Home Search
అరవింద్ కేజ్రీవాల్ - search results
If you're not happy with the results, please do another search
వికటించిన ఆపరేషన్ కమలం
అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి కుతంత్రాలతో ఇప్పటికే అరుణాచల్ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్, సిక్కిం, పుదుచ్చేరి, మహారాష్ట్ర ఇలా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో బిజెపి అక్రమంగా అధికారం చేజిక్కించుకొని...
‘మహా’లో ఆత్మరక్షణలో బిజెపి!
బిజెపికి ‘ద్రోహం’ చేసిన ఉద్ధవ్ థాకరేకి ‘గుణపాఠం’ చెప్పాలని గత వారం ముంబై పర్యటన సందర్భంగా హోం మంత్రి అమిత్ షా బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేయడం గమనిస్తే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు...
డంప్ యార్డుల కన్నా అధ్వాన్నంగా సర్కారీ స్కూళ్లు
న్యూఢిల్లీ: దేశంలోని 80 శాతానికి పైగా ప్రభుత్వ స్కూళ్లు డంప్ యార్డులకన్నా అధ్వాన్నంగా ఉన్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి బుధవారం రాసిన లేఖలో ఆరోపించారు. దేశంలోని 14,500...
అన్ని రాష్ట్రాలతో సంప్రదించి స్కూళ్ల అభివృద్ధికి ప్రణాళిక
ప్రధాని మోడీకి కేజ్రీవాల్ సూచన
న్యూఢిల్లీ: దేశంలోని 14,500 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని సముద్రంలో నీటి బొట్టుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. దీనికి బదులుగా దేశంలోని...
లాకర్లో సిబిఐకి ఏమీ దొరకలేదు: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసుకు సంబంధించి జరిగిన దాడుల్లో తన కుటుంబానికి క్లీన్ చిట్ లభించిందని, కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అధికారులు తన ఇంట్లో ఏమీ కనుగొనలేదని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి...
ఢిల్లీ అసెంబ్లీలో రచ్చ జరగడంతో బిజెపి ఎమ్మెల్యేలు ’మార్షల్డ్ అవుట్‘ !
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి ముందు ప్రతిపక్ష బిజెపి ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీ అసెంబ్లీ నుండి మార్షల్డ్ అవుట్ చేయబడ్డారు. బిజెపి ఎమ్మెల్యేలు పిలుపుతో పాటు పలు సమస్యలపై...
మోడీ సర్కార్ ఓ సీరియల్ కిల్లర్
రాష్ట్ర ప్రభుత్వాలను అంతం చేయడమే దాని పని
ఎక్సైజ్ పాలసీపై సిబిఐ ఎఫ్ఐఆర్ ఫేక్
మనీష్ సిసోడియా తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలను అంతం చేయడానికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీరియల్ కిల్లర్లా వ్యవహరిస్తోందని...
భారీ కమీషన్లు ఇచ్చిన కంపెనీలకే లిక్కర్ లైసెన్సులు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మద్యం వ్యాపారాన్న సంస్కరించేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను ఢిల్లీ ప్రభుత్వం విస్మరించిందని, ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ కమీషన్లు చెల్లించిన కంపెనీలకే లైసెన్సులు ఇచ్చిందని...
బీజేపీలో చేరితే రూ.20 కోట్లు.. చేర్పిస్తే రూ.25 కోట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో సిబిఐ జరిపిన దాడులతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు...
ఢిల్లీ డిప్యూటీ సిఎం ఇంట్లో సిబిఐ సోదాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలో సిబిఐ సోదాలు చేస్తోంది. సిసోడియా ఇంటితో పాటు ఢిల్లీ పరిసర...
ఢిల్లీలో కరోనాతో రోజుకు 8 నుంచి 10 మంది చనిపోతున్నారు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో హాస్పిటల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని అధికారులు మంగళవారం తెలిపారు. కొవిడ్19 జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. పాజిటివ్ కేసులు, రీఇన్ఫెక్షన్...
అవినీతి.. అక్రమమద్యాల బిజెపి
గుజరాత్ సభలో కేజ్రీవాల్ దాడి
బొడేలి (గుజరాత్ ) : భారతీయ జనతాపార్టీ అవినీతికి, కల్తీసారాకు పర్యాయపదం అయిందని, ఈ పార్టీని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో తిప్పికొట్టాలని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపు...
మార్గరేట్ ఆల్వా అభ్యర్థిత్వానికి ఆప్ మద్దతు
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరేట్ ఆల్వాకు మద్దతు ఇస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), జార్ఖండ్ ముక్తి మోర్చ(జెఎంఎం) బుధవారం...
కేజ్రీసభ… మోడీ హైజాక్
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమం సిఎం అరవింద్ కేజ్రీవాల్ రాకుండానే జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా సీటుకు పక్కన సిఎం కుర్సీ ఖాళీగా ఉంది. రాష్ట్ర...
మధ్యప్రదేశ్లో బోణీ కొట్టిన ఆప్… మేయర్ పదవి కైవసం
భోపాల్ : ఢిల్లీ, పంజాబ్లో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ (ఆప్) మధ్యప్రదేశ్ సింగ్రౌలీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి 9 వేల మెజార్టీతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో...
మీ దోస్తులకు అందే బడా కాంట్రాక్టులే తాయిలాలు
ప్రధాని మోడీపై కేజ్రీవాల్ విసుర్లు
న్యూఢిల్లీ : ఉచిత విద్య, ఆరోగ్య పరిరక్షణ కల్పనలు తాయిలాలు ఎట్లా అవుతాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. వీటిని ఎన్నికల లబ్ధిఖాతాలోకి వచ్చే ఉచితాలుగా పేర్కొనడం...
ఆప్ మద్దతు యశ్వంత్ సిన్హాకే !
ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన సమావేశం తర్వాత ఆప్కు చెందిన రాజకీయ వ్యవహారాల కమిటీ(పిఏసి) తన నిర్ణయాన్ని ప్రకటించింది. యశ్వంత్ సిన్హాకే మద్దతునివ్వనున్నట్లు పిఏసి ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ సమావేశానికి...
పెళ్లి పీటలు ఎక్కిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్
చండీగఢ్: భగవంత్ మాన్, గుర్ప్రీత్ కౌర్ వివాహం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వారిరువురు వివాహబంధంతో ఒకటయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సమేతంగా వివాహ వేడుకలో పాల్గొన్నారు. పైగా...
రెండో వివాహం చేసుకోబోతోన్న సీఎం భగవంత్ మాన్
చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం మధ్యాహ్నం రెండో వివాహం చేసుకోబోతున్నారు. డాక్టర్ గుర్ప్రీత్ కౌర్ అనే మహిళతో చండీగఢ్ లో పరిమిత సంఖ్యలో అతిధుల సమక్షంలో మాన్ వివాహం...
రేపే భగవంత్ మాన్ మంత్రివర్గ విస్తరణ!
5 నుంచి 6 మంది కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది!
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం పంజాబ్లో తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. భగవంత్ మాన్ మంత్రివర్గంలో...