Home Search
వంతెన - search results
If you're not happy with the results, please do another search
వారు భారత్ గళాన్ని నొక్కేశారు
లండన్: కాంగ్రెస్ నేత కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సమ్మేళనంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇతర విపక్ష పార్టీల కన్నా గొప్పగా ఏమీ లేదన్నారు. ఇదే సమయంలో ఆయన మోడీ ప్రభుత్వంపై...
అడవి బిడ్డలకు అండగా…
అమ్రబాద్లో అటవీశాఖ వినూత్న కార్యక్రమాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో అడవుల సంరక్షణతో పాటు.. అక్కడ నివసించే చెంచులకు అండగా నిలిచేందుకు అటవీశాఖ అధికారులు కార్యచరణ చేపట్టారు. ప్రధానంగా నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని అమ్రబాద్...
అసోంను ముంచెత్తిన వరదలు
న్యూఢిల్లీ: అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. ఆరు జిల్లాల్లోని 94 గ్రామాల్లో వరదల ప్రభావం ఉందని అధికారులు వెల్లడించారు. దిమా హసావ్ జిల్లాలోని 12 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. హసావో జిల్లాలోని హఫ్లాంగ్ ప్రాంతంలో...
స్కాట్లాండ్ రోడ్డుపై తిరుగాడిన తొలి స్వయంచాలిత బస్సు!
ఇడిన్ బర్గ్: యూకె రూపొందించిన తొలి స్వయంచాలిత బస్సు సోమవారం స్కాట్లాండ్ రోడ్డుపై ప్రయోగాత్మకంగా నడిచింది. కొన్ని నెలల్లోనే ప్రయాణికులను రవాణా చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. స్కాటిష్ మీడియా నివేదిక ప్రకారం...
కృష్ణ నదిపై మరో అక్రమ ప్రాజెక్టు
సిద్దేశ్వరం వద్ద అలుగు పేరుతో
బ్యారేజీ నిర్మాణానికి పథకం
తెలంగాణకు మరింత నష్టం జరుగుతుందని రైతాంగం
ఆందోళన సిద్దేశ్వరం వద్ద వంతెనకు బదులుగా
బ్రిడ్జి బ్యారేజీకి కేంద్రంపై ఎపి ఒత్తిడి
మన తెలంగాణ/హైదరాబాద్ :...
బేగంపేటలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదేశాలు జారీ చేసిన నగర సిపి సివి ఆనంద్
హైదరాబాద్: నాలా అభివృద్ధిలో భాగంగా కరాచీబేకరి, రసూల్పుర, బేగంపేటలోని పికెట్ నాలాపై వంతెన పునః నిర్మాణం చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు...
నాలాల అభివృద్దికి ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం: తలసాని
మన తెలంగాణ/సిటీ బ్యూరో: వరద ముప్పు సమస్యను శాశ్వతంగా పరిష్కారించేందుకు ప్రభుత్వం ఎన్ని నిధులైన వెచ్చించేందుకు సిద్దంగా ఉందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొదటి దశ...
ఎస్ఎన్డిపితో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం: తలసాని
మన తెలంగాణ/సిటీ బ్యూరో: సమగ్ర నాలా అభివృద్ది కార్యక్రమం ద్వారా దశాబ్దాల కాలంగా నాలాల పరిసర ప్రాంతాల వాసులు ఎదుర్కొంటున్న ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుందని పశు సంవర్ధక శాఖ మంత్రి...
ఐదుగురిని బలిగొన్న అతివేగం
ఎపిలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద
సాగర్ కాలువ కల్వర్టును ఢీకొన్న కారు
మృతులు హైదరాబాద్లోని చందానగర్ వాసులు
మనుమరాలు అన్నప్రాశనకు
చందానగర్ నుంచి
జంగారెడ్డి గూడెం వెళ్తుండగా
ప్రమాదం తెల్లవారుజాము
3గంటలకు విషాదం...
సేఫ్ కారిడార్ ఏర్పాటు ప్రకటనలు
కీవ్ చుట్టూ భీకర పోరు ప్రకంపనలు
తాజా శాటిలైట్ ఫోటోలతో స్పష్టం
చిక్కుపడ్డ పౌరులకు ప్రాణసంకటం
లండన్: కాల్పుల విరమణకు దిగుతున్నామని రష్యా అధికారిక ప్రకటన చేసినా ఇప్పటికీ ఉక్రెయిన్ రాజధాని కీవ్ పరిసరాలలో...
