Home Search
రాత పరీక్షలు - search results
If you're not happy with the results, please do another search
ఆయుధాలకు పదును
భారత్ ఉత్తర సరిహద్దుల్లో 60వేల మంది చైనా బలగాలు
క్వాడ్ దేశాలకు పక్కలో బల్లెంలా డ్రాగన్ : అమెరికా
4 రోజులకో క్షిపణి పరీక్ష ఇప్పటికే 10 ప్రయోగాలు
గురి తప్పకుండా ఆయుధాల విజయవంతం చైనా, పాక్లతో
సరిహద్దుల్లో...
వరుస పండగలతో మళ్లీ కరోనా భయం
హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారి కట్టడి చేసేందుకు వైద్యశాఖ అధికారులు ఆరునెలపాటు శ్రమించి, వైరస్ సోకిన వేలాదిమందికి చికిత్సలు అందించి ప్రాణాలు కాపాడారు. దానికి తోడు ప్రజలకు కరోనాపై ఎప్పటికప్పడు స్దానిక వైద్యబృందాలు...
డొనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా
వాషింగ్టన్: కరోనా మహమ్మారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను సైతం వదలలేదు. తాజాగా డొనాల్డ్ ట్రంప్తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్కు కరోనా వైరస్ సోకింది. దీంతో ట్రంప్ దంపతులు...
సివిల్స్ ప్రిలిమ్స్ అక్టోబర్ 4నే
వాయిదాకు సుప్రీం నో
కరోనా నేపథ్యంలో సరైన
ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు
న్యూఢిల్లీ : యుపిఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు అనుకున్న ప్రకారం అక్టోబర్ 4వ తేదీనే జరుగుతాయి. వీటిని ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయాలనే పిటిషన్లను...
నిర్లక్ష్యం ఖరీదు… ఇద్దరు చిన్నారుల బలి
చంద్రాయణగుట్ట: నగరంలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. టిప్పర్ రూపంలో దూసుకు వచ్చిన మృత్యువు అభం శుభం తెలియని ఒక చిన్నారిని బలిగొంది. అప్పటి వరకు...
ముందస్తు లాక్డౌన్ గ్రేట్.. అన్లాక్ నిర్లక్ష్యంతో చేటు
కొవిడ్పై భారత్ వైఖరి పట్ల లాన్సెట్ మిశ్రమ స్పందన
అత్యధిక జనాభా దేశం అయినా నియంత్రణ బాగుంది
మితిమీరిన విశ్వాసంతో ముప్పు పొంచి ఉంది
లండన్/న్యూఢిల్లీ : భారతదేశంలో కోవిడ్ 19 నివారణ, పరిస్థితి...
ఐపిఎల్ 2020
కోవిడ్ -19 విశ్వ మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో నిశ్శబ్దంగా ఉన్న క్రీడా జగత్తులో ఒక్కసారిగా ఉత్సాహం నింపడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపియల్-2020 సిద్ధమైంది. ఉత్కంఠ వీడింది. ఎదురు చూసిన క్రికెట్ సంబరం...
దేశంలో ఒక్కరోజే 1133 మంది మృత్యువాత
ఒక్కరోజే 75,809 మందికి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: వరుసగా గడచిన రెండురోజులు 90 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో దేశంలో 75,809 మంది కరోనా పాజిటివ్ కేసులు...
ఒక్కరోజే 75వేల పాజిటివ్ కేసులు
33 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో 60 వేలు దాటిన మరణాలు
25 లక్షలు దాటిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకు పైగా...
నీట్ అడ్మిట్ కార్డులు విడుదల
సెప్టెంబర్ 13న పరీక్ష, ఈసారి 15.97 లక్షల మంది నమోదు
హైదరాబాద్ : దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 13న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్ 2020)కి సంబంధించిన అడ్మిట్...
