Home Search
భారత ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ప్రమాదంలో ప్రజాస్వామ్యం!
భారత దేశ స్వాతంత్య్రం ప్రపంచ చరిత్రలోనే ఓ మహోజ్వల ఘటన. వేయి సంవత్సరాలకు పైగా విదేశీ పాలకుల పాలనాలలో మన అస్తిత్వం పోకుండా కాపాడుకో గలగడమే మన సాంస్కృతిక వైభవాన్ని వెల్లడి చేస్తుంది....
విద్యుత్ సవరణ బిల్లుతో విద్యుత్ సంస్థలకు నష్టాలు: సిఎండి ప్రభాకర్ రావు
విద్యుత్ సవరణ బిల్లుతో విద్యుత్ సంస్థలకు, ఉద్యోగులకు నష్టాలు
24 గంటల పాటు నిరంతర విద్యుత్ అందిస్తున్నాం
పిఆర్సీ కోసం కమిటీ అధ్యయనం చేస్తోంది
త్వరలోనే ఉద్యోగులకు తీపి కబురు అందిస్తాం
రానున్న రోజుల్లో విద్యుత్ సంస్థల్ని...
ఉత్సాహంగా మార్కెట్లు
గతవారం 960 లాభపడిన సెన్సెక్స్
పెరిగిన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గతవారం మార్కెట్ మొత్తంగా 960 పాయింట్ల లాభాలను నమోదు చేయగా, సెన్సెక్స్ మళ్లీ 59...
దేశంలో మొదటి స్థానం మనదే: మంత్రి హరీశ్
సంగారెడ్డి: స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 750 మీటర్ల జాతీయ పతాకంతో సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆర్ధిక మంత్రి శాఖ హరీశ్ రావు ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ర్యాలీ...
అనుచితాలు కావు
సంపాదకీయం: రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓటర్లకు హామీ ఇచ్చే ఉచితాలపై చర్చ మళ్ళీ జోరుగా సాగుతున్నది. ఇందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచే ప్రేరణ రావడం విశే షం. ఎన్నికల ఉచితాలు పన్ను...
శ్రీనివాస్ గౌడ్ ను అభినందించిన కెసిఆర్
బ్రిటన్: ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం పోషించిన పాత్ర, సాధించిన విజయాలపట్ల క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు....
నౌరోజీ లండన్ ఇంటికి చారిత్రక గుర్తింపు
లండన్: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్రధారి, బ్రిటన్లో తొలి భారతీయ పార్లమెంట్ సభ్యుడు దాదాభాయ్ నౌరోజీ 19వ శతాబ్దం చివరిలో ఎనిమిదేళ్ల పాటు నివసించిన ఇంటికి బ్రిటన్ ప్రభుత్వం నుంచి అపురూప...
ఆరిపోని దారి దీపం ఆచార్యులు
‘సంఘం శరణం గచ్ఛామి’ అన్న బౌద్ధ సూక్తి రత్నానికి ఆధునికార్థం కల్పించిన కె.టి. వెంకటాచార్యుల వారు ఇటీవల తమ ఎనభైనాలుగవ ఏట కాలధర్మం చెందారు. సుమారు ముప్పై సంవత్సరాల పాటు కళాశాలల అధ్యాపకులకు...
సిగ్గు.. సిగ్గు
వజ్రోత్సవాలకు కాగితపు జెండాలా? కేంద్రం తీరు అవమానకరం
జాతీయ జెండాలను సరఫరా చేయలేని దుస్థితిలో మోడీ ప్రభుత్వం
కోటి 20లక్షల జెండాలను పంపిణీ చేస్తున్న రాష్ట్రం: మంత్రి హరీశ్
మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: స్వతంత్ర భారత స్వర్ణోత్సవ...
చెస్ క్రీడాకారులకు భారీ నజరానా
చెన్నై: మహాబలిపురం వేదికగా జరిగిన ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్లో పతకాలు సాధించిన భారత పురుషులు, మహిళా జట్లకు తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. చెస్ ఒలింపియాడ్లో పురుషుల విభాగంలో భారత్బి, మహిళల...
ఫ్రీడమ్ పార్కును ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట: 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్దిపేట...
గిన్నిస్ బుక్ లో చోటు దక్కేలా వజ్రోత్సవ వేడుకలు: వేముల
ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి
మహనీయులను స్మరించుకుంటూ... భారత కీర్తిని ప్రపంచానికి చాటాలి
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్: దేశానికి స్వాతంత్య్రం లభించి...
బీహార్లో బిజెపి కుట్ర భగ్నం
సంపాదకీయం: బీహార్లో ఊహించినదే జరిగింది. వాస్తవానికి ఇది 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జరిగి ఉండాల్సింది. అప్పుడు బిజెపి చేతిలో నితీశ్ కుమార్ తిన్నది మామూలు దెబ్బ కాదు. ఒక...
కెసిఆర్ బాటలో నితీశ్
కేంద్రంలోని నియంతృత్వ బిజెపి ప్రభుత్వంపై రణన్నినాదం
పొత్తుకు మంగళం.. విపక్షంతో స్నేహ ప్రతిపక్షానికి అదనపు బలం
బీహార్లో గత రెండు రోజులగా శరవేగంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో...
మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య కాల్పులు
గౌహతి: ఈశాన్య ప్రాంతంలోని భారత్-మయన్మార్ సరిహద్దులో మంగళవారం రెండు చోట్ల ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలోని మిలిటెంట్ గ్రూపులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన...
జాతిని చీల్చే కుట్రలు
స్వాతంత్య్ర సమరం స్ఫూర్తితో మత ఛాందసవాదులపై పోరాటం
విశ్వ మానవుడు, జాతిపిత మహాత్మా
గాంధీనే కించపరుస్తున్నారు ఇలాంటి
శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మహోజ్వలమైన స్వతంత్ర వజ్రోత్సవ
దీప్తి వాడవాడలా ప్రజ్వరించాలి
పేదరికం ఉన్నంతకాలం అలజడులు,
అశాంతులు...
వెంకయ్యనాయుడు ఆదర్శనీయుడు: మోడీ
ఢిల్లీ: భారతదేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి స్వాతంత్ర్య భారతంలో పుట్టినవారు కావడం, వారంతా సామాన్య కుటుంబాల నుంచి రావడం మనందరికీ గర్వకారణమని ప్రధాని మోడీ తెలిపారు....
తెలంగాణ వ్యవసాయం
పోటీ పరీక్షల్లో వ్యవసాయం చాప్టర్ నుంచి దాదాపు 3 నుంచి 7 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు 33 జిల్లాలతో కూడిన సమాచారం సమగ్రంగా దొరుకుతుంది....
శివసేనలో వారసత్వ పోరు!
2019లో తాము ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని 24 గంటల లోపుగానే కూల్చివేసి, తమ రాజకీయ ప్రత్యర్ధులైన్ ఎన్సిపి, కాంగ్రెస్ లతో చేతులు కలిపి ప్రభుతాన్ని ఏర్పాటు చేసిన థాకరేపై కక్ష తీర్చుకోవడానికి బిజెపికి...
‘నిష్క్రియా’ ఆయోగ్
నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన..
బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ
నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు
రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.....