Home Search
పంచాయతీ కార్యదర్శి - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రంలో భారీగా ఐఎఎస్ల బదిలీలు
పబ్లిక్ సర్వీస్ కమిషన్
కార్యదర్శిగా అనితారామచంద్రన్
పంచాయతీరాజ్ కమిషనర్గా శరత్
పరిశ్రమల శాఖ సంచాలకులుగా కృష్ణభాస్కర్
పలు జిల్లాల కలెక్టర్లు బదిలీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం నాడు...
నాటిన మొక్కల్లో బతికిన శాతాన్ని అంచనా వేయాలని ప్రభుత్వ నిర్ణయం
వచ్చే నెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు పరిశీలన
అటవీ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలు నాటిన మొక్కలపై రాండమ్ సర్వే
మన తెలంగాణ/హైదరాబాద్ : గత రెండేళ్లలో మున్సిపల్ శాఖ,...
ఒకటో తేదీ నాటికి పాఠశాలలను పూర్తిగా సిద్ధం చేయాలి
పాఠశాలల్లో అన్ని రకాల కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలి
విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి
మహబూబియా బాలికల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి...
1నుంచి ‘బడి సందడి’
తెరచుకోనున్న తరగతి గది
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటిలో తిరిగి ప్రారంభం కానున్న ప్రత్యక్ష తరగతులు
కెజి నుంచి పిజి దాకా చదువుల సంబురం ముందుగా
అన్ని విద్యాసంస్థల్లో పారిశుద్ధాన్ని తిరిగి...
మహిళా ఎస్హెచ్జిలకు రూ.3వేల60కోట్లు
స్త్రీనిధి ద్వారా రుణాలుగా అందజేస్తాం : ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో స్త్రీ నిధి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వేల 60 కోట్ల రూపాయలను మహిళా స్వయం సహాయక సంఘాలకు...
సహకార సంఘాలు బలోపేతానికి కృషి: ఎర్రబెల్లి
హైదరాబాద్: మంగళవారం నాడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం నూతన కమిటీ ఏర్పాటు కాబడిన...
ఉచిత విద్యుత్ పథకంపై సమీక్షించిన సిఎస్
హైదరాబాద్ : నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై గురువారం బిఆర్కెఆర్ భవన్లో సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సమీక్షా సమావేశం...
ఉచిత విద్యుత్ కోసం 28,550 మంది దరఖాస్తు: సిఎస్
హైదరాబాద్: ఉచిత విద్యుత్ పథకం కింద ఇప్పటి వరకు 28550 మంది దరఖాస్తు చేసుకోగా 10637 ధరఖాస్తులు రజకుల కమ్యూనిటీ నుంచి, 17913 దరఖాస్తులు నాయిబ్రాహ్మణుల కమ్యూనిటీ నుండి స్వీకరించడం జరిగిందని రాష్ట్ర...
దళితబంధు ఓ ఉద్యమం
దళితుల ఆర్థిక సాధికారత దిశగా పెద్ద అడుగు
దళితబంధు ఆర్థికాభివృద్ధి పథకాల జాబితా
లబ్ధిదారులకు దళితబీమా, రక్షణ నిధి
అర్హులకు గుర్తింపుకార్డులు, అందులో బార్ కోడ్తో కూడిన ఎలెక్ట్రానిక్ చిప్
పథకం అమలు సమాచారాన్ని పొందుపరిచే ఏర్పాటు
ప్రగతిభవన్లో 8...
పెరిగిన భూ విలువలు రిజిస్ట్రేషన్ చార్జీలు
రేపటి నుంచి అమలు
అన్ని గ్రామపంచాయతీల్లో రిజిస్ట్రేషన్
చార్జీలు 2శాతం గరిష్ట, కనిష్ఠ
విలువల్లో భారీ మార్పులు
రిజిస్ట్రేషన్ సంబంధిత 20రకాల
సేవలపై పెరగనున్న చార్జీలు
ఎనిమిదేళ్ల తర్వాత పెంపు
ఎకరం...
ప్రకృతిని పరిరక్షించుకుందాం – ఆరోగ్యంగా జీవిద్దాం: ఉపరాష్ట్రపతి ఆకాంక్ష
ప్రకృతి పరిరక్షణను, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి.
ప్రకృతి పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలి
ఇందుకోసం యువతరం చొరవ తీసుకుని భావితరాలకు ఆదర్శనీయం కావాలి.
జీవన విధానంలో ప్రతికూల మార్పుల కారణంగా కొత్త వ్యాధులు ముప్పిరిగొంటున్నాయి
ప్రకృతితో...
కొత్త కొలువులకు జాబ్ క్యాలెండర్
50వేల ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదం
జోనల్ వ్యవస్థ మేరకు కొత్త జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపుకి గ్రీన్సిగ్నల్
గురుకుల పాఠశాలల్లో స్థానిక విద్యార్థులకు 50% సీట్లు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నివేదికలను పరిశీలించిన సిఎం...
ప్రీతమ్ ముండేకు మంత్రి పదవి రాలేదని బిజెపి నేతల రాజీనామా
బీడ్ (మహారాష్ట్ర): కేంద్ర మంత్రివర్గ విస్తరణలో స్థానిక ఎంపి ప్రీతమ్ ముండే ఖడేకు చోటు లభించలేదని నిరసనగా బీడ్ జిల్లాకు చెందిన దాదాపు 20 మందికి పైగా బిజెపి నేతలు పార్టీకి రాజీనామా...
పల్లె, పట్టణ ప్రగతి
అట్టహాసంగా మొదలైన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం
జోరుగా సాగిన మొక్కలు నాటే కార్యక్రమం
పెద్దఎత్తున కొనసాగిన పారిశుద్ధ కార్యక్రమాలు
పాల్గొన్న మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, ఉన్నతాధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం, పల్లె,...
రైతులకు సకాలంలో పంట రుణాలను అందించాలి
బ్యాంకర్లను కోరిన మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖామాత్యులు టి. హరీశ్ రావు కోరారు. సోమవారం బిఆర్కెఆర్ భవన్...
మత్య్సరంగం అభివృద్ధికి కృషి
బీమా రూ.6లక్షలకు పెంపుదల
త్వరలో విధివిధానాలు
మంత్రి తలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మత్సరంగం అభివృద్ధికి కృషి చేస్తూ ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్సకారుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఎనలేని కృషి...
గ్రామాల్లో పెరుగుతున్న కేసులు: కలెక్టర్ రోనాల్డ్ రోస్
నాగర్ కర్నూల్: ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి తగ్గుతుందని గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నట్లు తమకు నివేదికలొస్తున్నాయని కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో కరోనా...
ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యం
పరిస్థితి అదుపులోనే ఉంది
ప్రభుత్వ చర్యలతో సత్ఫలితాలు
వచ్చే 3 నెలలకు సమగ్ర ప్రణాళిక
ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ల పంపిణీకి పటిష్ట కార్యాచరణ
రానున్న రోజుల్లో మందుల తయారీదారులు, వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశం
రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే...
కెటిఆర్ ఆధ్వర్యంలో కొవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం….
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ బుధవారం ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కు తెలంగాణ ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. కరోనా...
10 రోజులు లాక్డౌన్
ఉదయం 6 నుంచి 10గంటల వరకు మాత్రమే సడలింపు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు మినహాయింపు
గ్రామాల్లో యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు
అత్యవసర సేవలకు అనుమతి
జాతీయ రహదారులపై రవాణా యథాతథం
33శాతం హాజరుతో ప్రభుత్వ ఆఫీసులు
టీకాల సేకరణకు గ్లోబల్...