Home Search
గూగుల్ - search results
If you're not happy with the results, please do another search
దీపావళికల్లా జియోఫోన్ నెక్ట్స్ విడుదల
న్యూఢిల్లీ: జియో నుంచి కొత్త స్మార్ట్ఫోన్ ‘జియోఫోన్ నెక్ట్స్’ దీపావళి నాటికి మార్కెట్లోకి విడుదల కానున్నదని సమాచారం. ఇది 7 ప్రత్యేకతలు(ఫీచర్స్) కలిగి ఉంటుంది. ప్రధానంగా ‘ప్రగతి’ ఆపరేటింగ్ సిస్టంతో రానున్నది. ఈ...
౩’ఐ’లతో నవభారతం
ఇన్నొవేషన్, ఇన్ఫ్రాస్టక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్
ఈ మూడింటితో నయా భారత్ను కొత్త తరానికి
అందించవచ్చని ప్రధాని మోడీకి చెప్పా
కెసిఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు
నాడు బెంగాల్ను అనుసరించారు.. నేడు తెలంగాణ ఆలోచనే దేశం...
గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు
27వేల మంది పోలీసులతో భద్రత
ఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ నిఘా
జియో ట్యాగింగ్తో విగ్రహాల నిమజ్జనం
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్...
వినాయక నిమజ్జనానికి ట్రాఫిక్ ఆంక్షలు
భాగ్యనగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు..
శనివారం అర్ధరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషిద్ధం.
ఆర్టీసీ బస్సులను సైతం పలుచోట్ల...
“మట్టి చిగురు” పుస్తకావిష్కరణలో సిఎం కెసిఆర్
హైదరాబాద్: మనిషి మనుగడకు మొక్కలు తప్పనిసరి అని, మానవ జీవితంలో అతిగొప్ప పని మొక్కలు నాటడమేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి అన్న ఆచరణ స్ఫూర్తితో...
ఫేస్బుక్, ట్విట్టర్లకు భారీ జరిమానా
మాస్కో: నిషిద్ధ వార్తలను తొలగించనందుకు ఫేస్బుక్,టిట్టర్లపై రష్యా మంగళవారం జరిమానా విధించింది. రష్యా ప్రభుత్వం ఇదివరకే ఆ విదేశీ దిగ్గజ సోషల్ మీడియా కంపెనీలపై జరిమానాలు విధించింది. ఈ నెలలో రష్యా పార్లమెంటరీ...
సల్మాన్ఖాన్ హిట్ అండ్ రన్ను పోలిన ఆన్లైన్ గేమ్పై తాత్కాలిక నిషేధం
ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ను కించపరిచేలా రూపొందించినట్టు ఆరోపణలున్న ఆనలైన్ మొబైల్ గేమ్ ‘సెల్మాన్భోయ్’పై ముంంబయిలోని సివిల్కోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. సోమవారం కోర్టు జడ్జి కెఎం జైశ్వాల్ ఇచ్చిన ఆదేశాలు మంగళవారం...
త్వరలో ఇంటి వద్దకే వ్యాక్సిన్
థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉంది
పాఠశాలల ప్రారంభంపై మా అభిప్రాయం ప్రభుత్వానికి తెలిపాం
త్వరలో ఇంటి వద్దకే వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్...
క్యాష్ బ్యాక్ ఆఫర్పై హెచ్చరిక
స్క్రాచ్ చేశారంటే అంతే
హెచ్చరించిన నగర సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు క్యాష్బ్యాక్ ఆఫర్తో ఛీటింగ్ చేస్తున్నారు. సైబర్ నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు...
భవిష్యత్ భారత యువ మార్గదర్శి
ఆయనొక చైతన్య దీప్తి, ఉవ్వెత్తున ఎగిసే యువ తరంగం, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆశ అణగారిన మనసు ల్లో సైతం విజయా న్ని ముద్దాడగలమనే నమ్మకం జనిస్తుంది. ఆయన సంకల్పించే...
17న పాలిసెట్ పరీక్ష
రాష్ట్రంలో అన్లాక్ ప్రారంభమైన తర్వాత మొదటి సెట్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా, అగ్రికల్చర్, హార్టికల్చర్ డిప్లొమా, బాసర ఆర్జియుకెటిలో ప్రవేశాలకు శనివారం(జులై 17) పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్...
