Saturday, April 27, 2024
Home Search

తుపాకీ - search results

If you're not happy with the results, please do another search
2 Shot Dead at Karnamguda in Ibrahimpatnam

హైదరాబాద్ శివార్లలో దారుణం.. సెటిల్మెంట్‌కు పిలిచి కాల్చేశారు..

హైదరాబాద్: నగర శివార్లలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగూడలో ఇద్దరు రియల్టర్లు రఘునందన్, శ్రీనివాస్ రెడ్డిలను సెటిల్మెంట్‌కు పిలిచి వారిపై కొందరు వ్యక్తులు కాల్పులు...

హైదరాబాద్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

హైదరాబాద్: నగర శివార్లలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం ఉదయం నగర శివార్లలోని కర్ణంగూడలో రియల్టర్ శ్రీనివాస్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు....
14 shot 1 killed at hookah bar

వేగాస్ హుక్కా పార్లర్‌లో 14 మందిపై కాల్పులు

ఒకరు మృతి, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు లాస్ వేగాస్: ఇక్కడి ఓ హుక్కా పార్లర్‌లో 14 మందిపై కాల్పులు చోటుచేసుకున్నాయి. వారిలో ఒకరు చనిపోగా, మరి ఇద్దరు తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు...
Interstate thieves gang arrested in Hyderabad

దారి దోపిడిలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్..

హైదరాబాద్: పహాడిషరీఫ్ లో కాల్పులు కలకలం రేపాయి. ఓ లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపిన అంతరాష్ట్ర దొంగల ముఠా దారి దోపిడికి పాల్పడింది. రూ.44లక్షల విలువైన టైర్లను దొంగల ముఠా కొట్టేసింది....
Samajwadi Party govt withdrew cases against terrorists:PM Modi

ఉగ్రవాదులపై ఆ పార్టీలకు విపరీత సానుభూతి

ఉగ్రవాదులను ‘ జీ ’ అని సంబోధిస్తారు సమాజ్‌వాది, కాంగ్రెస్‌లపై ప్రధాని మోడీ ధ్వజం హర్దోయ్ ( యూపీ): అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో కోర్టు 49 మందికి మరణశిక్ష విధించిన కొన్ని రోజుల...
Congress Leader Of Tukde-Tukde Gang:Modi

వందేళ్లకైనా కాంగ్రెస్ రాదు

తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో తిరిగి కోలుకోని స్థితిలో పార్టీ మరో వంద సంవత్సరాలకైనా అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్ తనంతట తానే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నది : పార్లమెంటులో మోడీ న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగానికి...
Robbery of Rs 43.50 lakh by firing with gun

గన్‌పాయింట్‌తో 43.5 లక్షల దోపిడీ

సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డ్రైవర్‌పై కాల్పులు 24గంటల్లో కేసు: సిపి శ్వేత మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి : తుపాకీతో కాల్పులకు తెగబడి రూ.43.50 లక్షల ను ఎత్తికెళ్లిన సంఘటన సోమవారం సిద్దిపేట...
Five terrorist killed in Jammu kashmir encounter

జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఐదుగురు తీవ్రవాదులు హతం…

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో ఆదివారం ఉదయం రెండు చోట్ల ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ ఐదుగురు త్రీవవాదులతో సహా జెఇఎం కమాండర్ జాహిద్ వాని హతమయ్యాడు. తీవ్రవాదులు సంచరిస్తున్నారని...
An assailant who held four hostages in America for 10 hours

పాక్ టెర్రరిస్టు విడుదల కోసం అమెరికాలో కిడ్నాప్

యూదుల ప్రార్థనామందిరంలో ఘటన క్షేమంగా బయటపడ్డ బందీలు, దుండగుడి హతం కోలీవిల్లే: అమెరికాలో ఓ దుండగుడు పదిగంటలకుపైగా ఉత్కంఠభరిత పరిస్థితి సృష్టించాడు. శనివారం టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌కు సమీపంలోని కోలీవిల్లేలో ఈ ఘటన జరిగింది. నలుగురు...
Editorial about Writer Allam Seshagiri Rao Stories

వేట కథల దిట్ట అల్లం

సాధారణంగా కథల పాఠకులు కొత్తదనం కోరు కుంటారు. ఇది గ్రహించే కథా రచయితలు పాఠకులను తమ కథల పట్ల ఆసక్తిని పెంపొందించే కథా వస్తువులను ఎంచుకునే ప్రయత్నం చెయ్యడం కద్దు. దీనిని పూర్తిగా...
RSI commits suicide by shooting himself with revolver

