Home Search
స్వాతంత్య్ర దినోత్సవ - search results
If you're not happy with the results, please do another search
ఎలిజబెత్- ఇండియా బంధం
వైవిధ్య భారత్కు సలాం అన్న క్వీన్
జలియన్వాలా స్మారక స్థలి సందర్శన
చరిత్రలోని క్లిష్ట అంశాల పట్ల విచారం
మూడుసార్లు భారతలో పర్యటన
లండన్ : బ్రిటన్కు సుదీర్ఘకాలం రాణిగా ఉంటూ తమ 96వ...
సెప్టెంబర్ 17న రాష్ట్ర వజ్రోత్సవం
మన తెలంగాణ/హైదరాబాద్: నిజాం పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్య్రం లభించి 75ఏళ్లు నిండనుంది. దీంతో వజ్రోత్సవాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హైలైట్ చేస్తూ కార్యక్రమాలు చేయనుంది. నేడు...
ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’
న్యూఢిల్లీ: పౌష్టికాహార లోపానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలు కలిసి రావాలని, దానిని నిర్మూలించేందుకు సామాజిక స్పృహను ఉపయోగించుకోవాలని ఆదివారం తన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
భారతదేశానికి...
1.7 లక్షల కుటుంబాలకు దళిత బంధు: కెసిఆర్
హైదరాబాద్: 75వ వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు యావత్ భారత జాతికీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుకల్లో...
వజ్రోత్సవ వేళ
భారత స్వాతంత్య్ర దిన వజ్రోత్సవాలను ఘనాతిఘనంగా జరుపుకుంటున్నాం. దేశం మువ్వన్నెల జెండాల ఉవ్వెత్తు ఉప్పెనగా మారిపోయింది. బ్రిటిష్ వలసపాలకుల నుంచి 75సంవత్సరాల క్రితం పొందిన స్వేచ్ఛను తలచుకొని మురిసిపోతున్నాం. స్వాతం త్య్రం వచ్చిన...
గిన్నిస్ బుక్ లో చోటు దక్కేలా వజ్రోత్సవ వేడుకలు: వేముల
ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
మహనీయులను స్మరించుకుంటూ... భారత కీర్తిని ప్రపంచానికి చాటాలి
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్: దేశానికి స్వాతంత్య్రం లభించి...
మాది ‘పోగు’బంధం
కొన ఊపిరితో ఉన్న ఈ రంగంపై జిఎస్టి వేయడం ఎందుకు?
కేంద్రం సహకరించకపోయినా...సిఎం కెసిఆర్ ఆ బాధ్యతను తీసుకున్నారు
రాష్ట్ర నేతన్నల సంక్షేమాన్ని ఆహర్నిశలు శ్రమిస్తున్నారు
అందుకే రైతుబీమా తరహాలో నేత కార్మికుల బీమా సౌకర్యం కల్పిస్తున్నాం
పీపుల్స్ప్లాజాలో...
పాలపొడిపైనా జిఎస్టి విధిస్తే ప్రజలేం తింటారు ?
కేంద్ర ప్రభుత్వంపై దీదీ ధ్వజం
కోల్కతా : బొరుగులు, పాలపొడి వంటి వస్తువుల పైనా బీజేపీ సారథ్యం లోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేస్తోందని మరి పేద ప్రజలు ఏం తింటారు...
కుట్రల కేంద్రం
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛకు సంకెళ్లు
మత పిచ్చి తప్ప మరో చర్చ
రైతులతో పెట్టుకోవద్దన్నా పెడచెవిన పెట్టారు కేంద్రం సహకరించకపోయినా అన్నదాతలను ఆదుకుంటున్నాం
విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు
కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, బయ్యారం స్టీల్...
పొగత్రాగడం మానే దమ్ముందా?
దశాబ్దాల క్రితం పొగాకు ఎండబెట్టి శుభ్రపరచి దానిని పాయలుగా విడదీసి మోదుగ ఆకుల్లో చుట్టి రెండు రాళ్ల రాపిడితో నిప్పు రవ్వలు పుట్టించి ... గ్రామీణ ప్రాంతాలలోని వారు పొగను పీల్చే దశ...
