Home Search
జాతీయ అవార్డుల - search results
If you're not happy with the results, please do another search
‘మోస్ట్ ఎనర్జీ ఎఫీషియెంట్ అప్లయెన్సస్ ఆఫ్ ద ఇయర్ ’అవార్డు అందుకున్న హైయర్ ఇండియా
హోమ్ అప్లయెన్సస్, కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ లో అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతుడటంతో పాటుగా వరుసగా 13 సంవత్సరాలు మేజర్ అప్లయెన్సస్లో ప్రపంచంలో నెంబర్ 1 బ్రాండ్గా వెలుగొందుతున్న హైయర్ను ‘మోస్ట్ ఎనర్జీ ఎఫిషీయెంట్ అప్లయెన్స్...
మండల కేంద్రాల్లో మహిళా వేదికలు
మన హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు వేదికల తరహాలో మహిళా వేదికలను నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. అత్యుత్తమంగా పనిచేసిన స్వ...
వారి వల్లే సినిమా పరిశ్రమ బ్రతికుంది
”నందమూరి బాలకృష్ణతో ’రామానుజాచార్య’ ప్రాజెక్ట్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఓ అంతర్జాతీయ సంస్థ, రవి కొట్టారకరతో కలసి చినజీయర్ స్వామి వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్...
పంద్రాగస్టులోగా ఇళ్ల పంపిణీ
మనతెలంగాణ/హైదరాబాద్: డబుల్ ఇళ్లను పూర్తి చేయడంలోనూ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలోనూ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారిస్తోంది. లక్షల దరఖాస్తులను వడబోసి దారిద్య్ర రేఖకు దిగువన ఉండి తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి అద్దె భవనాల్లో...
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద ఎన్టీటీఎఫ్ 58వ స్నాతకోత్సవం
బెంగళూరు: నెట్టూర్ టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్ 58వ వార్షిక స్నాతకోత్సవం జరిగింది. ఎన్టీటీఎఫ్ వద్ద డిప్లమో/పోస్ట్ –డిప్లమో/పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లను పూర్తి చేసిన 2262 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలోనే...
దివ్యాంగ క్రీడాకారులను సత్కరించిన జీస్క్వేర్ హౌసింగ్
హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో అత్యున్నత అనుభవం కలిగిన ల్యాండ్ యాగ్రిగేటర్, ప్లాట్ ప్రొమోటర్ జీస్క్వేర్ హౌసింగ్ భారతదేశపు రియల్ సూపర్ హీరోస్– దివ్యాంగులైన క్రీడాకారులను గౌరవిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకమైన జీస్క్వేర్ వింగ్స్ ఆఫ్...
మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి కార్పొరేట్ అవార్డు
మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి చెందిన మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ (ఎమ్ఎల్ఆర్ఐటి) ని ప్రతిష్ఠాత్మక ఎస్ఎఈ ఇండియా ఫౌండేషన్ 202122 సంవత్సరానికి కార్పొరేట్ అవార్డుతో సత్కరించింది. ఎమ్ఎల్ఆర్ఐటి...
బిఆర్ఎస్ చారిత్రక అవసరం
తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఏప్రిల్ 27 2001న కెసిఆర్ రాష్ట్ర సాధన కోసం, స్వయం పాలన కోసం, ఆంధ్ర పాలన నుండి విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పరచడం ఆనాటి...
ప్రజా సమస్యలే ‘జెండా.. అజెండా’
మన తెలంగాణ/హైదరాబాద్:భారత దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. దేశ ప్రజల సమస్యలనే ప్రధాన ఎజెండాగా చేసుకుని.. జాతీయ పార్టీ...
ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు పోవాలి: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు- 2022 సాధించిన పురపాలికల ప్రజాప్రతినిధులు, కమిషనర్ల అభినందన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన వారికి...
సిద్ధిపేటకు 30వ ర్యాంకు… ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం: హరీష్
ప్రజల భాగస్వామ్యంతో సాధ్యం..
ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా దేశ స్థాయిలో కీర్తి ఘటించాలి..
అవార్డుకు కృషి చేసిన ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు అభినందనలు..
సిద్దిపేట: సిద్దిపేట మరో సారి దేశ స్థాయ లో అవార్డు రావడం సంతోషంగా ఉందని...
అగ్రి స్టార్టప్స్ అవార్డును సిద్స్ ఫార్మ్
హైదరాబాద్: తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డీ2సీ డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ ను తెలంగాణలో అత్యుత్తమ అగ్రి స్టార్టప్గా గుర్తించి, గౌరవించారు.ఈ గౌరవాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్)తో...
రాష్ట్రానికి మరో అవార్డు
మిషన్
భగీరథకు దక్కిన
గౌరవం
ఇంటింటికీ శుద్ధ
జలం ఆందిస్తున్న
ఏకైక రాష్ట్రంగా
గుర్తింపు సిఎం కెసిఆర్ అభినందనలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి...
ఆశాపరేఖ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ఆశాపరేఖ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
30న జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో పురస్కారం ప్రదానం
న్యూఢిల్లీ: దేశంలో సినీ రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ప్రముఖ బాలీవుడ్ నటి...
‘విశ్వగురు’ పాలనలో రూ‘పాయే’
కనీవినీ ఎరుగని స్థాయికి రూపాయి పతనం
డాలర్తో పోలిస్తే 81.18కి చేరిక అయినా చలనం లేని మోడీ సర్కార్
అంతర్జాతీయంగా మసకబారిన దేశ ప్రతిష్ట దిద్దుబాటును గాలికొదిలి మోడీ
ఫొటోల కోసం ఆర్థిక...
వెలుగు దివ్వెలు-ఉత్తేజ విజయాలు
సింహాలు తమ చరిత్ర తాము రాసుకోనంతకాలం వేటగాడు రాసిందే చరిత్ర అవుతుంది’ అంటారు - చినువా అచెబే. కండబలం, అండబలం, ఆర్థిక బలం కలవారే గన్నుల్ని పెన్నులుగా మలిచి చరిత్రలు రాయిస్తే అధికారాలు,...
సంపదను పెంచాలి.. పేదలకు పంచాలి: కెసిఆర్
హైదరాబాద్: 2013-14లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర జి.ఎస్.డి.పి 5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా 2021-22 నాటికి 11 లక్షల 54 వేల 860 కోట్ల రూపాయలకు పెరిగిందని...
ఇదే రోజు రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి: హరీష్ రావు
సిద్దిపేట: చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ...
తెలంగాణ వైతాళికుడు కాళోజీ: ఎర్రబెల్లి
వరంగల్: పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు కాళోజీ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కాళోజీ జయంతి సందర్భంగా వరంగల్ - హన్మకొండ లోని ఆయన విగ్రహానికి...
మాతృభాషలో విద్యాబోధనతో ఉత్తమ ఫలితాలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్బోధ
46మంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల అందజేత
తెలంగాణ నుంచి ముగ్గురికి అవార్డులు
రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారాలు అందుకున్న కె రామయ్య, టిఎన్ శ్రీధర్, సునీతారావు
న్యూఢిల్లీ: మాతృభాషలో విద్యార్థులకు విద్యా బోధన...