Home Search
గూగుల్ - search results
If you're not happy with the results, please do another search
ఐపిఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
ఖమ్మం: ఐపిఎల్ మ్యాచ్లపై బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మ్యాచ్లపై ఒక్కో రేటు ఫిక్స్ చేసి బెట్టింగ్ పాల్పడుతున్నావారిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో నగదుతో...
భారత్కు సాయం చేస్తాం: సత్యనాదేళ్ల, సుందర్ పిచాయ్
ఢిల్లీ: భారత్లో కరోనా విలయతాండవం చూసి నా హృదయం ముక్కలైందని మైక్రో సాఫ్ట్ సిఇఒ సత్య నాదేళ్ల తెలిపారు. భారత్కు సాయం చేస్తున్న అమెరికా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సహాయక చర్యలు చేపడుతామని...
వాట్సాప్ను అప్డేట్ చేసుకోవాలి
సైబర్ దాడులపై సెర్ట్ఇండియా హెచ్చరిక
న్యూఢిల్లీ: వాట్సాప్ వినియోగదారులు తమ సమాచారం చోరీ కాకుండా అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్ఇండియా హెచ్చరించింది. సైబర్ దాడులకు గురి కాకుండా వాట్సాప్ను అప్డేట్ చేసుకోవాలని...
హైదరాబాద్లో మెడ్ట్రానిక్ కేంద్రం
అమెరికా బయట రెండో కార్యస్థానం ఇక్కడే
లైఫ్ సైన్సెస్ రాజధానిగా భాగ్యనగర స్థానం మరింత పదిలం
కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: మెడ్ట్రానిక్ అమెరికా తర్వాత రెండవ కేం ద్రాన్ని హైద్రాబాద్లో ఏర్పాటు చేయడం...
అమెరికాతో వాణిజ్య యుద్ధం!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోయినా, మీడియా పెద్దగా పట్టించుకోని కారణంగా అనేక విషయాలు మరుగునపడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం మన ప్రభుత్వం సౌదీ అరేబియా మీద చమురు ఆయుధాన్ని ప్రయోగించాలంటూ వార్తలు వెలువడ్డాయి....
సోనుసూద్ పేరుతో మోసం…
సోనుసూద్ పేరుతో మోసం
సాయం కోరిన బాధితుల నుంచి డబ్బులు వసూలు
బాధితుడి నుంచి రూ.60,000 వసూలు
ట్విటర్లో సోనుసూద్ కార్పొరేట్ పేరుతో నకిలీ ఖాతా
నిందితుడిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్: సాయం అడుగుతున్న పేదవారిని కూడా...
దామెర పోలీస్ స్టేషన్ ఫేస్బుక్ హ్యాక్….
దామెర: పోలీస్ స్టేషన్ ఫేస్బుక్ ఖాతాను హ్యాకర్లు హ్యాక్ చేసిన సంఘటన వరంగల్ జిలా దామెర పోలీస్ స్టేషన్లో జరిగింది. దామెర పోలీస్ స్టేషన్ ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసి డబ్బులు ఇవ్వాలని...
యుపిఐ యాప్లలో ఫోన్పే టాప్
ఫిబ్రవరిలో రూ.1.89 లక్షల కోట్ల లావాదేవీలు, మరింత వెనక్కి వాట్సాప్ పేమెంట్
న్యూఢిల్లీ : గత మూడు నెలల్లో అత్యధిక లావాదేవీలతో ఆన్లైన్ పేమెంట్ సంస్థ ఫోన్పే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో టాప్ యుపి...
కెవైసి అప్డేట్ చేయాలని దోచారు
కెవైసీ పేరుతో దోచుకున్న జాంతారా నిందితులు
ఇద్దరిని అరెస్టు చేసిన నగర సైబర్ క్రైం పోలీసులు
హైదరాబాద్: కెవైసి, యూపిఐ పిన్ నంబర్ అప్డేట్ చేసుకోవాలని ఇద్దరు జాంతారా నిందితులను నగర సైబర్ క్రైం పోలీసులు...