ఎపిలో రివాల్వర్‌తో కాల్చుకుని ఆర్‌ఎస్‌ఐ ఆత్మహత్య

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా హోమ్ గార్డ్స్ ఆర్.ఎస్‌ఐ ఈశ్వరరావు ఆదివారం నాడు తన నివాసంలో రివాల్వర్ తో రెండు రౌండ్లు కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2009లో కాకినాడలో ఈశ్వర్‌రావు ఆర్‌ఎస్‌ఐగా...
CRPF Umesh Chandra killed

కాల్పులకు దారితీసిన భోజనం గొడవ

సిఆర్‌పిఎఫ్ ఉమేశ్‌చంద్ర మృతి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ములుగు వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌లో ఘటన మనతెలంగాణ/హైదరాబాద్(ములుగు): ములుగు జిల్లాలో వెంకటాపురం పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆదివారం నాడు సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ స్టీఫెన్ ఎస్‌ఐ ఉమేశ్‌చంద్రపై ఎకె 47 గన్‌తో కాల్పులు జరిపి...
Encounter in Delhi On Today Morning

కలుస్తాలేడని బాయ్ ఫ్రెండ్ పై కాల్పులు జరిపి…

కోల్‌కతా: ఒకే గ్రామానికి చెందిన యువతి, యువకుడు పేమించుకున్నారు. నాలుగేండ్లు కలిసి తిరిగారు. ఆమెకు ఉద్యోగం రావడంతో వేరే ప్రాంతానికి వెళ్లింది. దీంతో అతడు ఆమెను దూరం పెట్టాడు. రోజులు గడుస్తున్న ఆమెను...
6 Maoists killed in Encounter in Kothagudem

పూంచ్ జిల్లాలో ఉగ్రవాది హతం..

జమ్ము: మంగళవారం జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో లష్కర్‌ఎతాయిబాకు చెందిన పాకిస్థాన్ ఉగ్రవాదిని భద్రతాదళాలు హతమార్చాయి. ఉగ్రవాది నుంచి ఓ ఎకె47 తుపాకీ, నాలుగు మేగజైన్లు, ఓ గ్రెనేడ్, కొంత భారత కరెన్నీ జప్తు...
17 gun salute presented to Bipin Rawat

17 గన్ సెల్యూటే ఎందుకు?

  న్యూఢిల్లీ : తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సిడిఎస్ రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం వారికి తుపాకీ వందనం (గన్ సెల్యూట్) సమర్పించారు. అంత్యక్రియల సందర్భంగా...
Three students shot dead at Michigan high school

అమెరికా హైస్కూలులో కాల్పులు… ముగ్గురు విద్యార్ధుల మృతి

  వాషింగ్టన్: అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మిచిగాన్‌లోని ఓ హైస్కూల్‌లో మంగళవారం మధ్యాహ్నం 1గంట సమయంలో 15 ఏండ్ల బాలుడు సొఫోమోర్ తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. దీంతో 16 ఏళ్ల...
Telangana kavulu rachayitalu

తెలంగాణ గర్వించదగ్గ సిపాయి కవి

‘అపరిచితుడు’ కవితతో విశ్వకవిగా ఎదిగినా మనం విస్మరించిన కవి - వి.ఆర్. విద్యార్థి “వెయ్యేళ్ళు యుద్ధం ప్రకటించినవాడు పట్టు పాన్పుపై అప్సరసల ప్రక్కనో శయనిస్తాడు యుద్ధం ఎందుకు వస్తుందో తెలియని వాడు తుపాకి సైదోడుగా, కొంకర్లు పోయే చలిలో బోర్డర్లో కాపలా...
Theft Gang Halchal in Kattedan

కాటేదాన్ లో దొంగల హల్ చల్..

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ కాటేదాన్ లో దొంగల హల్ చల్ చేస్తున్నారు. ఓల్డ్ కర్నూల్ రోడ్డు వద్ద ఓ ఆటో డ్రైవర్ పై దోపిడి దొంగలు దాడి చేశారు. తుపాకీతో ఆటో డ్రైవర్...
Lakhimpur Kheri violence

కాల్పులు జరిపింది ఆశిష్ మిశ్రానే

లఖింపూర్ కేసులో ఫోరెన్సిన్ రిపోర్టులో వెల్లడి లక్నో: లఖింపూర్ కాల్పుల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులు ప్రధాన నిందితుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా...
Ashish Mishra

లఖీంపూర్ కేసులో మలుపు… కాల్పులు జరిపింది ఆశిష్ మిశ్రానే!

లక్నో: లఖీంపూర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తేనీ నాడు కాల్పులు జరిపాడని మంగళవారం ఫోరెన్సిక్ రిపోర్టు స్పష్టంచేసింది....

Latest News

100% కుదరదు