Saturday, April 20, 2024
Home Search

ఆస్పత్రికి - search results

If you're not happy with the results, please do another search
corona test

సూర్యాపేటలో ఆరు కరోనా పాజిటీవ్ కేసులు..

  సూర్యాపేట: జిల్లాలో సోమవారం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన...
Corona

500 కిలో మీటర్లు ప్రయాణించి… పండంటి బిడ్డకు జన్మనిచ్చి….

  భోపాల్: తొమ్మిది నెలల గర్భవతి 500 కిలో మీటర్లు నడిచి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన మధ్య ప్రదేశ్ లోని పన్నాలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... దేశంలో కరోనా వైరస్...

రాష్ట్రంలో ఆరు హాట్‌స్పాట్‌లు

  1. భైంసా 2. నిర్మల్ 3. నిజామాబాద్ 4. హైదరాబాద్ (పాతబస్తీ) 5. గద్వాల 6. మిర్యాలగూడ ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు మరింత కఠినం మర్కజ్ యాత్రికులు సంచరించిన ప్రాంతాలపై నిఘా మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
corona test

మెదక్ లో కరోనా కలకలం.. ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా

  మెదక్‌: జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపుతుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తిని పరీక్షించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అనుమానంతో అతని కుటుంబ సభ్యులను పరీక్షించగా.....

పాదచారులపైకి దూసుకెళ్లిన పాల వ్యాన్

హైదరాబాద్: పాల వ్యాన్ ఢీకొని ముగ్గురు పాదచారులు గాయపడిన సంఘటన హైదరాబాద్‌లోని నందిగామా పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకగూడ శివారు ప్రాంతం నాట్కో ఫార్మా దగ్గర జరిగింది. మహబూబ్ నగర్ నుంచి మేకగూడకు...

వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు: తలసాని

  హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడి హేయమైన చర్య అని, వైద్యులపై ఎవరైన దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. గురువారం మంత్రి తలసాని...
Carentine

క్వారంటైన్ లో ఉన్న వ్యక్తి కత్తిపీటపై పడి మృతి

  అమరావతి: హోంక్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి కత్తిపీటపై పడిపోవడంతో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భారత్ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో చింతలపూడి మండలం రాఘవాపురం...

నవ దంపతుల ఆత్మహత్య

  లక్నో: నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా ప్రాంతంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... 2020 జనవరి 18న ప్రియా (20), గోపాల్(21) అనే యువతి యువకుడు...

వలస కూలీలను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: హరీష్ రావు

  సంగారెడ్డి: రాష్ట్రంలో 3.50 లక్షల మంది వలస కూలీలకు బియ్యం, రూ.500 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో...
Love

పరువు హత్య…..

  చెన్నై : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని యువతి బంధువులు హత్య చేసిన సంఘటన తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిమ్న కులానికి చెందిన సుధాకర్ అనే...

వలస కూలీలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన తలసాని

  హైదరాబాద్: బన్సీలాల్ పేటలో వలస కూలీలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన లాక్...

మద్యం, కల్లు లేక మతిపోతోంది

  మనతెలంగాణ/ సిటిబ్యూరో : కరోనా వైరస్ వ్యాపించకుండా లాక్‌డౌన్ విధించడంతో మందుబాబులకు కష్టాలు మొదలయ్యాయి. వైన్, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయడంతో మందుబాబుల మతిపోతోంది. రోజు తాగే అలవాటున్న వారు కావడంతో...

ఇద్దరు భార్యలపై కత్తితో దాడి చేసిన భర్త

  అమరావతి: వేర్వేరుగా ఉంటున్న ఇద్దరు భార్యలను కలిసుందామని ఇంట్లోకి తీసుకొచ్చి వారిపై భర్త కత్తితో దాడి చేసిన సంఘటన విశాఖపట్నంలోని గూడెంకొత్తవీధి మండలం పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వంతల...

బైక్‌పై ట్రైనీ పైలట్ 550 కి.మీ. ప్రయాణం.. హైదరాబాద్ శివారులో ప్రమాదం

  హైదరాబాద్ : ఓ ట్రెయినీ పైలట్ బైక్‌పై 550 కి.మీ. ప్రయాణం చేసి హైదరాబాద్ శివార్లలో షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురైన ఘటన ఆదివారం ఉదయం చోటుసుకుంది. వేగంగా...

ఘోర ప్రమాదం

  దుర్ఘటనలో ఆరుగురు వలస కూలీలు దుర్మరణం ఓఆర్‌ఆర్‌పై కూలీల ట్రక్కును ఢీకొట్టిన లారీ, బాధితులు కర్నాటక వాసులు మన తెలంగాణ/శంషాబాద్ : రోడ్డుపై వెళ్తున్న బొలేరో ట్రక్‌ను వెనుక నుంచి వ చ్చిన లారీ బలంగా...

ఏ దశనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత

  కరోనాపై పోరాటానికి కేంద్రం మరిన్ని ఏర్పాట్లు ప్రతి రాష్ట్రంలోను బాధితుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు n భారీ ఎత్తున వెంటిలేటర్ల సేకరణ, ఐసొలేషన్ వార్డులుగా రైలు బోగీలు సైనిక ఆస్పత్రులూ రెడీ n ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల...
prisoner

శానిటైజర్ తాగి ఖైదీ మృతి

  తిరువనంతపురం: ఓ ఖైదీ శానిటైజర్ తాగి చనిపోయిన సంఘటన కేరళలోని పళక్కడ్ జైలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళలో కరోన వైరస్ వేగంగా వ్యాపించడంతో శానిటైజర్స్, మాస్క్‌ల కొరత ఏర్పడింది....
Head Constable shot himself

గన్ తో కాల్చుకొని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య..

  బెంగళూరు: ఓ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్ తో తనకు తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కెఎస్ఆర్ పి 8వ బెటాలియన్...
exam hall

పరీక్ష హాల్‌లో ప్రసవించిన విద్యార్థిని

  చెన్నై: ఇంటర్ పరీక్ష హాల్‌లో ఓ విద్యార్థిని (16) ప్రసవించిన సంఘటన తమిళనాడులోని నమ్మకల్ జిల్లా నమగిరిపట్టాయ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాలిక తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి ఉంటుంది....

లాక్‌డౌన్‌పై నిర్లక్ష్యం: తమ్ముడిని చంపిన అన్న

ముంబయి: కరోనా లాక్‌డౌన్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తమ్ముడిని అన్న హత్య చేసిన సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. నిందితుడు 28 ఏళ్ల రాజేష్ లక్ష్మీఠాకూర్‌పై పోలీసులు కేసు...

Latest News