Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
ఎన్టిపిసికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రేవంత్ మీడియాతో...
ఇండియా కూటమి ఎన్నికల శంఖారావం
పాట్నా : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ రానున్న లోక్సభ ఎన్నికల కోసం దాదాపుగా శంఖం పూరించింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో సహా అగ్రశ్రేణి నేత లు బృహత్ ర్యాలీ కోసం...
ఏ ప్రాతిపదికన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తారో చెప్పండి: బండి సంజయ్
తెలంగాణలో లక్షలాది కుటుంబాలు గత పదేండ్లుగా ఇండ్లు కోసం అల్లాడుతుంటే నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన 3,500 ఇండ్లు ఇస్తామని ప్రకటించిందో స్పష్టం చేయాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్...
ఈ రాజకీయాలకు ఇంక సెలవు
టికెట్ రాని మాజీ మంత్రి హర్ష్వర్థన్
న్యూఢిల్లీ : బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్ష్ వర్థన్ రాజకీయాలు వీడారు. తాను రాజకీయ రంగ నిష్క్రమణ నిర్ణయం తీసుకున్నట్లు...
కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలంటే రూ.5 లక్షల కోట్లు కావాలి: బండి
హైదరాబాద్: కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలంటే రూ.5 లక్షల కోట్లు కావాలని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రజాహిత కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ లో బండి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బండి...
విపక్షాల ‘వాణి’కి చోటేది?
అందరి ఉమ్మడి కృషితో 17వ లోక్సభలో 97 శాతం పని జరిగిందని, ఇది స్వతహాగా సంతోషించదగ్గ విషయమని, ఏడు సెషన్లు 100% కంటే ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉన్నాయని, రాత్రంతా మేల్కొని కూర్చుని...
జార్ఖండ్లో స్పెయిన్ మహిళపై సామూహిక అత్యాచారం
దుంకా(జార్ఖండ్): జార్ఖండ్లోని దుంకా జిల్లాలో స్పెయిన్ దేశానికి చెందిన ఒక మహిళ సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ దారుణానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన...
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి: రైల్వే మంత్రి
రానున్న ఏళ్లలో వెయ్యికి పైగా అమృత్ భారత్ రైళ్ల తయారీ
గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి
వందే భారత్ రైళ్ల ఎగుమతికీ యత్నం
వచ్చే ఐదేళ్లలో తొలి రైలు ఎగుమతి
రైల్వే శాఖ...
ఆ సంప్రదాయాన్ని కెసిఆర్ తుంగలో తొక్కారు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే.. గవర్నర్, ముఖ్యమంత్రి, అధికారులు స్వాగతం పలటం సంప్రదాయమని..కానీ, మాజీ సీఎం కెసిఆర్.. ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల...
కేంద్రం కీలక నిర్ణయం.. ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 175 ఎకరాల రక్షణ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. దీని వల్ల రోడ్లు ఎలివేటెడ్...
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
తొలి జాబితాలోనే మోడీ, షా, రాజ్నాథ్ సింగ్
కిషన్ రెడ్డి, బండి, ధర్మపురికి అవే సీట్లు
నేడో రేపో 110 మంది పేర్లతో మొదటి జాబితా
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలలో పోటీ...
రక్షణ భూముల్లో రయ్…రయ్
రాష్ట్రానికి భూములు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే
ఎలివేటెడ్ కారిడార్లకు లైన్ క్ల్లియర్
8ఏళ్ల అపరిషృ్కత సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం
ప్రధాని, రక్షణ మంత్రికి సిఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు
రాష్ట్ర అభివృద్ధి...
16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు సమావేశమైన బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ(సిఇసి) దాదాపు 16 రాష్ట్రాల కోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది....
తొలి జాబితా
మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం గురువారం బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించింది. రాష్ట్రం నుంచి పలువురు సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ...
లోక్సభలో ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపి మధ్య ఎన్నికల పోరు: డికె అరుణ
హైదరాబాద్ ః వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు ఉంటుందని, మెజార్టీ సీట్లు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి. కె. అరుణ...
దేశంలో 13,874కు పెరిగిన చిరుతపులుల సంఖ్య
న్యూఢిల్లీ : దేశంలో చిరుతపులుల సంఖ్య 2018 నుంచి 2022 మధ్యకాలంలో 12,852 నుంచి 13,874 కు పెరిగిందని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. గతంతో పోలిస్తే 1.08 శాతం చిరుతపులుల...
కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం సూర్యఘర్ యోజనకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం సూర్యఘర్ యోజనకు కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. రూ.75,021 కోట్ల నిధులతో పథకాన్ని ప్రారంభించింది. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై...
బండి యాత్రపై కోడిగుడ్లతో దాడి
భీమదేవరపల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీలను గ్రామ గ్రామాన.. గడపగడపకు తెలియజేయాలని కరీంనగర్ ఎంపి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీని ప్రధానిగా మూడోసారి...
గగన్యాన్ వ్యోమగామి ప్రశాంత్ నాయర్ను పెళ్లి చేసుకున్నా:నటి లెనా
తిరువనంతపురం : మలయాళం నటి లెనా గగన్యాన్ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ను వివాహం చేసుకున్నారు. నటి ఆ విషయాన్ని మంగళవారం ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. వారు జనవరి 7న వివాహం...
సిఎం రేవంత్ రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తే, రాజకీయాలను నుంచి తప్పుకుంటా
రామాయం పేట విజయ సంకల్ప యాత్రలో ఈటెల రాజేందర్
మన తెలంగాణ / హైదరాబాద్: రేవంత్ హామీ మేరకు ఒకే ఏడాది ఒకే దఫా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే రాజకీయాల నుండి...