Home Search
ఉత్తర మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
జనాభా తగ్గిస్తే ఎంపి సీట్ల కోతలా
కేంద్రాన్ని ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు
చెన్నై: జనాభాను సరిగ్గా అదుపు చేయలేని రాష్ట్రాలకు పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు దక్కుతున్నాయని మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు ఇటీవలి తమ...
నాలుగేళ్లలో 1.71 లక్షల అత్యాచార కేసులు
న్యూఢిల్లీ : దేశంలో 2015 19 మధ్య కాలంలో 1.71 లక్షల అత్యాచార కేసులు నమోదవడం యావత్ భారత దేశాన్ని కలవరపెడుతోంది. వీటిలో అత్యధిక కేసులు మధ్యప్రదేశ్ నుంచి నమోదు కావడం ఆ...
రాష్ట్రాలకు 15 శాతం కొవిడ్ ఎమర్జెన్సీ ప్యాకేజి నిధులు
యుపికి ఎక్కువగా రూ. 281కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ : కొవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపర్చుకునేందుకు వీలుగా కొవిడ్ 19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టిం ప్రిపేర్డ్నెస్...
తెలంగాణ రైతు కంట పన్నీరు
రైతు ఆత్మహత్యల విషాదశకానికి తెరదించిన కెసిఆర్ వ్యవసాయ విధానాలు
రైతుల ఇంట ఆనందబాష్పాలు
దేశంలోనే రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా సంభవించిన రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన
2018లో 900 రైతు ఆత్మహత్యలు...
సీరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ : స్థానిక ప్రజారోగ్య పరిస్థితిని , కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని అంచనా వేయడానికి ఐసిఎంఆర్తో సంప్రదించి జిల్లా స్థాయిలో సీరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర...
ద్వంద్వ న్యాయం
దేశంలో పెద్దలకు, పేదలకు వేర్వేరు చట్టాలు లేవని, చట్టం అందరికీ ఒకేలా వర్తించాలని న్యాయమూర్తులు డి.వై. చంద్రచూడ్, ఎంఆర్ షాల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాడు చేసిన వ్యాఖ్య చాలా మందికి ఆశ్చర్యాన్ని...
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన 645 మంది చిన్నారులు
అత్యధికంగా యుపిలో.. రెండవ స్థానంలో ఎపి
న్యూఢిల్లీ: కొవిడ్-19 సెకండ్ వేవ్లో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నుంచి మే 28వ తేదీ వరకు మొత్తం 645మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారని...
లాల్జీ టాండన్ విగ్రహావిష్కరణ
లఖ్నో గురించి క్షుణ్నంగా తెలిసిన వ్యక్తి : రాజ్నాథ్సింగ్
లఖ్నో: బిజెపి దివంగత నేత లాల్జీటాండన్ కాంస్య విగ్రహాన్ని రక్షణశాఖమంత్రి రాజ్నాథ్సింగ్ ఆవిష్కరించారు. బుధవారం టాండన్ మొదటి వర్ధంతి సందర్భంగా లఖ్నోలోని హజ్రత్గంజ్లో విగ్రహావిష్కరణ...
భారత్లో తొలి బర్డ్ఫ్లూ మరణం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్లో బర్డ్ఫ్లూతో 11 ఏళ్ల బాలుడు చనిపోయాడు. దీంతో ఆ బాలుడికి చికిత్స అందించిన వైద్యులు సిబ్బంది ఐసొలేషన్కు వెళ్లారు. భారత్లో బర్డ్ఫ్లూతో వ్యక్తి చనిపోవడం ఇదే మొదటిసారి....
8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
కర్నాటక గవర్నర్గా కేంద్ర మంత్రి థావర్చంద్ గెహ్లోట్
మధ్యప్రదేశ్కు మంగూభాయ్ పటేల్
మిజోరాం గవర్నర్గా కంభంపాటి హరిబాబు
దత్తాత్రేయ హర్యానాకు బదిలీ
న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గ పునర్వవస్థీకరణ త్వరలో జరగనుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్న తరుణంలో మంగళవారం 8 రాష్ట్రాలకు...
