Home Search
భారతీయులు - search results
If you're not happy with the results, please do another search
తరలింపు విమానాల్లో పెంపుడు జంతువులు తెచ్చుకున్నారు!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను గురువారం ఉదయం హిండన్ విమాన స్థావరం నుంచి తరలించినప్పుడు కొందరు విద్యార్థులు తమ పెంపుడు కుక్కలను, పిల్లులను తెచ్చుకున్నారు. పుణెకు చెందిన యుక్త అనే విద్యార్థిని...
సభలు తర్వాత.. ముందు విద్యార్థులను తీసుకురండి
వారణాసి: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉక్రెయిన్లో భారతీయులు అల్లాడుతుండగా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలతో బిజీగా ఉన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...
బాంబుల శబ్దాలతో వణకి పోతున్నాం… తరలింపు కోసం నిరీక్షిస్తున్నాం
ఉక్రెయిన్ -రష్యా సరిహద్దులో 600 మంది భారత విద్యార్థుల ఆవేదన
కీవ్ : ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను , పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించే చర్యలు ముమ్మరం అయ్యాయి. ఉక్రెయిన్ గగనతలాన్ని...
భారతీయ విద్యార్థి మృతిపై రష్యా దర్యాప్తు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్కు చెందిన ఖార్కివ్లో చనిపోయిన 21 ఏళ్ల భారతీయ వైద్య విద్యార్థి మృతిపై రష్యా దర్యాప్తు చేయనుంది. ఈ విషయాన్ని రష్యా అంబాసిడర్ డెనిస్ అలిపోవ్ తెలిపారు. ఖార్కివ్ నేసనల్ మెడికల్...
ఉక్రెయిన్నుంచి భారతీయుల తరలింపు కోసం రాబోయే మూడు రోజుల్లో 26 ప్రత్యేక విమానాలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్నుంచి పొరుగుదేశాలకు వలస వెళ్లిన భారతీయులను వెనక్కి తీసుకు రావడం కోసం ప్రభుత్వం రాబోయే మూడు రోజుల్లో 26 ప్రత్యేక విమానాలను నడుపుతుందని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా చెప్పారు....
182 మంది ఉక్రెయిన్ బాధితుల తరలింపు
బుచారెస్ట్ నుంచి ముంబై చేరుకున్న విమానం
ముంబై: ఉక్రెయిన్లో చిక్కుకున్న 182 భారతీయులతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుంచి మంగళవారం ఉదయం ముంబై చేరుకుంది. బుచారెస్ట్ నుంచి 182...
యుపిలో బిజెపి ఓడితే!?
భారతదేశ సామాజిక నిర్మాణ వ్యవస్థ ఎలా ఉంది? దేశానికి ఫాసిజం ప్రమా దం పొంచి ఉన్నదా? ఉంటే అది ఏ రూపంలో ఉంది? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి,...
ఉక్రెయిన్ శరణార్థులను స్వాగతిస్తున్న యూరొప్
బార్సిలోనా: యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి వేలాది మంది పౌరులు పొరుగు దేశాలకు పరుగులు తీస్తున్నారు. ఒక చేతిలో చిన్నారులను మరో చేతిలో పెట్టేబేడా పట్టుకుని మహిళలు దేశం వదులుతుండడం అనేకులను ఆవేదనకు...
కీవ్లోని భారతీయ విద్యార్థులు రైల్వే స్టేషన్కు వెళ్లాలని సూచన!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో చిక్కుబడిపోయిన భారతీయ విద్యార్థులు పశ్చిమ భాగాలకు చేరుకోడానికి కీవ్లోని రైల్వే స్టేషనుకు చేరుకోవాలని ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం సోమవారం సూచించింది. కీవ్లో కర్ఫూ ఎత్తివేసిన కారణంగా...
249మందితో ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఐదో విమానం..
న్యూఢిల్లీ: రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలింపు ప్రక్రియను ఇండియన్ ఎంబసి వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి ఐదో విమానం చేరుకుంది. సోమవారం ఉదయం...
ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 709 మంది భారతీయ విద్యార్థులు
మూడు విమానాల్లో వచ్చిన వారికి గులాబీలతో స్వాగతం పలికిన కేంద్ర మంత్రులు
సరిహద్దుల్లో గంటల కొలదీ నిరీక్షించామని విద్యార్థులు వెల్లడి
భవిష్యత్తు చదువులపై తీరని వేదన
ప్రాణాలు కాపాడారని ప్రభుత్వానికి విద్యార్థుల కృతజ్ఞతలు
విద్యార్థుల కుటుంబీకుల ఆనందం
న్యూఢిల్లీ :...
ఉక్రెయిన్ కు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ సాయం
కీవ్: ఉక్రెయిన్ కు సాయం చేసేందుకు అమెరికా, జర్మనీ,ఫ్రాన్స్ ముందుకొచ్చాయి. సామగ్రి సహా 350 మిలియన్ డాలర్ల సైనిక సాయం చేస్తామని అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్ కు ఆయుధాలు, ఇతర సామగ్రి పంపుతామని...
ఉక్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలుగు విద్యార్థులు…
న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను ఇండియాకు తరలించే ప్రక్రియను భారత్ వేగవంతం చేసింది. బుకారెస్ట్ నుంచి ఢిల్లీకి మూడో విమానం కాసేపట్లో చేరుకోనుంది....
219మంది భారతీయులతో బయలుదేరిన తొలి ఎయిర్ ఇండియా విమానం..
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా దాడి కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఎయిర్ ఇండియా తొలి విమానం శనివారం మధ్యాహ్నం ముంబయి నుంచి రొమానియా రాజధాని బుకారెస్ట్కు బయలుదేరిందని అధికారులు తెలిపారు....
రష్యాది సైనిక చర్య కాదు.. యుద్ధమే: ఉక్రెయిన్
మాస్కో: రష్యా ముప్పెట దాడితో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రష్యాది సైనిక చర్య కాదు.. యుద్ధమేనని ఉక్రెయిన్ రాయబారి పేర్కొన్నారు. మా రాజధానిపై వైమానిక దాడులు జరిగాయి. రష్యా దాడుల్లో సైన్యంతో పాటు...
పాలకులకు లెక్క(లు)లేని బిసిలు!
ప్రపంచంలో ఏ దేశంలోలేని కులవ్యవస్థ మన దేశంలోనే ఉన్న ది. వేల ఏళ్లుగా దేశంలోని క్రింది కులాలు ఎన్నోరకాల అన్యాయాలకు, అసమానతలకు గురవుతూనే ఉన్నారు. కుల చైతన్య- అభివృద్ధి ద్వారానే కులరహిత సమాజం...
ఉక్రెయిన్ను వీడండి: భారతీయులను అప్రమత్తం చేసిన ఎంబసీ..
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులతో పాటుగా తమ పౌరులను...
ఉక్రెయిన్ను వీడండి
భారతీయులకు కేంద్రం హెచ్చరిక
అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తాం
విదేశాంగ శాఖ భరోసా
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో నివసించే భారతీయులు వీలయితే ఆ దేశాన్ని వీడాలని భారత ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని...
రాజకీయ ఆధ్యాత్మికత
పశువును మనిషిగా, మనిషిని దేవునిగా మార్చే ఆలోచనే మతం. మంచిగా మెలిగి, మంచి చేయడమే మతం. శాంతి సాధన మత ప్రాథమిక లక్ష్యం. తోటి మనిషిని గౌరవించలేనివాడు కనిపించని దేవున్ని పూజించగలడా?’ స్వామి...
దేశంలో 95.3 కోట్లకు పైగా ఓటర్లు : సిఇసి
న్యూఢిల్లీ : దేశంలో 95.3 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (చీఫ్ ఎలెక్షన్ కమిషనర్) సుశీల్ చంద్ర అన్నారు. నేషనల్ ఓటర్స్డే కార్యక్రమం సందర్భంగా...