కరోనా ఇంకా అంతరించిపోలేదు: ప్రధాని మోడీ
పుడమి తల్లిని రక్షించుకోడానికి ప్రకృతి వ్యవసాయం
ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్లు ( చెరువుల తవ్వకం)
చెరువుల పూడిక తీయడంతో జలసంరక్షణ
గుజరాత్ మహాపటోత్సవ్ కార్యక్రమంలో మోడీ సూచనలు
అహ్మదాబాద్ : కరోనా వైరస్...
ఫూలే మార్గమే మహిళకు శిరోధార్యం
దేశంలోని మహిళల విముక్తి కోసం జీవితాంతం సైద్ధాంతిక పోరాటం చేసిన చదువుల తల్లి సావిత్రిబాయి జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకోవాలి. జాతీయత, స్వదేశీ గురించి నిత్యం మాట్లాడే భారత ప్రభుత్వం,...
రాజ్యాంగంపై వాడి చర్చలు..
రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న ఆరు వారాల తర్వాత దేశంలో రాజ్యాంగం గురించి వాడి, వేడిగా రాజకీయ వర్గాలలో చర్చ మొదలైనది. మొదటగా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉన్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు...
రాజ్యాంగ ద్రోహులకు పురస్కారాలా?
బుద్ధదేవ్ భట్టాచార్యకు పద్మ విభూషణ్ ప్రకటించటం ద్వారా ఆర్ఎస్ఎస్ సాధించదలచుకున్న లక్ష్యం ఏమిటి? ఒక రాజకీయ పార్టీగా సిపిఐ(ఎం)ను, భావజాల పరంగా కమ్యూనిజాన్ని అంతంగావించాలన్న దాని బహిరంగ లక్ష్యం. కేరళ వంటి చోట్ల...
వెయ్యి డ్రోన్లతో వెలుగుల హరివిల్లు
న్యూఢిల్లీ : భారత గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు దేశ రాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంజయ్ చౌక్ వద్ద సైనిక పారామిలిటరీ దళాలు నిర్వహించిన బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం అలరించింది....
30 ఏళ్ల తర్వాత లాల్చౌక్లో మువ్వన్నెల రెపరెపలు
30 ఏళ్ల తర్వాత శ్రీనగర్ నడిబొడ్డున త్రివర్ణపతాకావిష్కరణ
ధైర్యంగా ముందుకొచ్చిన స్థానిక యువత, కలిసి వచ్చిన జనం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో బుధవారంనాడు అద్భుతం ఆవిష్కృతమైంది. ఇక్కడి ప్రఖ్యాత లాల్ చౌక్ ఏరియాలోని క్లాక్ టవర్(ఘంటా...
దేశంలో 95.3 కోట్లకు పైగా ఓటర్లు : సిఇసి
న్యూఢిల్లీ : దేశంలో 95.3 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (చీఫ్ ఎలెక్షన్ కమిషనర్) సుశీల్ చంద్ర అన్నారు. నేషనల్ ఓటర్స్డే కార్యక్రమం సందర్భంగా...
బాలపురస్కార గ్రహీతలతో ప్రధాని మాటా మంతీ
ఓకల్ ఫర్ లోకల్కు మద్దతు ఇవ్వాలని పిలుపు
న్యూఢిల్లీ: ‘దేశీయంగా తయారయ్యే ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వడమే లక్షంగా చేపట్టిన ‘ ఓకల్ ఫర్ లోకల్’ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఈ ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ...
శకటాల వివాదం
సంపాదకీయం: స్వాతంత్య్ర పోరాటమంటే ఎరుగని పార్టీకి అందుకు సంబంధించిన ఇతివృత్తాలు ఎలా నచ్చుతాయి? అలాగే కుల వ్యవస్థ, స్త్రీ పురుష అసమానతలు కొనసాగాలని కోరుకొనే రాజకీయ పక్షానికి వాటికి వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతుల...
అరగంట ఆలస్యంగా పరేడ్ ప్రారంభం
న్యూఢిల్లీ: వరసగా రెండో ఏడాది గణతంత్ర వేడుకలపై కరోనా ప్రభావం పడింది. మహమ్మారి ఉధృతి దృష్టా ఈ ఏడాది కూడా నిరాడంబరంగానే వేడుకలను జరుపుకోవలసి వస్తోంది. అయితే ఈ ఏడాది వేడుకల్లో భారీ...