ఇనార్బిట్ దుర్గం చెరువు రన్-2022లో భారీగా పాల్గొన్న ఉత్సాహవంతులు..
హైదరాబాద్: ఇనార్బిట్ మాల్ హైదరాబాద్ తమ రెండవ ఎడిషన్ ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ 2022ను ఆదివారం దుర్గం చెరువు కేబుల్ వంతెన దగ్గర విజయవంతంగా నిర్వహించింది. స్పోర్ట్స్ బ్రాండ్ పూమా మద్దతుతో...
కీవ్ ముట్టడి
రష్యా సేనల చక్రబంధంలో ఉక్రెయిన్ రాజధాని
నగర శివార్లలోని కీలక విమానాశ్రయం స్వాధీనం
తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ సేనలు
బంకర్లలో తలదాచుకుంటున్న కీవ్ పౌరులు
అంతటా విధ్వంసం, విషాదం
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులు...
ఇనార్బిట్ దుర్గం చెరువు రన్-2022కు ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు..
హైదరాబాద్: ఇనార్బిట్ మాల్ హైదరాబాద్ ఇప్పుడు తమ రెండవ ఎడిషన్ ఇనార్బిట్ దుర్గం చెరువు రన్-2022(ఐడీసీఆర్) నిర్వహణ కోసం సిద్ధమైంది. ఈ రన్ను మార్చి 6న నిర్వహించబోతుంది.ఈ రన్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి....
ఇంజనీర్ ను కిడ్నాప్ చేసిన మావోలు… నా భర్తను వదిలిపెట్టండి…
రాయ్ పూర్: చత్తీస్-ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి వంతెన వద్ద నిర్మాణ పనుల పర్యవేక్షణలో ఉన్న ఇంజనీర్ అశోక్ పవార్ తోపాటు మరో ఉద్యోగిని కూడా మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం...
ధరల అదుపు నుంచి ఉద్యోగాల కల్పన వరకు అన్నిటా వైఫల్యాలే
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?
రెండు కోట్ల ఉద్యోగాలు పోయేటట్టు చేస్తారా ?
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేస్తారా ?
ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ మారుస్తారా?
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో భర్తీ...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కొడుకుతో సహా ఏడుగురు వైద్య విద్యార్థుల దుర్మరణం
వార్ధా: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి 1.30 గంటల సమయంలో వార్ధా జిల్లాలో వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి వంతెన పై నుంచి కింద పడింది....
హైదరాబాద్ లో మరో అద్భుత కట్టడం
హైదరాబాద్ లో మరో అద్భుతం అవిష్కృతం కానుంది. రష్యా రాజధాని మాస్కోలోని నదీ తీరంలో నిర్మించిన తేలియాడే వంతెనలాంటిది హుస్సేన్ సాగర్ వద్ద పర్యాటకుల కోసం అందుబాటులోకి తెనున్నట్లు హెచ్ఎండిఎ కమిషనర్, ప్రభుత్వ...
ఎన్ఎస్డిపితో నగర ముంపు సమస్యకు చెక్
బేగంపేట్ నాలకు ఇరువైపుల రిటైనింగ్ వాల్
సిద్దం అవుతున్న ప్రణాళికలు
నగరవాసులపై సమస్యలపై
మంత్రి తలసాని ఉన్నతాధికారులపై సమీక్ష
మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్లో వరద ముంపు సమస్యకు చెక్ పెట్టేందుకు యుద్ద ప్రాతిపదికన ప్రణాళికలు కొనసాగుతున్నాయి. నాలాల...
భారత్-చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతోంది?
ప్రధాని వివరణకు సిపిఐ డిమాండ్
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుపై జరుగుతున్న తాజా పరిణామాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు వివరించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా డిమాండు చేశారు. లడఖ్లోని...
ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు
చైనా వంతెన నిర్మాణంపై రాహుల్ ప్రశ్న
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ సమీపాన లడఖ్లో పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తున్నట్లు వెలువడుతున్న వార్తలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్...