Home Search
రాజకీయ యాత్ర - search results
If you're not happy with the results, please do another search
గ్యాంగ్స్టర్ ఆనంద్ మోహన్ సింగ్కు జైలు నుంచి విముక్తి.. హతుని భార్య ఆవేదన..
పాట్నా: ఐఎఎస్ అధికారిని హతమార్చిన కేసులో గత 14 ఏళ్లుగా బీహార్ లోని సహర్షా జైలులో శిక్ష అనుభవిస్తున్న రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్స్టర్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలకు మార్గం సుగమం...
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా?: వైఎస్ విజయమ్మ
హైదరాబాద్: విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని వైఎస్ఆర్టిపి నేత వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ర చేయడంతో పాటు ఆమె పాదయాత్రను కూడా...
కేరళలో ప్రధాని మోడీ రెండురోజుల బస
కొచ్చి : కేరళలో రెండురోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తొలుత కొచ్చికి చేరుకున్నారు. వచ్చిరాగానే సోమవారం సాయంత్రం ఆయన కొచ్చిలో అట్టహాసపు రోడ్షో నిర్వహించారు. వచ్చే లోక్సభ ఎన్నికలపై...
రేవంత్ వర్సెస్ ఉత్తమ్
హైదరాబాద్ : కాంగ్రెస్లో నిరుద్యోగ సభల చిచ్చు రేగింది. కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నేతల మధ్య సమన్వయం లేదని మరోసారి నిరూపితమైంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ...
మీడియాలో ప్రజాస్వామ్యం
ప్రభుత్వంపై విమర్శలను జాతి వ్యతిరేకం లేక సమాజ (ఉనికిలో వున్న సామాజిక సంస్థలకు) వ్యతిరేకం అని భావించలేం. ఒక టివి ఛానల్ లైసెన్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ ఛానెల్...
కర్ణాటకలో కాంగ్రెస్కు ప్రతిరూపంగా బిజెపి!
గత వారం రోజులలో దక్షిణాదిన నలుగురు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు నాలుగు రాష్ట్రాల నుండి బిజెపిలో చేరారు. ఆంధ్ర ప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, కేరళలో మాజీ కేంద్ర...
చరిత్ర చీకటి పొరల్లో మత మౌఢ్యం
అజ్ఞానం ముందు వంగి లేచేది మతం. అజ్ఞానం చుట్టూ ప్రదక్షిణలు చేసేది మతం. సంకుచితత్వం, దురహంకారం, రాజకీయాలతో కలగలిపి చరిత్రను మానవ రక్తంతో గడ్డ కట్టించింది మతం. ఏ కాలమైనా మతం సృష్టించింది...
విధ్వంసం.. హిందుత్వానికే కళంకం
హిందుత్వదళాలు ముస్లింలకు వ్యతిరేకంగా చేపట్టే హింసకు శ్రీరామ నవమిని ఒక అవకాశంగా వాడుకుంటున్నాయి. హిందూత్వానికి ఇదొక మాయని మచ్చగా చేసి, దానికి కళంకం తెస్తున్నాయి. తాము మతం పైనే నిలబడాలని, దాన్ని రక్షించాలని,...
మత సామరస్యంలో తెలంగాణను చూసి నేర్చుకోండి
న్యూఢిల్లీ: గత ఏడాది శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా హిందువులు, ముస్లింల మధ్య శాంతి సుహృద్భావాలు కొనసాగేలా చూసినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యంగా పోలీసులను, రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి...
కాంగ్రెస్ కీలక భేటీకి 100 మంది డుమ్మా
పిసిసి ప్రధాన కార్యదర్శుల తీరుపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే మండిపడ్డారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్లో పిసిసి విస్తృతస్థాయి సమావేశం జరిగింది....
హక్కులపై ద్వంద్వ ప్రమాణాలు!
ఉక్రెయిన్పై రష్యా పూర్తి స్థాయి దండయాత్రకు పాల్పడడం అనేక యుద్ధ నేరాలకు దారితీసింది. అంతర్జాతీయంగా ఇంధనం, ఆహార సంక్షోభానికి దారితీసింది. నిస్సహాయంగా ఉంటున్న అంతర్జాతీయ బహుళపక్ష వ్యవస్థలు మరింత బలహీనం కావడానికి దారితీసింది....
ఎన్నికల కార్పొరేటీకరణ!
మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు కార్పోరేటీకరణ చెంది గుత్త వ్యాపార సంస్థల విష కౌగిలిలోనికి జారిపోతున్నాయి. ఈనాడు తెలుగు నాట ఎంఎల్ఎగా ఎన్నిక అవ్వాలంటే రూ.100 కోట్లు, ఎంపిగా ఎన్నిక కావాలంటే కనీసం...
రైతు ‘మార్షల్’ కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : నష్టాల్లో కూరుకుపోయిన దేశ రైతాంగానికి తెలంగాణ ప్ర భుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు అత్యవస రమని షేట్కారీ సంఘటన్ యువ కూటమి మహారాష్ట్ర అధ్యక్షుడు సుధీర్...
బిజెపికి పెరుగుతున్న సవాలు
దేశ రాజకీయాల్లో చెప్పుకోదగిన మార్పు రాగల అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకు తగిన పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి, అయితే వరుసగా రెండోసారి దేశాధికారాన్ని అనుభవిస్తూ మూడోసారి కూడా కొనసాగి హ్యాట్రిక్ సాధించాలన్న ఆరాటంలో ఉన్న...
ఓరుగల్లు కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలు
హన్మకొండ టౌన్ : ఓరుగల్లు కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా కాంగ్రెస్ నేతలు నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి బాహబాహికి దిగారు. గతంలో పార్టీ పెద్దలముందే ముష్టియుద్ధాలకు దిగడంపై నేతలు...
నిత్యం అవమానాలే!
న్యూఢిల్లీ: లోక్సభనుంచి రాహుల్ గాం ధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం దేశవ్యాప్తంగా ‘ సంకల్ప్ సత్యాగ్రహ’ను చేపట్టింది. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద నేతలంతా కలిసి దీక్షకు దిగా రు....
బిజెపి డబుల్ ఇంజన్ అంటే అదానీ-ప్రధాని: చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...
గాంధీ కుటుంబాన్ని బిజెపి నిత్యం అవమానిస్తోంది..
గాంధీ కుటుంబాన్ని బిజెపి నిత్యం అవమానిస్తోంది
పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రే కించపరుస్తూ మాట్లాడారు
అయినా మౌనంగా ఉంటున్నాం
ఈ దేశ ప్రజాస్వామ్యం నా కుటుంబంతో ముడిపడి ఉంది
సత్యం కోసం నిరంకుశ పాలనపై పోరాడుతూనే ఉంటాం
బిజెపిపై నిప్పులుచెరిగిన ప్రియాంక...
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖర్గేతో కాంగ్రెస్ నేతల భేటి..
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఖర్గే హైదరాబాద్...
టిఎస్పిఎస్సి పేపర్ లీక్.. రేవంత్కు సిట్ నోటీసులు
హైదరాబాద్: ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్ అధికారులు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి సోమవారం నోటీసులు పంపారు. టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రం కేసులో ఆయన చేసిన...