కేంద్రం శీతకన్ను
నాన్ బిజెపి ప్రభుత్వాలపై కేంద్రం శీతకన్ను.. ఇందుకు తెలంగాణయే తార్కాణం
కేంద్రం అన్ని రంగాల్లోనూ అన్యాయం చేసింది
ఎటువంటి చర్చకైనా సిద్ధమని మరోసారి చెబుతున్నాను
పునర్విభజన చట్టం హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు
కేంద్రం నుంచి ఈ ఆరున్నరేళ్లలో...
రెండంచుల కత్తి!
సభ్యతకు అసభ్యతకు మధ్య ఉండి తీరాల్సిన విభజన రేఖను గౌరవించడం అనేది సామాజిక ఆరోగ్య రక్షణకు అత్యవసరమైన ఔషధం. ఇందులో మరో మాటకు తావులేదు. విమర్శ పేరుతో వ్యక్తిగత దూషణకు, గిట్టని వారిని...
ఫేస్బుక్, ఆస్ట్రేలియా మధ్య ఒప్పందం
వార్తలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన ఫేస్బుక్
మెల్బోర్న్: గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, ఫేస్బుక్కు మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. వీరి మధ్య సంధి కుదిరింది. దీంతో ఆస్ట్రేలియా న్యూస్ ఏజన్సీలకు...
సవాల్ విసురుతున్న సైబర్ నేరగాళ్లు
రోజుకో కొత్త రకం సైబర్ నేరం
పోలీసులు దృష్టి సారించేలోపే ప్యాకప్
సైబరాబాద్లో 1,119, రాచకొండలో 704 నేరాలు
మనతెలంగాణ, హైదరాబాద్ : సైబర్ నేరస్థులు రోజుకో రకమైన నేరం చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గతంలో...
ట్విట్టర్కు పోటీగా ‘కూ’
న్యూఢిల్లీ : ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తాను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘కూ’లో అకౌంట్ తెరిచినట్టు ప్రకటించారు. ఇది ఒక మేక్ ఇన్ ఇండియా యాప్ అని, దీనికి...
మితిమీరిన మానవ ప్రమేయమే ఉత్తరాఖండ్ వైపరీత్యం
పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం
న్యూఢిల్లీ : పర్యావరణ పరంగా కీలకమైన హిమాలయ ప్రాంతంలో మితిమీరిన మానవ కార్యకలాపాలే ఉత్తరాఖండ్ లోని వాతావరణ పరిస్థితులు అధ్వాన్నం కాడానికి ఈనాడు జలప్రళయానికి దారి తీశాయని పర్యావరణ శాస్త్ర...
అద్దె కోసం వచ్చి.. పుస్తెలతాడుతో పరార్
మన్సూరాబాద్: ఇంటి అద్దెకోసం వచ్చి మహిళపై దాడి చేసి పుస్తెలతాడు, ఆమె సెల్ ఫోన్ చోరీ చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకోంది. వనస్థలిపురం పోలీసుల కధనం ప్రకారం... వనస్థలిపురం...
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులకు ‘యాప్’
హైదరాబాద్ : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ప్రిలిమ్స్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులకు బిసి స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ బిసి స్టడీ సర్కిల్లో ఎస్ఐ,...
సైలెంట్గా సైబర్ క్రైం
ఎస్ఎంఎస్ టూ ఫోన్ యాప్ను ఉపయోగిస్తూ మోసాలు
ఎత్తుగడలు వేస్తూ యూజర్ ఐడిని సంపాదిస్తున్న నేరస్తులు
పోగొట్టుకున్న సొమ్ము కోసం పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు
పంజాగుట్ట: ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ సైబర్ కేటుగాళ్లు...
నకిలీ యాప్లతో బురిడీ
పేటిఎం, గూగుల్ పేతో మోసం చేస్తున్న యువకులు
ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: నకిలీ పేయాప్లతో డబ్బులు చెల్లింపులు చేసి మోసం చేస్తున్న ఎనిమిది మంది యువకులను...
దేశానికే ఆదర్శం
ఉద్యమనేతకే ప్రజలు అధికారం అప్పగించారు
అన్నివిధాల తెలంగాణ కోణంలో సాగుతున్న పాలన
వినూత్న పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది
సరికొత్త ఆవిష్కరణలతో రికార్డులను నెలకొల్పుతున్నది
జాతీయస్థాయిలో కరోనా మరణాలు 1.4 శాతం...