సవాళ్ల సుడిగుండంలో యోగి
మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో, రాజకీయంగా దేశ రాజకీయాలను నిర్దేశింపగల ఉత్తరప్రదేశ్లో ఒక విధమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తున్నది. పాలనా వైఫల్యాల గురించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాదరణతో...
టీకా కోసం ముందుగా రిజిస్ట్రేషన్ అక్కరలేదు : కేంద్రం
న్యూఢిల్లీ : కరోనా టీకా కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన అవసరం లేదని, 18 ఏళ్లు దాటిన వారెవరైనా సమీపాన గల వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి అప్పటికప్పుడు కొవిడ్ యాప్లో నమోదు చేయించుకుని...
రాహుల్ నాయకత్వం ప్రశ్నార్థకం?
విధానపర అంశాలపై, పాలనపర వైఫల్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నిత్యం నిలదీసే నేతగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఆయన నాయకత్వం పట్ల ఓటర్లకు మాత్రమే కాకుండా, ఆయన పార్టీ నేతలకు...
కరోనా వల్ల 30వేల మంది చిన్నారులు అనాథలయ్యారు..
కొవిడ్ మహమ్మారి వల్ల 30 వేలమందికిపైగా అనాథలయ్యారు
274మంది అపహరణకు గురయ్యారు: సుప్రీంకోర్టుకు బాలల కమిషన్ నివేదిక
న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి వల్ల దేశంలో ఇప్పటివరకు 30,071మంది చిన్నారులు అనాథలుగా మారారని జాతీయ బాలల హక్కుల...
ఒక నేత అహం కన్నా దేశం మిన్న
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పాలన పట్ల చరిత్ర ఎలా తీర్పు చెపుతుందో భవిష్యత్తే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆయన తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. చాలా కాలం...
బ్లాక్ ఫంగస్… రాష్ట్రాలకు 29,250 యాంపోటెరిసిన్బి వయల్స్
అదనంగా 29,250 యాంపోటెరిసిన్బి
వయల్స్: కేంద్రమంత్రి సదానందగౌడ
బెంగళూర్: బ్లాక్ ఫంగస్(మ్యూకర్మైకోసిస్) చికిత్స కోసం వినియోగించే 29,250 యాంఫోటెరిసిన్బి వయల్స్ను రాష్ట్రాలకు అదనంగా కేటాయించామని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి డివి సదానందగౌడ తెలిపారు. దేశంలో...
గ్రామీణ భారతంపై సెకండ్వేవ్ పంజా!
వెనుకబడిన జిల్లాల్లో తొలి దశతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగిన కరోనా కేసులు, మరణాలు
5 రాష్ట్రాల్లోనే సగానికి పైగా జిల్లాలు
గ్రామాల్లో అంతంత మాత్రంగానే ఉన్న వైద్య సదుపాయాలు
పట్టణాలకు పరుగులు పెడుతున్న కరోనా బాధితులు
న్యూఢిల్లీ:...
కొవిడ్ కట్టడిలో కాషాయ కక్షపాతం
దేశంలో కొవిడ్తో యుద్ధం జరుగుతోంది. రోజువారీ రోగుల సంఖ్య 4 లక్షలు, మరణాల సంఖ్య 4 వేలు, మొత్తం కేసుల సంఖ్య 2 కోట్లు దాటాయి. విశ్వమారి సంక్రమణ, చావులు, కట్టడి రాజకీయం...
2 లక్షలు దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 3,293 మంది మహమ్మారికి బలి
3,60,960 కొత్త కేసులు నమోదు
పది రాష్ట్రాల్లోనే 78 శాతం కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన...
రికరీ భేష్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పేషెంట్లు వేగంగా కోలుకుంటున్నారు. దీంతోనే రికవరీ రేట్ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి సగటున రికవరీ రేట్ 82.5 ఉండగా, మన దగ్గర...