Home Search
తెలంగాణ డిజిపి - search results
If you're not happy with the results, please do another search
రాజు ఆత్మహత్యలో అనుమానాలకు తావు లేదు
రైలు డ్రైవర్లు, రైతులు, రైల్వే కార్మికులు ప్రత్యక్షంగా చూశారు
ఆత్మహత్య కేసులో ఏడుగురు ప్రత్యక్ష సాక్షులున్నారు
సాక్షులు వెల్లడించిన విషయాలు వీడియో గ్రఫీ చేశాం
డిజిపి మహేందర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ సింగరేణి కాలనీకి చెంది న...
హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య
స్టేషన్ఘన్పూర్ దగ్గరి నష్కల్ రైల్వేస్టేషన్
సమీపంలో రైలు పట్టాలపై గురువారం
ఉదయం ఆత్మహత్య, బందోబస్తు నడుమ పోస్టుమార్టం, వరంగల్లో అంత్యక్రియలు పూర్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : సైదాబాద్ హత్యాచార ఘటన నిందితుడు రాజు స్టేషన్ఘన్పూర్ దగ్గరి నష్కల్ రైల్వే...
చిన్నారిపై హత్యాచారం నిందితుడి కోసం గట్టి నిఘా
1000 మంది పోలీసులతో రాష్ట్రమంతటా తనిఖీలు
1000 సిసిటీవీల ఫుటేజీల విశ్లేషణ
మనతెలంగాణ/ హైదరాబాద్: సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు నిందితుడు రాజు కోసం వేయిమంది పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు....
అత్యాచార నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీములు
వెల్లడించిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
హైదరాబాద్: చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యే టీములను ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తెలిపారు. సైబరాబాద్ పోలీస్...
సైబరాబాద్ సిపిగా స్టీఫెన్ రవీంద్ర
సజ్జనార్కు ఆర్టిసి ఎండిగా బదిలీ
మనతెలంగాణ/హైదరాబాద్ : సైబరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ అక్కడ పనిచేస్తున్న సజ్జనార్కు ఆర్టిసి ఎండిగా బదిలీ చేస్తూ బుధవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
ఈటల బావమరిదిపై చర్య తీసుకోవాలి
వాట్సాప్ చాట్లో దళితులను కించపరుస్తూ వ్యాఖ్యానించిన కొండవీటి మధుసూదన్రెడ్డిపై డిజిపికి ఫిర్యాదు చేసిన టిఎస్జిసిసి చైర్మన్ ధారావత్ మోహన్ గాంధీ
మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ బావ...
కరీంనగర్ సిపి కమలహాసన్ రెడ్డి బదిలీ..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపిఎస్ అధికారులను మంగళవారం బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈక్రమంలో కరీంనగర్ సిపిగా విధులు నిర్వర్తిస్తున్న కమలాసన్ రెడ్డి స్థానంలో రామగుండం పోలీస్ కమిషనర్ వెలవెల సత్యనారాయణకు అదనపు...
ఈటెలకు ఎలాంటి ప్రాణ భయం లేదు: గంగుల
కరీంనగర్: మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ ప్రాణాలకు ఎలాంటి భయం లేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హుజురాబాద్ లో ఈటెల పాదయాత్ర చేస్తున్న సందర్భంగా తనకు ప్రాణాపాయం ఉందని...
మావోయిస్టు నేత రంజిత్ లొంగుబాటు
ఆశయాలకు అవమానం
డిజిపి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు నేత రంజిత్
రూ. 4లక్షల అర్థిక సాయం అందజేసిన డిజిపి
కీలక ఘటనలలో పాల్గొన్న రంజిత్
తల్లిదండ్రులతో పాటు పార్టీకి సేవ
మనతెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ...
దళితులపై చేయి పడితే ఊరుకోం
మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కెసిఆర్కు వినతిపత్రం అందజేస్తున్న సిఎల్పి నేత భట్టి విక్రమార్క, ఎంఎల్ఎలు జయప్రకాశ్ రెడ్డి, రాజగోపాల్రెడ్డి, శ్రీధర్బాబు
మరియమ్మ లాకప్డెత్ ఘటనపై సిఎం సీరియస్
విచారణ జరిపి బాధ్యులపై...
మరియమ్మ కొడుకుకి ఉద్యోగం
సిఎం కెసిఆర్తో సిఎల్పీ నేత భట్టి భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : కస్టోడియల్ డెత్కు గురైన మరియమ్మ కొడుకుకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చారని తెలంగాణ సిఎల్పీ...
అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్: వ్యవసాయ, పోలీసుశాఖ అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లక్డీకాపూల్ లోని డిజిపి...
ఆ మందులకు దేశ వ్యాప్తంగా కొరత: డిహెచ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరీక్షలు పెంచుతున్నామని డిహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. డిహెచ్, డిజిపి, కార్మిక, జైళ్ల శాఖలు, జిహెచ్ఎంసి వేర్వేరు నివేదికలు...
జూన్ 15 నుంచి రైతుబంధు
25 తేదీ లోపు ఖాతాల్లో నగదు జమ
పార్ట్-బి నుంచి పార్ట్-ఎ లోకి చేరిన భూములకూ రైతుబంధు వర్తింపు
కరోనా కష్టకాలంలోనూ రైతుల నుంచి ధాన్యం సేకరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే
కోటి ఎకరాల మాగాణంగా రాష్ట్రాన్ని...
వ్యాక్సినేషన్ పై సిఎం కెసిఆర్ కీలక సమావేశం
హైదరాబాద్: కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, డిజిపి, సిపిలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే,...
లాక్డౌన్ అమలు భేష్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ పోలీసుల పనితీరును ప్రశంసించింది. లాక్డౌన్, కరోనా నిబంధనల అమలుపై డిజిపి నివేదిక సమర్పించారు. ఔషధాల...
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. విచారణకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు హాజరయ్యారు. లాక్ డౌన్, కరోనా నిబంధనల అమలుపై నివేదికను డిజిపి సమర్పించారు. ఔషధాల బ్లాక్...
పోలీసుశాఖకు గర్వకారణం
అమెరికా మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం సాధించిన దీప్తికి డిజిపి అభినందనలు
మనతెలంగాణ/హైదరాబాద్: అమెరికాలో వార్షిక వేతనం రూ.2 కోట్లతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించిన దీప్తిని డిజిపి మహేందర్రెడ్డి అభినందించడంతో పాటు ఆమె సాధించిన ఘనత పోలీసుశాఖకు...
ఇ-పాస్ ద్వారా అత్యవసర పాసులు జారీ
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని డిజిపి డాక్టర్ ఎం.మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లాక్...
బెల్లంపల్లిలో కరోనా పంజా
బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో ఒకే రోజు 11 మంది కరోనా రోగులు మృతి
ఆక్సిజన్ అందక గాలిలో కలసిన ప్రాణాలు
మరో ముగ్గురి పరిస్థితి విషమం, గాంధీ ఆసుపత్రి తరలింపు
జిల్లా...