Home Search
సస్పెన్షన్ - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం..
మనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ముగ్గురు నిందితులను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నకిలీ...
పార్లమెంట్ ఆవరణలో స్వల్ప ఉద్రిక్తత
బిజెపి, ప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాలు
న్యూఢిల్లీ: సస్పెన్షన్కు గురైన 12 మంది ప్రతిపక్ష రాజ్యసభ సభ్యులు శుక్రవారం పార్లమెంట్ వెలుపల నిరసన తెలియచేస్తుండగా అక్కడకు అధికార బిజెపి సభ్యులు చేరుకుని పోటీగా నినాదాలు...
ధాన్యంపై తేల్చండి
కేంద్రం వైఖరి స్పష్టం చేయండి
4వ రోజూ పార్లమెంట్లో టిఆర్ఎస్ ఎంపిల ఆందోళన
పలుమార్లు లోక్సభ కార్యక్రమాలకు అంతరాయం
కేంద్రానికి వ్యతిరేకంగా వెల్లోకి వెళ్లి టిఆర్ఎస్ సభ్యుల
నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన, స్పీకర్...
పార్లమెంట్ ఆవరణంలో ఆందోళన చేపట్టిన విపక్షాలు…
ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టాయి. 12 మంది సభ్యుల సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ ఆందోళనలో టిఆర్ఎస్...
వరి వార్
కొనసాగుతున్న
ధాన్యం కొనుగోళ్లతో టిఆర్ఎస్ ధర్నాలతో మూడోరోజూ దద్దరిల్లిన పార్లమెంట్
ధాన్యం సేకరణపై స్పష్టత ఇచ్చేవరకూ ఆందోళన ఆగదు
గందరగోళానికి సభలోనే తెరపడాలి, వ్యవసాయ మంత్రి సభలో ప్రకటించాలి
ఉభయసభల్లో నిరసన స్వరం పెంచిన టిఆర్ఎస్...
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం వాయిదా పడ్డాయి. 12 మంది ఎంపిలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షసభ్యులు డిమాండ్ చేశారు. సస్పెన్షన్ నిర్ణయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు...
అంతర్జాతీయ వైమానిక సేవలు సాధారణ స్థితికొస్తాయి!
న్యూఢిల్లీ: త్వరలో అంతర్జాతీయ విమానాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటాయని పౌర విమానయాన మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 మార్చి నుంచి వాణిజ్యపరంగా అంతర్జాతీయ వైమానిక రాకపోకలను...
బాలుడిపై లైంగిక దాడి కేసులో న్యాయమూర్తి అరెస్టు
జైపూర్: ఒక 14 ఏళ్ల మైనర్ బాలుడిపై లైంగిక దాడి జరిపిన కేసులో గతంలో సస్పెన్షన్కు గురైన న్యాయమూర్తిని రాజస్థాన్లోని భరత్పూర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సస్పెన్షన్లో ఉన్న న్యాయమూర్తిని బుధవారం...
ఎస్పిలో చేరిన ఏడుగురు బిజెపి, బిఎస్పి ఎమ్మెల్యేలు
లక్నో: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్లో ఒక బిజెపి ఎమ్మెల్యే, బిఎస్పి నుంచి సస్పెన్షన్కు గురైన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు శనివారం మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్వాది...
పార్లమెంట్లో అదే ప్రతిష్టంభన
ఎగువసభలో ఎంపిలపై వేటు
వెల్ ప్లకార్డులపై ఛైర్మన్ ఫైర్
లోక్సభలో గొడవ నడుమే బిల్లులు
న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్లకార్డు ప్రదర్శనలు, సభ్యులు వెల్లోకి దూసుకురావడం వంటి పరిణామాలపై సభాధ్యక్షులు ఎం వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు....
రాజ్యసభలో ఆరుగురు టిఎంసి ఎంపిలపై సస్పెన్షన్ వేటు..
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆందోళనకు దిగిన ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టిఎంసి) ఎంపిలపై సస్పెన్షన్ వేటు పడింది. పెగాసస్ అంశం, పెరిగిన పెట్రో ధరలు, రైతు చట్టాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ టిఎంసి...
తెగిపడిన కరెంట్ వైర్…. 6 బర్రెలు మృతి
రోడ్డుపై వెళ్తున్న పశువులపై తెగిపడ్డ విద్యుత్ వైర్లు
6 బర్రెలు మృతి
సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్
లైన్మెన్ రవి సస్పెన్షన్
మనతెలంగాణ/ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లిలో గురువారం ఉదయం...
రైతు ఉద్యమానికి ఏడు మాసాలు
కేంద్రం తీసుకు వచ్చిన మూడు కొత్త వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలకు నిరసనగా దేశ రాజధాని సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఉద్యమం ఏడు మాసాలు పూర్తి చేసుకొని ఎనిమిదో నెలలో అడుగు పెట్టింది. ఢిల్లీ...
మరియమ్మ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయండి: హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్ : అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ మృతిపై హైకోర్టులో గురువారం నాడు విచారణ జరిగింది. మరియమ్మ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. రీ పోస్టుమార్టం నివేదికను సీల్డు కవర్లో...
సుశీల్ ఉద్యోగం ఊడింది..
న్యూఢిల్లీ: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్కు భారత రైల్వే షాక్ ఇచ్చింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో అరెస్ట్ అయిన సుశీల్ కుమార్...
కంగనకు ట్విట్టర్ షాక్
శాశ్వతంగా అకౌంట్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: ట్విట్టర్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించినందుకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఖాతాను శాశ్వతంగా నిలుపుదల చేసినట్లు మంగళవారం సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ ప్రకటించింది. తమ ట్వీట్ల ద్వారా...
‘మహా’ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నీచరాజకీయాలు
శివసేన ఎంపి సంజయ్ రౌత్ ఆరోపణ
ముంబయి: మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి(ఎంవిఎ) ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని శివసేన ఎంపి సంజయ్ రౌత్ గురువారం ఆరోపించారు. అటువంటి కుటిల యత్నాలు ఫలించబోవని...
పోలింగ్ కేంద్రంలో కాల్పులు: డిప్యూటీ స్పీకర్పై విచారణ
ఐదుగురు పోలీస్ సిబ్బంది సస్పెన్షన్
సిల్చార్ (అస్సోం): అస్సోం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 1న పోలింగ్ కేంద్రంలో కాల్పులు సంభవించడానికి బాధ్యులన్న ఆరోపణపై అస్సోం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అమినూల్ హక్ లస్కర్ను...
అసలు ఓట్లు 90.. పోలైనవి 171
హాస్లాంగ్ (అసోం) : అసోంలోని హసావో జిల్లా హాష్లాంగ్ నియోజక వర్గ పరిధిలో ఓ పోలింగ్ కేంద్రంలో 90 ఓట్లు ఉండగా 171 ఓట్లు పోలుకావడం కలకలం రేపుతోంది. ఓటర్ల జాబితాలో 90...
అసలు ఓట్లు 90.. పోలైనవి 171
హాస్లాంగ్ (అసోం): అసోంలోని హసావో జిల్లా హాష్లాంగ్ నియోజక వర్గ పరిధిలో ఓ పోలింగ్ కేంద్రంలో 90 ఓట్లు ఉండగా 171 ఓట్లు పోలుకావడం కలకలం రేపుతోంది. ఓటర్ల జాబితాలో 90 మంది...