నకిలీ వెబ్సైట్లతో ఛీటింగ్ చేస్తున్న ఇద్దరిపై పిడి
ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సిపి విసి సజ్జనార్
హైదరాబాద్: వివిధ పేరు మోసిన కంపెనీల నకిలీ వెబ్సైట్లను సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న ఇద్దరు నిందితులపై పిడి యాక్ట్ పెడుతూ సైబరాబాద్ పోలీస్...
ఇకామర్స్పై ఎఫ్డిఐపై త్వరలో స్పష్టత
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి
న్యూఢ్లిలీ : ఇకామర్స్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డిఐ)పై ప్రభుత్వం త్వరలో స్పష్టతనివ్వనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇకామర్స్ కంపెనీలు ప్రభుత్వ నిబంధనలను...
వర్క్ ఫ్రం హోం కోసం వెతికి.. సైబర్ నేరస్థుల బారినపడిన దంపతులు
మనతెలంగాణ, హైదరాబాద్ : వర్క్ ఫ్రం హోం కోసం గూగుల్లో వెతికిన దంపతులను నిండా ముంచారు సైబర్ నేరస్థులు. వారి బ్యాంక్ ఖాతా నుంచి విడతల వారీగా రూ.60లక్షలు దోచుకున్నారు. పోలీసుల కథనం...
రిలయన్స్ నుంచి జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ఫోన్..
ముంబై: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో స్మార్ట్ఫోన్ను ముకేశ్ అంబానీ ప్రకటించారు. దీనికి జియోఫోన్ నెక్ట్స్ అనే పేరు పెట్టారు. ఈ ఫోన్ వచ్చే...
ఇన్స్స్పెక్టర్ భార్యను ఛీటింగ్ చేసిన సైబర్ నేరస్థులు
హైదరాబాద్: కస్టమర్ కేర్ అనుకుని ఫోన్ చేసిన నగరంలోని ఓ ఇన్స్స్పెక్టర్ భార్యను సైబర్ నేరస్థులు నిండాముంచారు. పోలీసుల కథనం ప్రకారం.... నారాయణగూడ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గట్టుమల్లు భార్య ఆన్లైన్లో చీరను...
దేశాలు కార్పొరేట్ల వశాలు
కార్పొరేట్ అధికారం ప్రజాస్వామ్యాన్ని ఎలా ధ్వంసం చేయగలదో 1976 ఆంగ్ల చిత్రం ‘నెట్వర్క్’ లో నెడ్ బీటీ ఏకపాత్రాభినయంలో చిత్రించారు. 45 ఏళ్ల నాటి భయం నేడు స్థిరపడింది. బహుళజాతి సంస్థలు స్వతంత్ర...
చట్టాలకు కట్టుబడుతాం, స్వేచ్ఛ కోసం ఎదురుతిరుగుతాం
న్యూయార్క్/ న్యూఢిల్లీ: తాము ఎప్పుడూ స్థానిక చట్టాలకు కట్టుబడి ఉంటామని, దీనిపై ఎటువంటి సందేహం అవసరం లేదని గూగుల్ ప్రధాన కార్యనిర్వాహణాధికారి (సిఇఒ) సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. వాట్సాప్ ఇతర సామాజిక...
కష్టకాలంలో భారత్కు అమెరికా ఆపన్న హస్తం
సహజ మిత్ర దేశానికి బాసటగా అగ్ర రాజ్యం
పక్షం రోజుల్లోనే రూ.3500 కోట్ల సాయం
ఔదార్యం చాటుకున్న కార్పొరేట్ దిగ్గజాలు
ప్రతిరోజూ భారత్కు ప్రత్యేక విమానాల్లో
కోట్ల విలువైన వైద్య పరికరాలు, ఔషధాలు
వాషింగ్టన్: కొవిడ్19 సెకండ్ వేవ్ను...
భారత్కు విరాళాలతో సాయం: ఆపిల్ సిఇఒ
ఆపిల్ సిఇఒ టిమ్ కుక్
న్యూయార్క్ : కొవిడ్19 మహమ్మారిపై పోరాటంలో భారతదేశం చేస్తున్న పోరాటానికి తాము సహకరిస్తామని ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ హామీ ఇచ్చారు. విరాళాలు, సహాయక ప్రయత్నాల్లో కంపెనీ తన...