ప్రైవేటులో అన్ని బెడ్లకూ ప్రభుత్వ ధరలే
రీ ఇన్ఫెక్షన్ కేసులపై అధ్యయనం చేస్తున్నాం
రెండోసారి వైరస్ సోకినా ప్రమాదం ఉండదు
టెస్టుల సంఖ్యను భారీగా పెంచాం
రెండు వేల మంది వైద్యసిబ్బందికి కరోనా సోకింది
ప్రతి జిల్లాలో గాంధీ లాంటి సౌకర్యాలను సమకూర్చాం
ఆంధ్ర, కర్ణాటక నుంచి...
అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం
అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం
36 నుంచి 40 నెలల్లో నిర్మాణం పూర్తి
ఇనుము ఉపయోగించకుండా నిర్మాణం
రాగి పలకలను మాత్రమే వాడుతామని ట్రస్టు వెల్లడి
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లగా బారతీయులు ఎదురు చూస్తున్న రామమందిర నిర్మాణం పనులు...
వన్ నేషన్.. వన్ ఎగ్జామ్
ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి అర్హత పరీక్ష
కొత్తగా జాతీయ నియామక ఏజెన్సీ(ఎన్ఆర్ఎ)
ఒక సారి అర్హత సాధిస్తే మూడేళ్లు చెల్లుబాటు, ఏడాదికి రెండు సార్లు
‘సెట్’ నిర్వహణ, దీనితోనే గ్రూప్బి, సి ఉద్యోగ నియామకాలు
తొలిదశలో దేశ...
27లక్షలు దాటిన కరోనా కేసులు
దాదాపు 20 లక్షల మంది రికవరీ
24 గంటల్లో 55,079 కొత్త కేసులు, 876 మరణాలు
51 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్రలో 20 వేలు దాటిన మరణాలు
ఒక్క రోజే 57,937 మంది డిశ్చార్జి, 9 లక్షల...
ఫ్యాన్కు ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: తనకు కరోనా సోకిందని తన్నెవరూ తాకొద్దంటూ లేఖ రాసి వివాహిత ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్లో చోటుచేసుంది. పోలీసుల...
దేశంలో 50 వేలకు చేరువలో కరోనా మరణాలు
గడచిన 24 గంటల్లో 944 మంది మృతి
63,490 కొత్త పాజిటివ్ కేసులు
26 లక్షలకు చేరువలో మొత్తం కేసులు
72 శాతానికి పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు కలవర పెడుతోంది....
జోరు తగ్గని మహమ్మారి
కరోనాతో దేశవ్యాప్తంగా ఒకేరోజు 1007 మంది మృతి
కొత్తగా 64,553 మందికి వైరస్
ఒకేరోజు రికార్డు స్థాయిలో 8.50లక్షల టెస్టులు
రోజుకు మిలియన్ పరీక్షలదిశగా భారత్
కొజికోడ్ దుర్ఘటన సహాయ చర్యల్లో పాల్గొన్న 22 మంది...
తెలంగాణ సర్కార్ సరైన దిశలోనే వెళ్తోంది: హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై గురువారం హైకోర్టులో విచారణ చేపట్టింది. సిఎస్ సోమేష్కుమార్ విచారణకు హాజరయ్యారు. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కరోనా నియంత్రణకు సిబ్బంది రాత్రిపగలు కష్టపడుతున్నారని...
దేశంలో కరోనా కేసులు తగ్గాయి
దేశంలో కరోనా కేసులు తగ్గాయి
కొత్తగా 53,601 మందికి వైరస్, 871 మరణాలు
45 వేలు దాటిన మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో గత నాలుగు రోజులుగా 60,000కు పైగా నమోదవుతూ వచ్చిన కరోనా కేసులు మంగళవారం కాస్త...
10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం
10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం
80 శాతం యాక్టివ్ కేసులు ఈ రాష్ట్రాల్లోనే
టెస్టింగ్లు పెంచి వైరస్ను అదుపు చేయండి
ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని 10...