా...