Thursday, April 25, 2024
Home Search

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - search results

If you're not happy with the results, please do another search
We are boycotting Prime Minister Narendra Modi's visit

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నాం : కెటిఆర్

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు తాము బహిష్కరిస్తున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రకటించారు. ప్రధాని పర్యటనకు తాము హాజరుకావడం లేదని వెల్లడించారు....

హస్తంలో బిసిల లొల్లి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సరికొత్త లొల్లి మొదలైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనవర్గాల కులాలకు చెందిన నా =యకులకు సగభాగం సీట్లివ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. అందుకు తగినట్లుగా అధినాయకుల సమావేశాలు, చర్చ లు,...
Komatireddy Rajagopal Reddy Meets Ponguleti Srinivas

బిజెపి మరో వికెట్ ‘డౌన్’!

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల వలసలు ప్రారంభమయ్యాయి. బిఆర్‌ఎస్ నుంచి బహిష్కరించబడిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మంలో...

తెలంగాణ అన్ని రంగాలలో సుభిక్షంగా ఉంది

బాన్సువాడ: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో సుభిక్షంగా తయారవుతుందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం పాత బాన్సువాడలో రూ. 1.05 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ శాఖ...

ఖమ్మం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తాం

ఖమ్మం : ఖమ్మం వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. జూలై 2న ఖమ్మంలో జరిగే రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలన...

ఉత్సాహంగా భట్టి పాదయాత్ర

ఖమ్మం : సిఎల్‌పి నేతమల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పాలేరు నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగుతుంది.శుక్రవారం పాలేరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కూసుమంచి, చెగొమ్మ, దేవుని తండా, కేశవాపురం, జీళ్ళచెరువు, గోపాలరావుపేట, ధర్మతండా,...

ఖమ్మంలో నిర్వహించే జన గర్జనను విజయవంతం చేయండి

వరంగల్ : జూలై 2న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ జన గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఎన్‌ఆర్‌ఐ, చెర్లపాలెం...

జన గర్జనకు తరలిరండి

తొర్రూరు : జూలై 2న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ జన గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ తరలి రావాలని ఎన్‌ఆర్‌ఐ, చెర్లపాలెం...
Congress will come to Power in Karnataka: Sharad Pawar

జులై 13-14 తేదీలలో బెంగళూరులో ప్రతిపక్షాల రెండవ ఐక్య సమావేశం

ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సమైక్యంగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్న లక్షంతో ఏర్పాటు చేస్తున్న బిజెపియేతర ప్రతిపక్షాల రెండవ సమావేశం జులై 13--14 తేదీలలో బెంగళూరులో జరగనున్నది. గతంలో నిర్ణయించినట్లు సిమ్లాలో...

భట్టి పాదయాత్ర ముగింపు సభలోనే పొంగులేటి చేరిక

సూర్యాపేట: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ఖమ్మం మాజీఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఏఐసిసి జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్...
Telangana Congress men meeting in Delhi

క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించం

టిపిసిసి అధ్యక్షుడితో పాటు పలువురిపై రాహుల్‌కు ఫిర్యాదు మరోసారి బయటపడ్డ అంతర్గత కుమ్ములాటలు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించం: అధిష్ఠానం హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎదుట తెలంగాణ కాం గ్రెస్ నాయకులు రచ్చ చేశారు....

కర్ణాటక ఫలితమే తెలంగాణలో రాబోతుంది

సూర్యాపేట : కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో సునామీలా రాబోతుందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 104వ రోజు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం...
Revanth Reddy tour Khammam

ఎఐసిసి పిలుపు మేరకు దిల్లీకి హస్తం నేతలు క్యూ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు దిల్లీ రావల్సిందిగా ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు థాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,...

రేవంత్ రెడ్డి చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలి: దాసోజు శ్రవణ్

హైదరాబాద్ : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలని బిఆర్‌ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి...
Lalu Prasad Yadav's Advice on Rajiv Gandhi's Marriage

పెళ్లి చేసుకో.. ఆలస్యం చేయొద్దు

పాట్నా: ‘ పెళ్లి చేసుకో.. ఇంకా ఆలస్యం చేయవద్దు’ అంటూ ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన...

వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడుతాం

పాట్నా: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి తమ విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని దేశంలోని 17 ప్రధాన పార్టీలు నిర్ణయించాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా 17 రాజకీయ పార్టీలు...

భట్టి పాదయాత్ర @ 100

మధిర : సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క పట్టువదలని విక్రమార్కుడిలా పాదయాత్ర చేస్తున్నారు. ఎండొచ్చినా.. వానొచ్చినా, ఎండ దెబ్బ తగిలినా, పాదయాత్రను మాత్రం ఆయన విడువ లేదు. తాత్కాలికంగా కొంత బ్రేక్...

ప్రతిపక్షాల పాట్నా సమావేశం ముగింపు..తదుపరి సమావేశం సిమ్లాలో

  పాట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నిటినీ సమైక్యం చేసేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా శుక్రవారం ఉదయం పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఐక్యతా సమావేశంసాయంత్రానికి ముగిసింది....

‘మిషన్ 2024’ దిశగా మరో ముందడుగు

పాట్నా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ను ఎదుర్కొనేందుకు వ్యూహ రచనను రూపొందించేందుకు ప్రతిపక్షాలు శుక్రవారం ఇక్కడ సమావేశం కానున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ...
BRS leaders joins in congress party at Gandhi bhavan

రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు

హైదరాబాద్: గాంధీభవన్ లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ చేరికలు జరిగాయి. అచ్చంపేట నాయకులు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గంగాపురం రాజేందర్, భీముడు నాయక్ కాంగ్రెస్ లో...

Latest News