Home Search
విరాట్ కోహ్లీ - search results
If you're not happy with the results, please do another search
టీ20 ప్రపంచకప్: బౌలింగ్ ఎంచుకున్న భారత్..
అబుధాబి: టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో భాగంగా జరుగుతున్న చివరి మ్యాచ్ లో టీమిండియా జట్టు, పసికూన నమీబియాతో తలపడుతోంది. మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత...
కివీస్ చేతిలోనూ ఓటమి
దారుణంగా విఫలమైన టీమిండియా బ్యాట్స్మెన్
సెమీస్ అవకాశాలు సంక్లిష్టం
దుబాయి: ఐసిసి టి20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం ఇక్కడ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘోరంగా పరాజయం పాలయింది. సెమీ ఫైనల్లో...
టి20 ప్రపంచకప్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
హైదరాబాద్ : టి20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం జరిగే కీలక మ్యాచ్కు టీమిండియా-న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి రెండు జట్లకు నెలకొంది....
పాక్ చేతిలో పరాభావం
టి 20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లోనే కోహ్లీ సేనకు చేదు అనుభవం, మొదటిసారి భారత్పై విజయం
10 వికెట్ల తేడాతో భారత్పై పాక్ విజయం
కోహ్లీ ఒంటరి పోరు వృథా
దుబాయి: సూపర్ బ్యాటింగ్.. టైటిల్ ఫేవరేట్.....
ఆత్మ విశ్వాసమే అఫ్గాన్ బలం
స్కాట్లాండ్తో నేడు ఢీ
షార్జా: టి20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సోమవారం అఫ్గానిస్థాన్, తొలి సారిగా ప్రపంచకప్ సూపర్12కు అర్హత సాధించిన స్కాట్లాండ్తో తలపడనుంది. క్రికెట్లో పసికూన అయినా అఫ్గానిస్థాన్ అంతర్జాతీయ క్రికెట్లో...
ట్వంటీ20 ప్రపంచకప్: రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్
దుబాయి: ట్వంటీ20 ప్రపంచకప్ సూపర్-12 సమరంలో భాగంగా చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు జరుగుతోంది. కీలక మ్యాచులో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ...
ట్వంటీ20 ప్రపంచకప్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్
దుబాయి: కోట్లాది మంది అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ క్రికెట్లోనే చిరకాల ప్రత్యర్థులుగా పేరు తెచ్చుకున్న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరు జరుగనుంది. కీలక మ్యాచులో...
ముంబయిపై ఆర్సిబి ఘన విజయం
దుమ్ము రేపిన బౌలర్లు
ముంబయిపై ఆర్సిబి ఘన విజయం
దుబాయి: ఐపిఎల్లో భాగంగా దుబాయి వేదికగా జరిగిన మరో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో కెప్టెన్ విరాట్...
IPL 2021: బౌలింగ్ ఎంచుకున్న సిఎస్ కె
షార్జా : ఐపిఎల్లో నేడు రెండు కీలక టీంలు తలపడబోతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ టీం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంతో తలపడనుంది. టాస్ గెలిచిన సిఎస్ కె బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో...
నేనే బాధ్యుడిననడం సరికాదు: రవిశాస్త్రి
లండన్: టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ కొవిడ్ కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. టీమిండియా బృందంలో ఒక సపోర్టిగ్ సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అయిదో టెస్టును రద్దు...
ఇంగ్లాండ్ నుంచి నేరుగా దుబాయ్కి..
ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ఐపిఎల్ ఫ్రాంచైజీలు
సుదీర్ఘ పర్యటన నుంచి విశ్రాంతి కోసమేనని వెల్లడి
న్యూఢిల్లీ: టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆ సక్తికరంగా సాగిన ఐదు టెస్టుల సిరీస్ చివరి మ్యాచ్ జరగకుండానే పూర్తయింది....
టీ20 వరల్డ్కప్కు భారత జట్టు ప్రకటన
అశ్విన్, అక్షర్ పటేల్కు స్థానం
టి20 వరల్డ్కప్కు భారత జట్టు ప్రకటన
కొత్త బాధ్యతల్లో ధోనీ
ముంబయి: వచ్చే అక్టోబర్లో జరగనున్న టి20 వరల్డ కప్ మ్యాచ్లకు టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) బుధవారం...
అదరగొట్టిన శార్దూల్, పంత్
ఏడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం
భారత్ 466 పరుగులకు ఆలౌట్
ఇంగ్లాండ్ ముందు 368 పరుగుల భారీ లక్ష్యం
లండన్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించడం ద్వారా మ్యాచ్పై పట్టు బిగించింది....
ఐదో వికెట్ కోల్పోయిన భారత జట్టు…. 304/5
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు భారత జట్టు 109 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 304 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
రోహిత్ సెంచరీ.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 270/3
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 14 ఫోర్లు, సిక్స్తో 127 పరుగులు చేశాడు. మరోవైపు పుజారా కూడా...
ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్…. 106/5
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు ఇంగ్లాండ్ 32 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 106 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇండియా...
నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్… 62/4
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు ఇంగ్లాండ్ 23 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 62 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. క్రేగ్...
నాలుగో టెస్టు: ఇండియా 191 ఆలౌట్
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు భారత జట్టు 61.3 ఓవర్లలో 191 పరుగులు చేసి ఆలౌటైంది. శార్ధూల్ టాకూర్, విరాట్...
నాలుగో వికెట్ కోల్పోయిన ఇండియా…. 96/4 (వీడియో)
కెన్నింగ్టన్: ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు భారత జట్టు 38 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
షకీబ్ టీమ్కు ధోని కెప్టెన్..
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తన ఆల్-టైమ్ ఎలెవన్ వన్డే టీమ్ను ప్రకటించాడు. ఆ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు స్థానం కల్పించాడు. తన ఆల్-టైమ్ ఎలెవన్...