Friday, April 26, 2024
Home Search

ఎన్నికల నిర్వహణ - search results

If you're not happy with the results, please do another search

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలకు ఆమోదం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి సహా ముగ్గు రు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ ఆ మోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం...
Independent Commission on Redistricting

జిల్లాల పునర్విభజనపై స్వతంత్ర కమిషన్

అసెంబ్లీలో అందరితో చర్చించాకే జిల్లాల విభజన మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు, మండలాలపై కమిషన్ వేస్తానని, ఆ కమిషన్ ఇచ్చే నివేదికపై అసెంబ్లీ చర్చ చేస్తామని, దీంతోపాటు...
A bonus should be implemented for support prices

మద్దతు ధరలకు బోనస్ అమలు చేయాలి

మంత్రి తుమ్మలకు తెలంగాణ రైతుసంఘం వినతి మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటల మద్దతు ధరలకు బోనస్ అమలు చేయాలని తెలంగాణ రైతుసంఘం ప్రభుత్వానికి విజ్ణప్తి చేసింది. శనివారం రైతుసంఘం...
Search for good people

మంచోళ్ళ కోసం అన్వేషణ.. వారిపైనే మంత్రులపై పరువు ప్రతిష్టలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంలోని కింది నుంచి ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేస్తున్న అధికారులు, మంత్రుల వరకూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజా పాలనను అందిస్తామని ఎన్నికల సమయంలో...
Employment Year

ఉద్యోగ నామ సంవత్సరం

కొత్త ఏడాదిలో భారీగా కొలువుల భర్తీ మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు 2024 ఏడాదంతా పరీక్షలు జరిగే అవకాశం ఉంది. గ్రూప్-1, గ్రూప్-2, ఉ పాధ్యాయ నియామక ప రీక్షలు సహా వివిధ...

కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ : దేశంలోని భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన కీలక మార్పుల బిలులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆమోదం తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి) ఇతర కమిషనర్ల స్థాయి అధికారుల...

గ్రూప్ 2 పరీక్ష వాయిదా

హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నవంబర్ 3,4 తేదీలలో జరగాల్సిన గ్రూప్ పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) వాయిదా వేసింది. 2024 జనవరి 6,7 తేదీలలో...
new ration card applications in telangana

విధి విధానాలు ఖరారు కాలే…

మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ‘ప్రజా పాలన’ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం...
Group-2 Exams rescheduled

తెలంగాణా గ్రూప్-2 పరీక్షల వాయిదా తప్పదా?

ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ పరీక్షలు జనవరి 6,7 తేదీల్లో జరగాల్సి ఉంది. కానీ పది రోజులే సమయం ఉన్నా, తెలంగాణ...

సమ పంపిణీ లేని సంపదతో ఆ కొందరికే ఫాయిదా: రాహుల్

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతోంది. కానీ ఇది సమతూకంలో అందరికి పంపిణీ కావడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. పెరిగే సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవుతోంది....
Shabbir Ali

ఆర్థికం అధ్వానం

గ్రామసభల్లోనే గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపిక 28 నుంచి గ్రామసభల నిర్వహణ రేషన్‌కార్డులు, పింఛన్లు, హౌసింగ్ లబ్ధిదారుల ఎంపిక అక్కడే.. అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ తెలంగాణ నుంచి పార్లమెంటుకు సోనియా పోటీ చేయాలని పిఎసిలో తీర్మానం లోక్‌సభ...
Fisheries must be strengthened

మత్స్యరంగాన్ని బలోపేతం చేయాలి!

గడచిన పది సంవత్సరాల టిఆర్‌ఎస్/ బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనా కాలంలో తెలంగాణ మత్స్యరంగం గతం లో ఎన్నడూ లేని విధంగా పురోభివృద్ధిలో ప్రయాణించడం ప్రారంభించింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ...

వ్యవస్థల్ని పని చేయనివ్వండి

ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీని సాధించిన తర్వాత రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా...

రాజస్థాన్‌ సిఎం పీఠంపై ఉత్కంఠ

జైపూర్ : బిజెపి ఘన విజయం సాధించిన రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పదవిపై ఇప్పటికీ ఉత్కంఠ సాగుతోంది. ఆదివారం దాదాపు పది మంది బిజెపి ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను సివిల్ లైన్స్‌లోని...
Free journey from today onwards

నేటి నుంచే ఉచితం

బస్సు ఛార్జీల్లేకుండా మహిళలకు ప్రయాణ సౌకర్యం నేడు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించనున్న సిఎం రేవంత్ రెడ్డి త్వరలో మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల జారీ మార్గదర్శకాలు వెల్లడించిన ఆర్‌టిసి ఎండి సజ్జనార్ సోనియా సందర్భంగా ప్రభుత్వం...

“నోటా”ను వినియోగించుకున్న ఓటర్లు తక్కువ మందే

న్యూఢిల్లీ : ఆదివారం నాలుగు రాష్ట్రాల్లోని మూడు రాష్ట్రాల్లో జరిగిన ఓట్ల లెక్కింపులో “నోటా” ( నన్ ఆఫ్ ది ఎబోవ్) అవకాశాన్ని ఒకశాతం కంటే తక్కువ మంది ఓటర్లు వినియోగించుకున్నట్టు బయటపడింది....

సగం నగరమే ఓటు వేసింది

ఓటు వేయాలంటే క్యూలో నిలబడాలి. క్యూలో నిలబడడం సామాన్యుని లక్షణం, అవసరం. విత్తనాలు, ఎరువుల బస్తాలు దొరకవేమోనని రైతు చెప్పులు, సంచులు క్యూలో పెడతాడు. అయిదు రూపాయల భోజనానికి నిరుద్యోగి వరుసలో నిలబడతాడు....
Bojja Dasharatha Rami Reddy

కేంద్రం వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలుగురాష్ట్రాల మధ్య జలవివాదాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు..నాగార్జున సాగర్ జలవివాద నేపథ్యంలో దశరథరామిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు....
Telangana Cabinet Ministers List Released

రెండు నియోజకవర్గాల్లో ఓటు లెక్కింపు నిలిపివేయాలి: కాంగ్రెస్

మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో మజ్లిస్ పార్టీ బోగస్ ఓటింగ్, రిగ్గింగ్ వంటి అవకతవకల పరిశీలన పూర్తయ్యే వరకు చాంద్రాయణగుట్ట, చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపును నిలిపి వేయాలని భారత ప్రధాన ఎన్నికల...

పేదలకు ఉచిత ధాన్యం మరో ఐదేళ్లు..

న్యూఢిల్లీ : పేదలకు ఆహార ధాన్యాల ఉచిత పంపిణీని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించిందిం. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో...

Latest News