Home Search
విరాట్ కోహ్లీ - search results
If you're not happy with the results, please do another search
‘అర్హత లేని వారికి అవకాశాలు’: 28ఏళ్లకే ఇండియన్ క్రికెట్కు ఉన్ముక్త్ రిటైర్మెంట్..
న్యూఢిల్లీ: ఎంతో ప్రతిభ కలిగి 28 ఏళ్లకే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్న భారత అండర్-19 జట్టు మాజీ సారథి ఉన్ముక్త్ చంద్ తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయంపై స్పందించాడు....
షమీ హాఫ్ సెంచరీ… ఇండియా 298/8 డిక్లేర్డ్
లార్డ్స్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 109.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేయగానే విరాట్ కోహ్లీ డిక్లేర్ చేశాడు. ప్రస్తుతం...
లండన్లో టీమిండియా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
లండన్: ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ గడ్డపైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. భారత దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లండన్లో ఉన్న టీమిండియా జెండా పండుగను...
తడబడిన టీమిండియా
రెండో ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్ విఫలం
సెంచరీ భాగస్వామ్యంతో ఆదుకున్న రహానే, పుజారా
ఆటముగిసే వేళకు 6 వికెట్ల నష్టానికి 181
చివరి రోజు భారమంతా పంత్పైనే
లండన్: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్లో...
లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 56/3
లండన్: లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియాకు మరో కీలక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(20) మరోసారి నిరాశపర్చాడు. జట్టు స్కోరు 27 పరుగులకే ఇండియా...
ఇండియా తొలి ఇన్నింగ్స్ 278
నాంటింగ్హామ్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు భారత్ 84.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్, జడేజా హాఫ్ సెంచరీలతో...
ఓపెనర్లు ఆ ఇద్దరే
కొలంబో: పరిమిత ఓవర సిరీస్ల కోసం శ్రీలంక పర్యటనలో ఉన్న యువ భారత జట్టు కూర్పుపై ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఓపెనర్లుగా సారథి శిఖర్ ధావన్, యువ ఆటగాడు పృథ్వీషాల పేర్లు...
WTC ఫైనల్: లంచ్ సమయానికి భారత్ 130/5
సౌథాంప్టన్: ఐసిసి టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో భోజన విరామ సమయానికి 55 ఓవర్లలో 5 కీలక వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ప్రస్తుత...
WTC ఫైనల్: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 217 ఆలౌట్
సౌథాంప్టన్: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 217 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు 146/3 ఓవర్ నైట్ స్కోరుతో...
WTC ఫైనల్: భారత్ 120/3
సౌథాంప్టన్: ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో రెండో రోజు భారత్ 55.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 120 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 34 పరుగులు చేసి జెమీసన్ బౌలింగ్లో...
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కు భారత జట్టు ప్రకటన
ముంబై: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది.ఈ నెల 18 నుంచి ఇంగ్లండ్ లో సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్...
వారిద్దరి మధ్య ఎలాంటి పోటీ ఉండదు
స్కోర్ : విరాట్ కోహ్లీ, విలియమ్సన్ ఉత్తమ క్రికెటర్లని వివిఎస్ లక్ష్మణ్ తెలిపారు. వీరి మధ్య ఎలాంటి పోటీ ఉండదని, వారిరువురు పరస్పరం గౌరవించుకుంటారని, జట్ల కోసమే కష్టపడతారని వెల్లడించారు. వారిద్దరు ప్రపంచ...
అంత మంది పుజారాలు, పంత్లు ఉండరు…
ముంబయి: ఏ జట్టులోనైనా భిన్నమైన మనస్తత్వాలు, భిన్నమైన శైలి కలిగిన ఆటగాళ్లు ఉంటారని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అని తెలిపారు. పూజారా ఎక్కువ సేపు క్రీజులో ఉంటాడని, పంత్ తక్కువ బంతులు...
అప్పుడు ఆసీస్ చేయలేదు.. ఇప్పుడు భారత్ చేస్తోంది: ఇంజమామ్
హైదరాబాద్: భారత్ లో ప్రస్తుతం నాణ్యమైన ఆటగాళ్లు 50 మంది ఉన్నారని పాక్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హఖ్ అన్నాడు. టీమిండియా రెండు జట్లుగా విడిపోయి ఒకటి విరాట్ కోహ్లీ నాయకత్వంలో...
శ్రీలంక టూర్ కు కోచ్గా ద్రవిడ్
న్యూఢిల్లీ: శ్రీలంక సిరీస్ లో భారత జట్టుకు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ఎన్నికయ్యారు. 2014 తర్వాత ద్రవిడ్ టీమిండియా ప్రధాన జట్టుతో పనిచేయడం ఇదే మొదటిసారి. జూలైలో శ్రీలంకతో భారత్ 3...
మా 11 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నాం
మీరు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు
విరుష్క దంపతుల సంతోషం
ముంబయి : కరోనా బాధితులకు సహాయం అందించేందుకు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, సతీమణి అనుష్క శర్మ ప్రాంభించిన ‘ఇన్ దిస్ టుగెదర్’ ఫండ్...
కరోనాపై విరుష్క ఉద్యమం
తమవంతుగా రూ. 2కోట్ల విరాళం,
ఫండ్ రైజింగ్కు పిలుపు,
ముంబై : కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండడంతో చాలా మంది పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో వారికి అండగా నిలబడేందుకు సెలబ్రిటీలు ముందుకు...
ఐపిఎల్ 2021: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
అహ్మదాబాద్: ఐపిఎల్ 2021లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో...
బెంగళూరు హ్యాట్రిక్ విజయం
చెన్నై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క ఓటమి కూడా లేకుండా ఐపిఎల్లో తొలిసారి వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల టేబుల్లో మళ్లీ టాప్ ప్లేస్కు చేరుకుంది....
కోల్కతా నైట్ రైడర్స్ లక్ష్యం 205
చెన్నై: ఐపిఎల్లో భాగంగా చిదంబరం స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. కెకెఆర్ ముందు ఆర్సిబి...