Home Search
తెలంగాణ డిజిపి - search results
If you're not happy with the results, please do another search
మావోయిస్టుల ప్రభావం తగ్గించాం.. మత కలహాల్లేవు
రాష్ట్రంలో 4.65% నేరాలు పెరిగాయి, డయల్ 100కు 11.24లక్షల ఫిర్యాదులు, షీటీమ్స్తో మహిళల భద్రతకు భరోసా, 800 పోలీస్స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు, పోలీసులపై ప్రజలకు విశ్వాసం పెరిగింది, 11 జాతీయ అవార్డులను సంపాదించగలిగాం,...
మంచిరేవుల భూములు ప్రభుత్వానివే
రూ.10వేల కోట్ల విలువైన భూములపై హైకోర్టు కీలక తీర్పు
గ్రేహౌండ్స్కు కేటాయించిన 142 ఎకరాలపై
45మంది పిటిషన్లను తిరస్కరిస్తూ సిజె
నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని మంచిరేవులలో...
2 నుంచి 4 వారాలు కీలకం
రెండు, మూడు రోజులుగా కొవిడ్ కేసుల్లో పెరుగుదల
సంక్రాంతి తర్వాత మూడో దశ ముప్పు పొంది వుంది
ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్రభుత్వం సిద్ధం
ఒమిక్రాన్పై ప్రజలు భయపడాల్సిన పని లేదు
డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్ 6రెట్లు...
ఎసిబి వలలో మాజీ డిఎస్పి, సెక్యూరిటి గార్డ్..
మనతెలంగాణ/హైదరాబాద్: హెచ్ఎండిఎ విజిలెన్స్ విభాగం మాజీ డిఎస్పి గ్యార జగన్, (ఔట్ సోర్సింగ్) సెక్యూరిటీ గార్డు బోనెల రాములు హెచ్ఎండిఎ కార్యాలయ సమీపంలో రూ.2లక్షల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్హ్యాండెడ్గా అరెస్ట్...
ఈఆర్సీకి కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉంది
ప్రస్తుతం పర్యావరణానికి హాని కలగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టాలి
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్: ఈఆర్సీకి కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈఆర్సీకి)...
యాసంగిలో వరి వద్దు
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ధాన్యాన్ని అపండి
కలెక్టర్లకు సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : యాసంగిలో వరి సాగుచేయవద్దని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని కోరింది. అదే విధంగా గత వానాకాలంలో పండించిన...
బెదిరింపు కాల్స్ వస్తున్నాయ్
ఫేస్బుక్లో నా ఫోన్ నెంబర్ పెట్టి రెచ్చగొడుతున్నారు
జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
విచారణ చేపట్టాలని హోం మంత్రికి, డిజిపికి వినతి
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసి ఆర్ను తాను అభినందించినప్పటి నుంచి...
‘రైతుబంధు ఎత్తేస్తారంటూ’ దుష్ప్రచారం
వరి వేసే రైతులకు రైతుబంధు కట్ చేయనున్నారని ఈటల పిఆర్ఒ చైతన్య పేరిట వాట్సాప్ మెసేజ్ కలకలం
హుజూరాబాద్ పోలింగ్ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని అసత్య...
ఇసి పేరిట నకిలీ పత్రాల సృష్టిపై చర్యలు
ఇసి పేరిట నకిలీ పత్రాల సృష్టిపై చర్యలు
న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘంలో పిఐఒ పేరిట అధికారి ఎవరూ విధులు నిర్వహించడం లేదని ఇసి స్పష్టం చేసింది. ఎలక్షన్...
పోడుకు పరిష్కారం.. అడవికి రక్షణ కవచం
పోడు భూముల సమస్యను కడతేర్చటానికి కార్యక్రమం ప్రకటన
అడవులను ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు, అవసరమైతే పిడి యాక్ట్ ప్రయోగం, కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి అడవి మీద ఆధారపడి బతికే...
అమర పోలీసుల స్ఫూర్తితో మిగతా వారూ పని చేయాలి: కెసిఆర్
ఇవాళ పోలీసు అమరవీరుల దినోత్సవం
రాష్ట్రవ్యాప్తంగా స్మరించుకున్న పోలీస్ శాఖ
వారి త్యాగాన్ని ఎన్నటికీ మరువరాదన్న కెసిఆర్
హైదరాబాద్ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరవీరులను ఎన్నటికీ మరువరాదని తెలంగాణ...
గంజాయి అంతుచూద్దాం
సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలి
రాష్ట్రంలో దాని విత్తనం కూడా కనపడరాదు
గంజాయి నిరోధానికి డిజి స్థాయి
అధికారిని నియమించి ప్రత్యేక సెల్
ఏర్పాటు చేయాలి తెలంగాణ పోలీస్కు
బెస్ట్ పోలీస్ అనే పేరుంది...దాన్ని...
బండి మిత్రుడి బండే
ఈటల శవ రాజకీయాలు, అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్కు గుణపాఠం తప్పదు
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాజేందర్ మరణానికి బిజెపి నేతలే కారణం
బండి సంజయ్తో...
నక్సల్స్పై నజర్!
నక్సలిజా(మావోయిజం)న్ని అరికట్టే విషయమై రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమీక్ష జరిపింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆరు రాష్ట్రాల...
ఎపి సిఎం ఢిల్లీ పర్యటన రద్దు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నాటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సిఎం జగన్కు కాలు బెణకడంతో నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని...
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
అక్టోబర్ 1 వరకు కొనసాగే అవకాశం
ఆదర్శవంతంగా అసెంబ్లీ సమావేశాలు
కరోనా సంక్షోభం తలెత్తినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది
అధికారులు అందుబాటులో ఉండాలి
ప్రశాంత వాతావరణంలో గత సమావేశాలు
అసెంబ్లీ స్పీకర్ పోచారం...
పక్క రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా, ఆదర్శంగా అసెంబ్లీ సమావేశాలు
కరోనా సంక్షోభం తలెత్తినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది
అధికారులు అందుబాటులో ఉండాలి
ప్రశాంత వాతావరణంలో గత సమావేశాలు
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డిలు
మనతెలంగాణ/హైదరాబాద్: ...
శాసన సభ భవనంలో అధికారులతో సమీక్షా సమావేశం
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్...
కన్నుల పండువగా వినాయక నిమజ్జనం
వర్షంలోనూ అవిఘ్నంగా సాగిన హైదరాబాద్ శోభాయాత్ర
రాష్ట్రమంతటా ఘనంగా గణనాథుల ఊరేగింపు
ఉ.8.18గం.కు ప్రారంభమై, మ.3గం. ప్రాంతంలో హుస్సేన్సాగర్ ఒడికి చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి, రూ.18.90లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు, దక్కించుకున్న ఎపి...
నేడే నిమజ్జనం
శనివారం నాడు ప్రగతి భవన్లో గణపతి హోమం నిర్వహిస్తున్న సిఎం కె.చంద్రశేఖర్రావు శోభమ్మ దంపతులు. మంత్రి కెటిఆర్ శైలిమ దంపతులు, సిఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య తదితరులున్నారు.
సర్వం సిద్ధం చేసిన అధికారులు
హైదరాబాద్...