Home Search
పాదయాత్ర - search results
If you're not happy with the results, please do another search
పట్నంలో త్రిముఖ పోటీలో కాంగ్రెస్ టికెట్ ఎవరికో..?
మన తెలంగాణ/ఇబ్రహీంపట్నం: రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన ఎదుర్కోవడానికి ఆ పార్టీ సిద్ధ్దంగా ఉందనే చెప్పొచ్చు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ విభిన్న పరిస్థితుల మద్య చిక్కుముడిగా...
పట్నంలో త్రిముఖ పోటీలో కాంగ్రెస్ టికెట్ ఎవరికో..?
ఇబ్రహీంపట్నం : రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన ఎదుర్కోవడానికి ఆ పార్టీ సిద్ధ్దంగా ఉందనే చెప్పొచ్చు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ విభిన్న పరిస్థితుల మద్య చిక్కుముడిగా...
నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: భట్టి
మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చినట్టుగానే.. మరమగ్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత కరెంటు ఇస్తామని సిఎల్పి నేత భట్టి విక్రమార్క ప్రకటించారు....
రజినీ ప్రశంసిస్తే.. గజినీలు విమర్శిస్తున్నారు
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: సూపర్స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ న్యూయర్క్లా ఉందని ప్రశంసించారని ఇలా తెలంగాణలో జరిగిన అభివృద్ధి అందరికీ కనిపిస్తుందని కానీ కొందరు గజినీలకు మాత్రం కనిపించడం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
దంతేవాడ పేలుడుకు 2 నెలల క్రితమే..
రాయపూర్: చత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో డిఆర్జి దళాలపై మావోయిస్టులు పక్కా ప్రణాళికలతోనే దాడి చేసినట్లు పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.దర్యాప్తు జరిగిన కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఆ రహదారిపై వెళ్లే వాహనాల...
వైసిపి పాలనలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ : లోకేశ్
అమరావతి: కర్నూలు జిలా చెట్నిహళ్లి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని టిడిపి యువనేత నారా లోకేశ్ తెలిపారు. యువగళం పాదయాత్ర 82వ రోజుకు చేరుకుంది. మంత్రాలయం నియోజకవర్గంలో లోకేశ్ పాదాయత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా...
కాంగ్రెస్ అధికారంలో రాగానే” బిసి బంధు” తీసుకొస్తాం: భట్టి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 54 శాతం ఉన్న బిసిల అభ్యున్నతి కోసం బిసి సబ్ ప్లాన్ చట్టం తీసుకువస్తామని సిఎల్పి నేత భట్టి విక్రమార్క అన్నారు. అలాగే బిసి...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
చేవెళ్ల: తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు సున్నపు వసంతం తెలిపారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క...
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా?: వైఎస్ విజయమ్మ
హైదరాబాద్: విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని వైఎస్ఆర్టిపి నేత వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ర చేయడంతో పాటు ఆమె పాదయాత్రను కూడా...
కేరళలో ప్రధాని మోడీ రెండురోజుల బస
కొచ్చి : కేరళలో రెండురోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తొలుత కొచ్చికి చేరుకున్నారు. వచ్చిరాగానే సోమవారం సాయంత్రం ఆయన కొచ్చిలో అట్టహాసపు రోడ్షో నిర్వహించారు. వచ్చే లోక్సభ ఎన్నికలపై...
నేడు ఖమ్మంలో నిరుద్యోగుల మార్చ్..
ఖమ్మం బ్యూరో : పేపర్ లీకేజీ వల్ల నిరుద్యోగులంతా తీవ్ర ఇబ్బందులకు గురైన నేపధ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదేశం మేరకు సోమవారం ఖమ్మం నగరంలో నిరుద్యోగుల మార్చ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి...
మంథనిలో వేడెక్కుతున్న రాజకీయం
మల్హర్: మంథని నియోజకవర్గం దేశంలో, రాష్ట్రంలో రాజకీయంగా పేరు పొందిన ఘనత మంథని నియోజకవర్గానికి ఉంది. దేశ ప్రధానిగా పివి నర్సింహరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన సభ స్పీకర్గా దుద్దిళ్ల శ్రీపాదరావులు,...
నల్గొండ నుంచే పోటీ: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించేశారు. నల్గొండ అంటే ప్రాణం అంటూ వచ్చే ఎన్నికలో ఇక్కడి నుంచి పోటీ అని...
బెంజ్ మంత్రి మీ ఆవు కథలు ఆపాలి: నారా లోకేష్
అమరావతి: బెంజ్ మంత్రి జయరామ్ బిపి, బూతులు ఎందుకు అని టిడిపి యువనేత నారా లోకేశ్ ప్రశ్నించారు. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. అడిగిన దానికి తప్ప మిగిలిన అన్ని...
180 ఎకరాల భూములను కొట్టేసిన మంత్రి జయరామ్: లోకేష్
అమరావతి: 180 ఎకరాల ఇటినా భూములను బెంజ్ మంత్రి జయరామ్ కాజేశారని టిడిపి యువ నేత లోకేష్ ఆరోపణలు చేశారు. మంత్ర గుమ్మనూరు జయరామ్ అవినీతి చిట్టాతో పాటు ల్యాండ్ స్కామ్కు సంబంధించిన...
రేవంత్ వర్సెస్ ఉత్తమ్
హైదరాబాద్ : కాంగ్రెస్లో నిరుద్యోగ సభల చిచ్చు రేగింది. కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నేతల మధ్య సమన్వయం లేదని మరోసారి నిరూపితమైంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ...
రైతులతో కలిసి దుక్కిదున్నిన నారా లోకేష్
కర్నూలు: ఆంధ్రప్రదేశ్లో రైతులు, యువత, సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో యువ గళం పాదయాత్రలో...
చంద్రబాబే క్యాన్సర్ గడ్డ: అంబటి రాంబాబు
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్న ప్రతీ పార్టీని మోసం చేశారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం అంబటి మీడియాతో మాట్లాడారు. పవన్ వారాహిని ఎందుకు కొన్నాడో... ఎందుకు...
మా ఫేస్ వాల్యూతో ఒక్క ఓటు కూడా రాదు: జెసి ప్రభాకర్ రెడ్డి
అమరావతి: పాదయాత్రలో టిడిపి యువనేత లోకేష్ సక్సెస్ అవుతున్నారని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జెపి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లోకేష్ వెంట మాతో పాటు ప్రజలు కూడా...
బిఆర్ఎస్, బిజెపి కలిసే నాటకమాడుతున్నాయి: భట్టి
మంచిర్యాల: జిల్లాలోని జైపూర్ మండలంలో భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లీంచేందుకు లీకేజీ కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. బిఆర్ఎస్, బిజెపి కలిసి...