Home Search
నోటిఫికేషన్ జారీ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ ఎస్ఐ తుది ఫలితాలు విడుదల
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఎస్ఐ, ఎఎస్ఐ పోస్టుల తుది ఎంపిక ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. మొత్తం 587 పోస్టులకు గానూ 434 పురుష అభ్యర్థులు,...
బీహార్ కులగణన తీర్పుపై సుప్రీంలో పిటిషన్లు..
న్యూఢిల్లీ : బీహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేకు పాట్నా హైకోర్టు ఈనెల 1న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎన్జీవో “ఏక్ సోచ్ ఏక్...
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ఈనెల 21వ తేదీన లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు
దరఖాస్తు రుసుం రూ.2లక్షలు
డిసెంబర్ 01వ తేదీ నుంచి కొత్త షాపులు ప్రారంభం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది....
ఈ నెల 7 నుంచి టిజెఎస్ మహా పాదయాత్ర
పాదయాత్ర పోస్టర్ను విడుదల చేసిన ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జారీచేసిన భూ సేకరణ నోటిఫికేషన్ వల్ల గత 24 ఏళ్లుగా నాదర్ గుల్, ఆదిబట్ల, ఎంఎం కుంట గ్రామాల ప్రజలు...
సిఆర్టి పోస్టులు గిరిజన అభ్యర్థులతోనే భర్తిచేయాలి
తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్
హైదరాబాద్ : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (సిఆర్టి ) పోస్టులను గిరిజన అభ్యర్థుల నుంచే భర్తీ చేయాలని...
యస్ బాస్ల కాలం చెల్లింది
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) భారత స్వతంత్ర దర్యాప్తు సంస్థ. కానీ ఇటీవల అది స్వతంత్రత లేని దర్యాప్తు సంస్థగా మారిపోయింది.దర్యాప్తు సంస్థల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం మన దేశంలో ఉన్నంతగా ఎక్కడా...
తహసీల్దార్ల పరిధిలోని పనులు పెండింగ్లో ఉండొద్ద్దు
వరంగల్ : తహసీల్దార్ల పరిధిలోని పనులను నిర్ధేశిత కాలంలో పూర్తి చేయాలని, ఎలాంటి పెండింగ్ లేకుండా చూసుకోవాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన వివిధ అంశాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్...
ఇడి డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి)డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రాకు ఇచ్చిన పదవీకాలం పొడిగింపును చట్టవిరుద్ధంగా సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది. ఆయన పదవీకాలం పొడిగింపును సుప్రీంకోర్టు గతంలో వ్యతిరేకించిన నేపథ్యంలో మరోసారి పదవీ కాలాన్ని పొడిగించడం...
రాష్ట్రంలో బిజెపికి ఒక్క సీటు దక్కదు: పల్లా
హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి పార్టీ ఒక్క స్థానం కూడా నిలబెట్టుకునే స్థితిలో లేదని తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్, ఎంఎల్సి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.ఆదివారం బిఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో ఎంఎల్ఎ మెతుకు ఆనంద్,...
2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింజేయాలి
సంగారెడ్డి: డిఎస్సి 2003ఉపాధ్యాయులదంరికీ పాత పెన్షన్ విధనాన్నీ వర్తింప జేయాలని, కేంద్రం మెమో 57ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిఎస్సి 2003 ఉపాధ్యాయ నాయకులు సోమశేఖర్ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని ఎల్లంకి...
అడ్మిషన్లు రద్దు చేసుకుంటే ఫీజు వాపస్ ఇవ్వాలిందే..
హైదరాబాద్ : ఒక కాలేజీలో సీటు పొందిన తర్వాత.. మళ్లీ రెండో విడతలో మరో కాలేజీలో సీటు పొందిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యుజిసి) కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి...
సమగ్ర శిక్ష కాంట్రాక్టు పోస్టుల భర్తీ
వికారాబాద్: జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు పోస్టుల భర్తీకి 2019 నవంబర్ లో వెలువడిన నోటిఫికేషన్ ఆధారంగా చూపిన ఖాళీలకు ఆన్ లైన్ ద్వారా పరీక్ష రాసి అర్హత పొందిన అభ్యర్థులను నియమించడానికి...
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు పెంపు
జులై - సెప్టెంబర్ త్రైమాసికానికి 0.30% పెంచిన కేంద్రం
పిపిఎఫ్, సుకన్య సమృద్ధి రేట్లలో వడ్డీ యథాతథం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం జూలై నుండి సెప్టెంబర్ త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ...
ఆదివాసీలపై కేంద్రం జులుం
గత ఐదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అనేక అటవీ సంబంధిత శాసనాలు, విధానాలు ఆదివాసీ అటవీ హక్కులను హరిస్తున్నాయి. ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్రాంత ఆదివాసీ స్వీయ పాలనకు ఉద్దేశించిన గ్రామ సభ...
ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్గా స్వామినాథన్ నియామకం
న్యూఢిల్లీ : ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) డిప్యూటీ గవర్నర్గా స్వామినాథన్ జానకీరామన్ నియమితులయ్యారు. ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. మంగళవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, జానకీరామన్ పేరును కేబినెట్ నియామకాల...
ఆగస్టు 1 నుంచి గురుకుల పోస్టుల భర్తీకి ఆన్లైన్ టెస్ట్
హైదరాబాద్ : గురుకుల పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఆగస్టు 1 నుండి ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. గురుకులాల్లోని 9 కేటగిరీలలో మొత్తం 9, 210 పోస్టుల భర్తీకి గురుకుల...
టిఎస్పిఎస్సి గ్రూప్ 3, 4 ఎగ్జామ్స్పై స్టేకు హైకోర్టు నిరాకరణ
ప్రభుత్వానికి, టిఎస్పిఎస్సికి నోటీసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీల తరువాత ప్రస్తుతం పరీక్షలు మొదలయ్యాయి. అయితే గ్రూప్ 3, గ్రూప్4 ఎగ్జామ్స్ నిర్వహణపై స్టే ఇవ్వాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును...
నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ
నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ
ఉ.10.30 నుంచి మ. ఒంటి వరకు పరీక్ష
ఉ.8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి
15 నిమిషాల ముందే గేట్లు మూసివేత
ఉ. 10.15 తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి నో...
శాంతి, భద్రతల తెలంగాణ
ఎక్కడ శాంతియుత పరిస్థితులు ఉంటే ఆ ప్రాంతం అన్ని విధాలా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనేది జగమెరిగిన సత్యం. దీనికి మరో ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో...
పేపర్ లీకేజీ కేసులో టిఎస్పిఎస్సి సంచలన నిర్ణయం
పేపర్ లీకేజీ కేసులో ఆ 37 మందిని డీబార్.. టిఎస్పిఎస్సి సంచలన నిర్ణయం
అరెస్ట్ల సంఖ్య వంద దాటే అవకాశం
పారదర్శకత ఉండాలని, మోసాలు, అవినీతికి తావుండకూడదనే కఠిన నిర్ణయం
హైదరాబాద్: టిఎస్పిఎస్సి సంచలన నిర్ణయం...