Home Search
పంచాయతీ కార్యదర్శి - search results
If you're not happy with the results, please do another search
బిసిలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలి: సిపిఐ
మనతెలంగాణ/ హైదరాబాద్: పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో బిసిల రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని తీర్మానం చేశామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా వెల్లడించారు. బిసిలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు...
గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: 70 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన అడవి బిడ్డలను గుర్తించామని, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్...
అందరికీ ఐటి ఫలాలు
నల్లగొండ రూపురేఖలు మారుస్తాం, ప్రతి 2నెలలకోసారి వచ్చి అభివృద్ధి పనులపై సమీక్షిస్తా
ఫ్లోరైడ్ భూతాన్ని రూపుమాపింది మేమే, కెసిఆర్ నాయకత్వంలో ప్రగతిపథంలో రాష్ట్రం : మంత్రి కెటిఆర్
ఐటి హబ్, సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్కు...
టీకా ‘వంద’నం
రాష్ట్రంలో తొలి డోసు 100శాతం పూర్తి
వ్యాక్సినేషన్లో తొలి పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డు
వైద్యారోగ్యశాఖ కృషి వల్లే లక్షం సాధ్యమైంది
టీకాల్లో జాతీయ సగటు కన్నా ముందున్నాం
బూస్టర్ డోసుల పంపిణీకి...
ఆక్రమణలను వెంటనే కూల్చండి
మున్సిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: హెచ్ఎండిఏ పరిధిలోని ఆక్రమణలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ...
దేవాలయాలు పూర్వ వైభవం సంతరించుకున్నాయి: ఎర్రబెల్లి
వరంగల్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలు నిరాదరణకు గురయ్యాయని, మన తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో మన దేవాలయాలు పూర్వ వైభవం సంతరించుకున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
హెల్త్ సిటీగా వరంగల్
నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు
మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
జిఒ ఎంఎస్ నెం.158 జారీ
24 అంతస్తులతో భారీ భవనసముదాయం
2వేల పడకల సామర్థంతో ఆసుపత్రి
సూపర్ స్పెషాలిటీ సేవల కోసం 800 పడకలు
సాకారం కానున్న...
యాసంగిలో వరి వద్దు
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ధాన్యాన్ని అపండి
కలెక్టర్లకు సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో వరి సాగుచేయవద్దని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని కోరింది. అదే విధంగా గత వానాకాలంలో పండించిన...
100% వ్యాక్సినేషన్ వైపు…
హ్యాబిటేషన్లు, గ్రామాలు, మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలి, 100శాతం లక్ష్యాన్ని చేరుకుంటేనే
కొవిడ్ నుంచి పూర్తి రక్షణ, 18 సం. పైబడినవారు రాష్ట్రంలో 2కోట్ల 77లక్షల మంది ఉన్నారు, ఇప్పటివరకు 3కోట్ల
43లక్షల...
పోడుకు పరిష్కారం.. అడవికి రక్షణ కవచం
పోడు భూముల సమస్యను కడతేర్చటానికి కార్యక్రమం ప్రకటన
అడవులను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు, అవసరమైతే పిడి యాక్ట్ ప్రయోగం, కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి అడవి మీద ఆధారపడి బతికే...
అడవులను నాశనం చేసేవారిపై కఠిన చర్యలు: కెసిఆర్
హైదరాబాద్: పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు అధికారులను ఆదేశించారు. అడవి మీద ఆధారపడి బతికే...
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సమీక్ష…
హైదరాబాద్: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సిఎం వైయస్ జగన్ సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి...
అందరి అండతో హరిత నిధి
ఆకుపచ్చ తెలంగాణ కోసం ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల నుంచి ప్రతి నెలా విరాళం
ఐఎఎస్, ఐపిఎస్ల జీతాల నుంచి నెల నెల రూ.100 ఎంఎల్ఎలు, ఎంపిలు రూ.500 ఆస్తుల రిజిస్ట్రేషన్ల నుంచి...
భారీ వర్షాల నేపథ్యంలో.. రేపు అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
అత్యవసర శాఖలకు సెలవు నుంచి మినహాయింపు
ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంగళవారం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు...
బిల్లులు ఆపలేదు
కరోనాలోనూ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులు విడుదల చేస్తున్నాం
పల్లె ప్రగతి కింద ప్రతి నెలా రూ.269.17కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.112కోట్లు క్రమంతప్పకుండా విడుదల చేస్తున్నాం
ఈ పద్దు కింద ఈ...
హుడా పార్కులో గ్రీన్ ఇండియా చాలెంజ్..
హైదరాబాద్: రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో బాగంగా ఆదివారం జుబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని హుడా పార్కులో తెలంగాణ బార్ కౌన్సిల్...
ఢిల్లీ నుంచి సిఎం కెసిఆర్ సమీక్ష
అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలి : సిఎస్ సోమేశ్కుమార్కు ఆదేశాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులపై మంగళవారం ఢిల్లీ నుంచి సిఎం...
భారీ వర్షాలపై ఢిల్లీ నుంచి సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితి పై ఢిల్లీ నుంచి సీఎం కేసిఆర్ సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి తగు...
పల్లె ప్రగతి అద్భుతం
రాష్ట్రంలో గ్రామాలను వేగంగా అభివృద్ధి చేస్తున్న పథకం
ఇది టిఆర్ఎస్ ప్రభుత్వానికే సాధ్యం : కేంద్ర పంచాయతీరాజ్ శాఖ
సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ ప్రశంస
మన తెలంగాణ/హైదరాబాద్ : పల్లె ప్రగతి ఒక...
పల్లె ప్రగతి ఒక అద్భుత కార్యక్రమం
దీని ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు శరవేగంగా అభినృద్ధి చెందుతున్నాయి
తెలంగాణపై ప్రశంసలు కురిపించిన కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్
మన తెలంగాణ/హైదరాబాద్ : పల్లె ప్రగతి.. ఒక అద్భుతమైన...