Home Search
ఎంఐఎం - search results
If you're not happy with the results, please do another search
దిగజారి మాట్లాడడం..మానసిక స్థితిని తెలియజేస్తుంది
సిఎం కెసిఆర్పై బండిసంజయ్ చేసిన వాఖ్యలపై ఒవైసి
మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి పేరును మార్చి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి...
వరల్డ్ టీన్ పార్లమెంటుకు హైదరాబాద్ విద్యార్థిని సుమేరా ఎంపిక
అభినందించిన ఎఐఎం అధినేత అసదుద్దీన్
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సంస్థల్లో ఒకటైన వరల్డ్ టీన్ పార్లమెంటుకు హైదరాబాద్ కు చెందిన జూనియర్ కాలేజీ విద్యార్థి ఎంపికయ్యారు. మలక్పేట...
సమస్యలపై ప్రశ్నిస్తే ప్రధాని మోడీ వేగంగా చిరుతలా పారిపోతారు: ఓవైసీ
జైపూర్: మజ్లీస్- ఈ - ఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మొట్టమొదటిసారిగా రాజస్థాన్ లోని జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలైన జాలుపురా, భట్టా బస్తీలో రోడ్ షో నిర్వహించారు....
శాసనసభ నిరవధిక వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. ఈ నెల 6న శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా మూడు రోజుల పాటు కొనసాగాయి. సమావేశాల్లో భాగంగా మొదటిరోజు మాజీ ఎమ్మెల్యేలు మల్లు...
స్పీకర్ పోచారంను కలిసిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ
హైదరాబాద్: అసెంబ్లీ భవనంలోని స్పీకర్ చాంబర్ లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో బిజినెస్ అడ్వైజరీ కమిటీ మంగళవారం సమావేశమైంది. ఈ సమావేశంలో ఉపసభాపతి టి.పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ...
ఏడాది పాటు విమోచన ఉత్సవాలు
17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయం
నాటి నిజాం సంస్థానంలోని ప్రాంతాల్లో ఏర్పాట్లు
తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర సిఎంలకు ఆహ్వానం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎంఐఎం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి...
హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారు: అసదుద్దీన్
హైదరాబాద్: సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీమైన రోజు అని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... విమోచన దినోత్సవం జరపాలని కేంద్రం...
హైదరాబాద్పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్
హైదరాబాద్పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్
రాజాసింగ్కు ఇప్పటికీ పెద్దల మద్ధతు : అసద్ ఆరోపణలు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, హైదరాబాద్పై బిజెపి కుట్ర చేసిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో...
రాజకీయ పార్టీల వసూళ్ల పర్వం
గుర్తుతెలియని వర్గాల నుంచి రూ.15,077 కోట్లు వసూలు చేసిన జాతీయపార్టీలు
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్)
న్యూఢిల్లీ: గుర్తుతెలియని వర్గాల నుంచి జాతీయపార్టీలు రూ.15,077.97 కోట్లు వసూలు చేశాయి. 2004-05 నుంచి 2020-21మధ్యకాలంలో ఈ వసూళ్లు...
చర్లపల్లి జైలుకు రాజాసింగ్
పిడి యాక్ట్ నమోదు.. తెలుగు రాష్ట్రాల్లో
ఎంఎల్ఎపై ఇదే తొలిసారి
మన తెలంగాణ/హైదరాబాద్ : గోషామహల్ ఎంఎల్ఎ రాజాసింగ్ని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం 41 సిఆర్పిసి కింద మంగళ్హాట్ పోలీసులు నోటీసులు...
ఒక ఉప ఎన్నిక కోసం ఇంత బరితెగించాలా?
బిజెపిపై అసద్ ఆగ్రహం
హైదరాబాద్ : బిజెపిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి ఒక ఉప ఎన్నిక కోసం ఇంత బరితెగించాలా అని మండిపడ్డారు. ఇప్పుడు బిజెపి తీరు...
ఎంఎల్ఎ రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన
హైదరాబాద్: శాలిబండ కూడలిలో ఎంఐఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎంఎల్ఎ రాజాసింగ్ వ్యతిరేకంగా కార్పొరేటర్లు నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీలో పరిస్థితిని నేర విభాగం అదనపు సిపి ఎఆర్...
రాజాసింగ్కు ‘షాక్’
పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బిజెపి ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫలితం
పార్టీ నియామావళికి ఇది విరుద్ధమని స్పష్టీకరణ పార్టీ బాధ్యతల నుంచి
తొలగింపు సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్...
మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు…నెలకొన్న ఉద్రిక్తత
హైదరాబాద్: గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ ప్రవక్త(స)ను కించపరిచే విధంగా రాజాసింగ్ వీడియోను విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. 10 నిమిషాల 27 సెకండ్ల వీడియో...
ఇమ్రోజ్ తొలి సంపాదకుడెవరు?
యథాతథ ఒప్పందం ప్రకారం హైదరాబాద్లో భారత ప్రభుత్వం ఏజెంట్గా నియమించబడిన వ్యక్తి కె.ఎం మున్షీ.
ఇతనికి బ్రిటీష్ ప్రతినిదితో సమాన హోదా ఉంటుంది.
కె.ఎం మున్షీ అధికార నివాసం గతంలో బ్రిటీష్ ప్రతినిధి నివాసం ఉన్న...
యథాతథ ఒప్పందం…
నిజాం ప్రతినిధుల సంప్రదింపులు
అక్టోబర్ 8, 1947 తేదీన భారత ప్రభుత్వంతో చర్చలు జరపడానికి హైదరాబాద్ నిజాం ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లింది.
ప్రతినిధి బృంద సభ్యులు
చత్తారి నవాబు నిజాం ప్రధాని
సర్వాల్టన్ నిజాం సలహాదారుడు
అలీయావర్జంగ్ న్యాయశాఖ...
జిఎస్టి వచ్చి ఐదేళ్లయినా రాష్ట్రాల మధ్య ద్రవ్యోల్బణంలో భారీ తేడాలు
స్థానిక పన్నులు, సప్లై చైన్లో లోపాలు.. ఇవే ప్రధాన కారణం
రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రభావం కూడా కీలకమే
న్యూఢిల్లీ: దేశమంతటికీ వర్తించేలా ఒకే వస్తు, సేవల పన్ను( జిఎస్టి)ని అమలు చేసి అయిదేళ్లయినప్పటికీ దేశంలో...
భారత సమాఖ్యలో హైదరాబాద్ విలీనం…..
బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో స్వాతంత్య్రం ఇచ్చే దిశగా సంకేతాలు ఇవ్వడంతో హైదరాబాద్ సంస్థానం విలీనం చేయాలని ప్రజలు పోరాటాలు ఉదృతం చేశారు.
భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే నాటికి 562 సంస్థానాలు ఉండగా 4 సంస్థానాలు...
నిజాం ప్రజల సంఘం
నిజాం అభినందన సభ
l హైదరాబాద్లో నిజాంకు కృతజ్ఞత తెలియజేయడానికి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
l ఈ సభలో పాల్గొన్న ముల్కీ ఉద్యమ నాయకులు
1. పద్మజా నాయుడు
2. లతీఫ్ సయిద్
3. బూర్గల...
జనాభాపై యోగి ఆదిత్యనాథ్, ఓవైసీది తలో రకం మాట!
హైదరాబాద్: ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ సందర్భంగా లక్నోలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ ఓ వర్గం ప్రజల సంఖ్య పెరిగిపోయి ఇక్కడి మూల నివాసుల సంఖ్య...