Home Search
ప్లాస్టిక్ - search results
If you're not happy with the results, please do another search
కొత్త సంవత్సర నిర్ణయంగా స్వదేశీ
న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం 2021 ఆగమనం దశలో విదేశీ వద్దు, స్వదేశీ ముద్దు అనే స్థిర నిర్ణయం తీసుకుందామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపు నిచ్చారు. విదేశాలలో తయారయిన ఉత్పత్తులను...
వన్యప్రాణుల వేటగాళ్ల ముఠా అరెస్ట్..
వన్యప్రాణుల వేటగాళ్ల ముఠా అరెస్ట్
తుపాకులు, జంతు చర్మాలు స్వాధీనం
పక్కా సమాచారంతో పట్టుకున్న అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్ః వన్య ప్రాణులను వేటాడేందుకు వెళ్లిన ఐదుగురు వేటగాళ్ల ముఠాను నిజామాబాద్ వర్ని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్...
అప్రమత్తతే శ్రీరామ రక్ష
దీపావళి సందర్భంగా విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి
తెలంగాణ ఎలక్ట్రిసిటీ లైసెన్సింగ్ బోర్డు సభ్యుడు నక్కా యాదగిరి
మన తెలంగాణ, హైదరాబాద్ : దీపావళి పండుగ సందర్భంగా విద్యుత్ వినియోగదారులు పలుజాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ...
గ్లాసుతో గరళం
వాడి పారేసే పేపర్ కప్పుల్లో టీ తాగడం ఆరోగ్యానికి చేటే
మూడు సార్లు తాగితే కడుపులోకి 75వేల సూక్ష్మస్థాయి
ప్లాస్టిక్ రేణువులు : ఐఐటి ఖరగ్పూర్ అధ్యయనం
న్యూఢిల్లీ : వాడిపారేసే పేపర్ కప్పులలో టీ తాగుతున్నారా?...
మహిళ హత్య…. నీటిలో పడేసిన దుండగులు
గుర్తు తెలియని మహిళలను హత్య చేసి కల్వర్టు వద్ద నీటిలో పడేసిన దుండగులు..
మనతెలంగాణ/పూడూరు: ఓ వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని చిన్న బండతండాలో బుధవారం...
మేడ్చల్లో ఘోరం
బాలుడి కిడ్నాప్, హత్య
పోలీసుల విచారణలో నిందితుడి అంగీకారం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన
పేట్బషీరాబాద్ ఎసిపి నర్సింహారావు
నిందితున్ని ఉరి తీయాలని పోలీసు స్టేషన్ ముందు కుటుంబీకుల ఆందోళన
సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం
మన తెలంగాణ/శామీర్పేట : అదృశ్యం...
కాలుష్య కోరల్లో జంతులోకం
ప్రపంచంలోని ఎన్నో రకాల జీవకోటికి ఆశ్రయం ఇస్తున్న గ్రహం భూమి. భూమి కేవలం మానవుడు సొత్తు కాదు. అన్ని రకాల జంతువులు, మొక్కలకు భూమిపై బ్రతికే హక్కు ఉంది. అయితే మన అత్యాశ,...
భారీగా గంజాయి పట్టివేత
భారీగా గంజాయి పట్టివేత
రూ. 2.62 కోట్ల విలువైన 1,050కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్: నగర శివారులో భారీగా గంజాయిని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 2.62 కోట్ల విలువైన...
ఐపిఎల్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
ఐపిఎల్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఫ్రాంచైజీలకు బిసిసిఐ మార్గదర్శకాలు
ముంబై: ఈ ఏడాది యుఎఇ వేదికగా జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ను కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పకడ్బంధీగా నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు...
రిమోట్ అడిగిన బాలిక హత్య
చెన్నై : టివి ఛానల్ మార్చడానికి రిమోట్ అడిగినందుకు ఫలితం ప్రాణాలనే కోల్పోయిన ఏడేళ్ల బాలిక విషాదాంతం బయటపడింది. నిందితుడిని, అతనికి సహకరించిన స్నేహితుడ్ని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు తూతుకూడి...
శాస్త్ర పరిశోధనపై నిర్లక్ష్యం!
గత రెండు వారాలుగా దేశంలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. ప్రధానమైన వాటిలో చైనా వస్తువులను బహిష్కరించాలి వారికి బుద్ధి చెప్పి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి అని తెచ్చిపెట్టుకొని వీరంగం వేయటం...
సంక్షోభంలోనూ రైతు సంక్షేమాన్ని మరవలేదు: కెటిఆర్
రాజన్న సిరిసిల్ల: జిల్లాలో రాష్ట్ర ఐటి, పురపాకల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని మానేరు తీరాన రూ.5.15...
సంక్షోభంలోనూ స్వావలంబన సాధిద్దాం
కోవిడ్-19 మనకు కొత్త పాఠాలు నేర్పింది
సాహసోపేతమైన నిర్ణయాలకు, పెట్టుబడులకు ఇదే సరైన సమయం
దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా ఎదుగుదాం
ఐసిసి ప్లీనరీ సమావేశంలో ప్రధాని మోడీ పిలుపు
కోల్కతా: కోవిడ్19 సంక్షోభాన్ని ఆత్మనిర్భర్...
ఐటిలో తెలంగాణ మేటి
ఆరేళ్ళలో అద్భుత ప్రగతి
పారిశ్రామిక, ఆర్ధిక వృద్ధి రంగాల్లో దేశానికే దిక్సూచి
పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు, సంస్కరణలతో దూసుకుపోతున్న మన తెలంగాణ
హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) లో తెలంగాణ దూసుకుపోతున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం...
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
మేడ్చల్: జీడిమెట్ల పారిశ్రామిక వాడ లోని సుభాష్ నగర్ గంపల బస్తీ లోని స్క్రాబ్ గోడౌన్ లలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో ఓస్క్రాబ్ గోడౌన్లో మంటలు చెలరేగి పక్కన...
శవాల మధ్య కరోనా పేషెంట్స్కు చికిత్స.. వీడియో వైరల్
ముంబయిః నగరంలోని ఓ ఆస్పత్రిలో శవాల మద్య కరోనా పేషెంట్స్కు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆస్పత్రి సిబ్బంది తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది....
పర్యావరణ నిర్లక్ష్య ఫలితమే కరోనా వైరస్..!
మన తెలంగాణ/హైదరాబాద్ : ధరిత్రి, జీవ వైవిధ్యంను కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని, లేకపోతే కరోనా లాంటి వైరస్లు అనేకం మానవుడి అనుభవంలోకి వస్తాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి...
పింఛన్ డబ్బులు కడిగిన మహిళ
మన తెలంగాణ/నేరడిగొండ: కరెన్నీ నోట్లతో కరోనా సోకుతుందనే భయంతో ఓ మహిళ తన పింఛన్ సొమ్మును డెటాల్ నీళ్లతో కడిగిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలంలో చోటుచేసుకుంది. చేతులకు ప్లాస్టిక్ కవర్లు...
రైతులు ఆందోళన పడొద్దు: పల్లా రాజేశ్వర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని, ప్రతి పైసా కూడా చెల్లిస్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి 20 కోట్ల గన్నీ...
కరోనా మృతదేహం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సూచనలు విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని, మరణాల్ని అరికట్టేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు అహరహం శ్రమిస్తూ చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా రోగుల్ని ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా...