Home Search
కెటిఆర్ - search results
If you're not happy with the results, please do another search
మాది పరుగులు.. వాళ్లది నత్తనడక
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ మరోసారి మండిపడ్డారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులపై ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ కెటిఆర్కు ట్యాగ్...
చిన్నారి బ్లెస్సీ వైద్య ఖర్చులు భరిస్తాం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్ : ఆపదలో ఆదుకునే ఆపద్భాందవుడిగా మంత్రి కెటిఆర్ అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు. మరోమారు తనకు వచ్చిన ట్వీట్కు స్పందించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్త కూతురికి అండగా...
బిజెపి ప్రభుత్వంపై కెటిఆర్ మరోసారి మండిపాటు
ఎస్ఆర్డిపి కింద 35 ప్రాజెక్టులు పూర్తి చేశాం..
కేంద్రం చేపట్టిన రెండు పనులు పూర్తవడం లేదు..
కెసిఆర్ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే...
రహదారుల అభివృద్ధిపై నెటిజన్ అడిగిన ప్రశ్నకు...
బిజెపి నేతలు శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతారు: జగదీశ్ రెడ్డి
బిజెపి నేతలు శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతారు
ఎన్ని దీక్షలు చేసినా బిజెపి నాయకులకు ఉద్యోగాలు వచ్చే ప్రసక్తే లేదు
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి నాయకులు శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతారని...
Ambedkar: పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట (Punjagutta) చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అనుమతినిచ్చింది. ఏప్రిల్ 14వ తేదీన బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పంజాగుట్టలో...
గన్పార్కు వద్ద బిజెపి నిరసన దీక్ష
హైదరాబాద్ : పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశంపై గన్పార్కు అమర వీరుల స్థూపం వద్ద బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. శుక్రవారం గన్పార్కు వద్ద దీక్ష...
నిజాంసాగర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కెటిఆర్
కామారెడ్డి : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో బుధవారం పర్యటిస్తున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నిజాం సాగర్ బ్రిడ్జిని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి...
9 గంటల సుదీర్ఘ విచారణ..
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ఇడి విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు ఇడి అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈ నెల 16న మరోసారి...
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారికి స్థానిక సంస్థల్లో పోటీకి అర్హత కల్పించాలి
మనతెలంగాణ/ హైదరాబాద్ : పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థల తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వారికి పోటీ చేసే అర్హత కల్పించాలని బిఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ...
సురక్షిత రవాణా సౌకర్యం కోరిన మహిళ: కెటిఆర్ స్పందన
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైల్వే, బస్సు స్టేషన్లలో మహిళల సురక్షిత రవాణాకు అవసరమైన ఒక యంత్రాంగాన్ని నెలకొల్పాలని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు రాష్ట్ర డిజిపిని కోరారు. హర్షిత...
ట్రాఫిక్ చలాన్లు తట్టుకోలేక కూలీ ఆత్మహత్య
మాదన్నపేట్: ట్రాఫిక్ చలాన్ల వేధింపులు తట్టుకోలేక ఓ హమాలీ కూలీ కెసిఆర్, కెటిఆర్లకు సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ ముగ్గురు కుమార్తెలను, ఒక కుమారుడిని పోషిస్తున్నానని రూ.10వేల...
ఏనుగల్లులో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించిన కెటిఆర్
వరంగల్ : రాష్ట్రంలోని ప్రజలందరికి స్వచ్ఛమైన గాలి, నీరు ఆహారం ఇవ్వడమే లక్షంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం...
అనాధలైన ముగ్గురు చిన్నారులను ఆదుకుంటానని హామీ ఇచ్చిన కెటిఆర్
ఇందల్వాయి : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పోతంగల్ గ్రామానికి చెందిన గోసంగి నవీన్ కూలి నాలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు గత మూడు రోజుల క్రితం అప్పుల బాధతో ఉరివేసుకొని...
లక్ష మందికి శిక్షణ
హైదరాబాద్:: కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తికి కొద్ది నిమిషాల్లో సిఆర్ఆర్ ప్రక్రియను చేయగలిగితే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. దేశంలో ఏడాదికి 15...
జనహితమే మా అభి’మతం’
మన తెలంగాణ/వరంగల్ : ఔను మాది కుటుంబ పాలనే.. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు కుటుంబ సభ్యులే. దానికి పెద్దగా కెసిఆర్ చేస్తున్న పరిపాలన కుటుంబపాలనైతే అది కచ్చితంగా వసుధైక కుటుంబ పాలనే...
ఫార్మాలోకి పెట్టుబడుల పరంపర
మనతెలంగాణ/హైదరాబాద్: ఫార్మా రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఒకేరోజు రూ.700 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్లు కోర్నింగ్, ఎస్జీడీ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. రూ.500 కోట్లకుపైగా...
అవి చేయండి… వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: రఘునందన్ రావు
హైదరాబాద్: మంత్రి కెటిఆర్కు ఎంఎల్ఎ రఘునందన్ రావు సవాల్ విసిరారు. దుబ్బాక నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేవారికి రూ.7.5 లక్షలు ఇవ్వాలన్నారు....
గ్లాండ్ ఫార్మా.. గ్రాండ్ విస్తరణ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతోంది. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు చొరవతో రాష్ట్రానికి అనేక కంపెనీలు క్యూ కడుతున్నాయి. పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇందులో భాగంగా...
బ్రెయిలీ లిపిలో కెసిఆర్ జీవిత చరిత్ర..
హైదరాబాద్: రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో అంధుల ఆరాధ్య దైవం బ్రెయిలీ లిపిలో ముద్రించిన సిఎం కెసిఆర్ జీవిత చరిత్రను ప్రగతి భవన్లో గురువారం మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ...
ఇ-రేస్.. యువత జోరు
నగర ప్రజలు ముఖ్యంగా యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఇ-కారు రేస్ గ్రాండ్ సక్సెస్ అయింది. సెలబ్రిటీలు సందడి చేశారు. సచిన్, ఆనంద్ మహీంద్రా, నాగార్జున వంటి ప్రముఖులు రేస్ను ఎంజాయ్ చేశారు....