Home Search
డైరెక్టర్ - search results
If you're not happy with the results, please do another search
ఎస్టీపీల నిర్మాణం వేగవంతం చేయాలి
మూడు షిప్టులో పనులు జరగాలి
అక్టోబర్ నాటికి పూర్తి కావాలి: ఎండీ దానకిషోర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిషోర్ పేర్కొన్నారు. నగరంలో 100శాతం మురుగునీటి శుద్ది...
‘రంగ రంగ వైభవంగా’ పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభం
‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై బాపినీడు.బి సమర్పణలో గిరీశాయ దర్శకుడిగా...
ప్రీబుకింగ్స్లో గెలాక్సీ ఎస్ 22 రికార్డ్
న్యూఢిల్లీ: సామ్సంగ్ నుంచి వచ్చిన గెలాక్సీ ఎస్ 22 సిరీస్ రికార్డు సృష్టించింది. ఒక లక్షకు పైగా ప్రీబుకింగ్స్తో ఈ స్మార్ట్ఫోన్ రికార్డు నమోదు చేసింది. దేశంలో గెలాక్సీ ఎస్ 22 సిరీస్...
ప్రీబుకింగ్స్లో గెలాక్సీ ఎస్ 22 రికార్డ్
న్యూఢిల్లీ: సామ్సంగ్ నుంచి వచ్చిన గెలాక్సీ ఎస్ 22 సిరీస్ రికార్డు సృష్టించింది. ఒక లక్షకు పైగా ప్రీబుకింగ్స్తో ఈ స్మార్ట్ఫోన్ రికార్డు నమోదు చేసింది. దేశంలో గెలాక్సీ ఎస్ 22 సిరీస్...
‘జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కబ్జాలోని స్థలాన్ని’ స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
మన తెలంగాణ/పంజాగుట్ట: జూబ్లీహిల్స్లో హౌజింగ్ సొసైటీ ఆక్రమణలో ఉన్న విలువైన ప్రభుత్వ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట మండలం సర్వే నెం. 403లో జూబ్లీహిల్స్...
సెబీ కొత్త చైర్పర్సన్గా మాధవి పూరీ బుచ్
మొదటిసారి ఈ కీలక పదవిలో మహిళ, టర్మ్ మూడేళ్లు
ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ : మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి మొదటిసారి కొత్త చైర్పర్సన్గా మహిళను నియమించారు. మాధవి పూరీ బుచ్ను సెబీ(సెక్యూరిటీస్ అండ్...
బూస్టర్ డోసుగా కొవొవాక్స్.. మూడో దశ ట్రయల్స్కు దరఖాస్తు
న్యూఢిల్లీ : కరోనాకు అడ్డుకట్ట వేసేలా కొవొవాక్స్ టీకాను బూస్టర్గా వినియోగించడానికి వీలుగా మూడోదశ ట్రయల్స్ నిర్వహించేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డిసీజీఐ ( డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా...
అరుదైన వ్యాధులపై అవగాహన కోసం రేస్ ఫర్7 2022..
హైదరాబాద్:భారతదేశంలోని అరుదైన వ్యాధి కమ్యూనిటీకి అవగాహన కల్పించేందుకు ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఇండియా(ORDI) ఆదివారం రేస్ ఫర్7 యొక్క ఏడవ ఎడిషన్ను నిర్వహించింది. వర్చువల్ రేస్ను డా.ఎల్. స్వస్తిచరణ్, అదనపు డిడిజి,...
ఆన్లైన్కు బై బై… ఆఫ్లైన్ కు హాయ్ హాయ్…
కరోనా డిజిటల్ ఆర్ధిక వ్యవస్థను విస్తృతం చేయడం మాత్రమే కాదు విద్యావ్యవస్ధలోనూ చాలా మార్పులను తీసుకువచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకోవడానికి నేలవిడిచి సాముచేస్తోన్న ఎడ్టెక్ సంస్థలకు కుప్పలుతెప్పలుగా అవకాశాలను తీసుకురావడంతో పాటుగా...
అటవీ నిర్వహణ, పచ్చదనం పెంపు బాగు
కంపా నిధుల వినియోగంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం
అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు భేష్
క్షేత్రస్థాయి పర్యటించిన కంపా సిఈఓ, రాష్ట్రాల పిసిసిఎఫ్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రత్యామ్నాయ అటవీకరణ నిధులను నిబంధనల మేరకు వినియోగిస్తూ...
రాష్ట్రంలో 3.86లక్షల గొర్రెల యూనిట్లు పంపిణీ
త్వరలో మిగిలిన లబ్ధిదారులకోసం కార్యాచరణ
పాల ఉత్పత్తి పెంపుదలకు ప్రత్యేక చర్యలు
బీమా నిబంధనలు సరళీకృతం
అధికారుల సమీక్షలో మంత్రి తలసాని
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గోల్ల కురుమల కులవృత్తిని ప్రోత్సహించి వారు ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేలా చేసేందుకు ప్రభుత్వం...
రాష్ట్రంలో వెదురు సాగు పెరగాలి: మంత్రి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: వెదురు సాగుకు తెలంగాణ ప్రాంత నేలలు అనుకూలమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం మంత్రుల నివాస సముదాయంలో వెదురు సాగు అవకాశాలు, లాభాలపై జరిగిన జూమ్ సమావేశంలో...
తెలంగాణలో అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపు బాగుంది..
హైదరాబాద్: రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన నేషనల్ కంపా సీఈఓ సుభాష్ చంద్ర, వివిధ రాష్ట్రాలకు చెందిన అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు శనివారం క్షేత్ర స్థాయి పర్యటనలో పాల్గొన్నారు....
రేపే ప్రీ రిలీజ్ ఈవెంట్
హీరో శర్వానంద్ నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి...
మంచి అనుభూతినిచ్చింది
హీరో శర్వానంద్ నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యా మిలీ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ర ష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా ను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్...
ఉక్రెయిన్ వెబ్సైట్లపై మరిన్ని సైబర్దాడులు!?
బోస్టన్: ఉక్రెయిన్లోని పార్లమెంటు, ఇతర ప్రభుత్వ, బ్యాంకింగ్ వెబ్సైట్లు గురువారం సైబర్ దాడికి గురయ్యాయి. దాడికి పాల్పడిన గుర్తుతెలియని విద్రోహులు కంప్యూటర్లలో వినాకర మాల్వేర్ను కూడా జొప్పించారని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు తెలిపారు....
నగర యువత సంఘ సేవాలో పాల్గొనాలి: అదనపు కలెక్టర్
హైదరాబాద్: యువత చెడు మార్గాలలో నడవకుండా సన్మామార్గంలో నడవాలని, స్కిల్ డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్రావు సూచించారు. గురువారం నెహ్రూ యువ కేంద్ర ఆద్వర్యంలో జిల్లా యువ...
దళితబంధు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయండి..
హైదరాబాద్: తెలంగాణలో ఎస్సీ కులాల అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలపై అరణ్య భవన్ లో గురువారం హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు దళితబంధు...
రెండు పాత్రలు… మూడు విభిన్నమైన గెటప్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై...
51 వేలకు చేరువలో బంగారం
9 నెలల గరిష్ఠానికి చేరిన రేటు
వచ్చే రెండు, మూడు నెలల్లో 52 వేలు దాటొచ్చు
రష్యాఉక్రెయిన్ ఉద్రిక్తతతో పసిడికి డిమాండ్: నిపుణులు
న్యూఢిల్లీ : మళ్లీ బంగారం, వెండి ధరలు పెరుగుదల బాట పట్టాయి. రష్యా-ఉక్రెయిన్...